రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు, వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా ‘22ఏ’ జాబితా ‘భూ’కంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆ�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
ఆర్టీఓ కార్యాలయాల్లో సీజ్డ్ వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. అధికారులు టార్గెట్ ఛేదనలో భాగంగా నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో చాలా వాహనాలు పరిమితికి మించి బరువు, పన్ను �
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెండు రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్ భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించ
ప్రీమియం విండోస్, రైలింగ్స్, ఆటోమేషన్, స్మార్ట్-బిల్డింగ్ సేవల సంస్థ యాక్టివ్.ఇన్ విస్తరణ బాట పట్టింది. వచ్చే 12 నెలల నుంచి 18నెలల్లోపు దక్షిణాదిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 15 అవుట్లెట్లన�
మహానగరం నిషేధిత జాబితాలో చేరిపోయింది. 22-ఏ రాక్షస కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ చర్యలతో జనాలు వణికిపోతున్నారు. జీవితకాలం రె�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇంద్రజల్, సిగ్మా సంస్థలు మరో భారీ ప్రాజెక్ట్ను చేజిక్కించుకున్నాయి. జాయింట్ వెంచర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.155 కోట్ల యాంటీ-డ్రోన్ ఆర్డర్�
Harish Rao | ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి రాగానే 'కల్యాణ లక్ష్మి'ని తెచ్చి అమలు చేశాం. పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల్లో ఆడబిడ్డల
Harish Rao | హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్లో చేర్చారు. శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 8, 9లలో గత 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ప్రాపర్టీలను కూడా
Congress MLAs | అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పల్లెలకే దూరమయ్యారు. కేవలం రాజధానికే పరిమితమవుతున్నారు. ప్రజలను పట్టించుకోవడమే మానేశారు. ‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’ అని కార్యకర్తలు ఏకంగా వాల్పోస్టర్లు వేస్తు�
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు చెందిన పది ఫ్రాంచైజీలతో గోవాలో జరిగిన గార్డియన్స్ ట్రోఫీలో హైదరాబాద్ బ్లాక్హాక్స్ (హెచ్బీహెచ్) అండర్-21 జట్టు టైటిల్ గెలుచుకుంది.
Y Sathish Reddy | యువతను ఆకర్షించే విధంగా క్రికెట్ మ్యాచ్ల పేరు మీద స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండు. ఇది యూట్యూబ్ లైవ్లో కూడా ఓ లింక్ వస్తుం�
Auto Rickshaw | పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులకు చివరి మైలు రవాణాలో ఆటో రిక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం కారణంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ఇంధన ధరల పెరుగు�
సీఎం రేవంత్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరవీరుల స్మారక చిహ్నానికి శ్రద్ధాంజలి ఘటించ�