కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న ‘డ్యూ డేట్' చిత్రం బుధవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ఫిల్మ్ జర్నలిస్ట్గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతున్నారు.
Fee Reimbursement | జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి కాంగ్రెస్ బీసీల ద్రోహానికి పాల్పడుతుందని, బీసీలకు అన్యాయం చేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర హైకోర్టులో ఫీజు రియంబర్స్మెంట్ కేసులో క
రంగారెడ్డి జిల్లాలో వలస ఓటర్లు తమ ఓటును ఎక్కడ ఉంచుకోవాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నా నిబంధనతో ఇప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లో రెండు ఓట్లు ఉన్నవ�
మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అసలే సిబ్బంది కొరతతో వైద్యం భారంగా మారిన ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో ఇటీవల జరిగిన బదిలీలు, డిప్యుటేషన్లతో మరోసారి వైద్యుల కొరత, పనిభారం తీవ్రమైంది.
మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల నిర్వహణలో హైడ్రా అధికారుల పనితీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరపడం, పనుల్లో నిర్లక్ష్యం వహించిన నాలుగు ఎంఈటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకున్�
భూములు, ప్లాట్ల యజమానులకు అత్యంత కీలకమైన లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది.
భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించుకునేందుకు నగరానికి వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
మహానగరంలో దశాబ్దాల క్రితం నిర్మించిన పాత ైప్లెఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు(ఆర్యూబీ)లకు త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు.
ముప్ఫై ఏళ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నమ్మినవారిని రూ.50 కోట్ల వరకు నట్టేట ముంచి పరారీలో ఉన్న పబ్బ చంద్రశేఖర్ ఆచూకీ వారం రోజులైనా దొరకకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను మంగళవారం మరోసారి తిరిగి పంపించారు. ప్రజాప్రతినిధిగా తనకు ప్రజల ప్రేమాభిమానాలు, విశ్వాసమే నిజమైన భద్రత అని ఆయన ఈ సందర్భంగా పేరొ�
దేశీయ వైద్యరంగంలో ఉస్మానియా దవాఖాన సరికొత్త చరిత్ర సృష్టించింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఓ ఇంజినీర్కు ఇటీవల అత్యంత క్లిష్టమైన 5 అవయవాల మార్పిడీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సత్త�
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన�