వారంతా రెగ్యులర్ ఉద్యోగులు.. పైగా ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా లభించాల్సిన ప్రయోజనాలేవి వారికి అందవు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే డెత్ గ్రాట్యుటీ అందుతుంది.
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం అధికారికంగా ప్రకటించారు.
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ తుది జాబితాను ఆర్వీ కర్ణన్ ప్రకటించారు.
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఉళ్లిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 125 C/A, 106 C/1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Kurnool Bus Accident | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ( vKaveri ) ట్రావెల్స్ బస్సుకు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయి�
Kurnool Bus Accident | కర్నూలు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమ పలు వివరాలు వెల్లడించారు. తాను చూసినప్పుడు ఉన్న పరిస్థితులను ఒక వీడియో రూపంలో వివరించారు. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప�
Kurnool Bus Fire | పుట్టిన రోజు నాడు ప్రాణాలతో బయటపడ్డానని.. ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు.
Kurnool Bus Fire | కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్ను ఢీకొని మంటలు అంటుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు.
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమయ్
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సజీవదహనమయ్యారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందని గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మం�
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం (Kaveri Travels Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్�
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Bus Accident) అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు ( DD01N9490) పల్సర్ బైకును ఢీకొట్టింది. 300 మీటర్ల