Hyderabad | హైదరాబాద్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మైలార్దేవ్పల్లిలో ఓ యువకుడిని కారుతో ఢీకొట్టి, అనంతరం దాడి చేసి మెడలోని బంగారు చైన్ను ఎత్తుకెళ్లారు.
Hyderabad | హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కస్టమర్ సపోర్ట్ సెంటర్ మెయిల్కు ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ చేశాడు
పీఆర్టీయూ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Hyderabad - Srisailam | హైదరాబాద్-శ్రీశైలం కారిడార్ పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఈ ప్రాజెక్టు ఖర్చులో సగభాగాన్ని భరించేందుకు ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను ఎలా సమకూర్చుకోవాలో తెలియక తర�
హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలతో హైదరాబాద్ నగరం అట్టుడుకుతున్నది. శాంతి భద్రతలు పట్టు తప్పాయి.. నిఘా వ్యవస్థ నిద్రావస్థలోకి జారిపోయింది. గడిచిన పదిహేను రోజుల్లో 10 హత్యలు జరగడంతో నగరంలో శాంతి భద్�
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సంబంధిత వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని నిర్ణయించారు. ట్రేడ్ లైసెన�
KCR | ప్రజలు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. తమ చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు.
SamanthaRuthPrabhu | హైదరాబాద్లోని ఫ్యాషన్ ప్రపంచంలో మరో కొత్త మైలురాయి చేరింది. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘సిరిమల్లె శారీస్’ (Sirimalle Sarees) తన నూతన షోరూమ్ను జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద అత్యంత వైభవంగా ప్రారంభించింద�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలితో నగరవాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో చలి దడ పుట్టిస్తోంది.
CEC Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) హైదరాబాద్లోని గోల్కొండ కోట (Golconda Fort) ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు.
సకల హంగులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విశ్వనగరం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చికుకుపోతున్నది. కంఫర్ట్ జీవనానికి అలవాటు పడుతున్న నగర వాసులు ప్లాస్టిక్ను శరీరంలో భాగం చేసుకుంటున్నారు. సౌలభ్యం కోసం ప్లా�
హైదరాబాద్లో నిర్వహిస్తున్న 38వ జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలంగాణ పబ్లికేషన్స్కు స్టాల్స్ ఇవ్వకుండా నిరాకరించడం బాధాకరమని తెలంగాణ కవులు, రచయితలు, సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రవేశపెడుతున్న సబ్సిడీలకు ఈవీ కంపెనీలు సహకరించాలని, ఆయా సంస్థల ప్రతినిధులే చొరవ తీసుకొని పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించా
త్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండామార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్రోడ్డులోని ఇస్లామియా స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణం ను�