Hyderabad | ఓ యువకుడు తనపై లైంగికదాడి చేశాడని, పైగా తన నగ్న ఫొటోలను తన అన్న ఫోన్కు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లింది.
నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సృష్టించి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్మా బాధిత రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగనున్నారు.
DISCOM Opposes | తెలంగాణ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని బలహీన పరిచే , రద్దు చేసే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుందని బృందం సభ్యులు స్పష్టం చేశారు.
Jalamandali | గ్రేటర్వ్యాప్తంగా తాగునీరందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య విలయ తాండవం సృష్టిస్తున్నది. ఎక్కడ చూసినా సరఫరా లేకపోవడం, లో ప్రెషర్ సమస్యలు వేధిస్తున్నాయి. అధికారు�
KTR | ‘పొంగులేటి.. చాలెంజ్ చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించు.. దమ్ముంటే 20లక్షల ఇండ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు ఓట్లడుగుతానన్న మాట మీద నిలబడు.. ఆ తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్లాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులందరినీ గౌరవించి సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు, వైద్యులు జాడి రాజు అన్నారు.
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.400.49 కోట్ల నికర లాభాన్ని గడించింది.
KTR | హైదరాబాద్ నగరంలో ఇండ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైన స్టైల్లో స్పందించారు. సవాళ్లు చేయడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనని.. కేవలం శపథ
Nepali youth | నేపాలీ యువకులు హైదరాబాద్లోని బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న ఓ యువతి చేయి పట్టి లాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆనన్య ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ రోగి బలయ్యాడు. గ్లాల్బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవడానికి నడచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి.. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల్లోనే ప్రాణాల�
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ చేసిన నేపథ�
ఈబీజీ గ్రూపు హైదరాబాద్లో తయారీ, అసెంబ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ హబ్ను నెలకొల్పింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్ను వజ్రం ఎలక్ట్రిక్ పేరుతో నిర్వహించనున్�