నాలాల పూడికతీతపై హైడ్రా చేతులెత్తేసింది. ఒక్క ఏడాదితోనే ఇక తాము అందులో జోక్యం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చింది. గత ఏడాది నాలాల పూడికతీత మొదలు ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం వరకు అంతా తామే అన్నట్లుగా వ్య�
ఒకప్పుడు హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నిధులను సమకూర్చే కామధేనువులా మారింది. గతంలో లాభాలతో కళకళలాడిన ఇదే సంస్థ.. ఇప్పుడు అప్పులకుప్పగా మారుతున్నది
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాట మాడుతుందని, నోటిఫికేష్ల విషయంలో నిరుద్యోగులపై అభాండాలు మోపుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు.
KTR | రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Newlyweds Suicide | నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకొని, నెల రోజులు గడవక ముందే నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాలనీలో విషాదం నింపింది.
Viral Video | భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తను చంపేశాడు. బైక్పై వెళ్తుండగా హెల్మె్ట్తో తలపై కొట్టడంతో కిందపడి తీవ్రగాయాలపై అత్త మరణించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఫిట్స్ వచ్చి కిందపడటంతోనే ఈ ప్రమాదం జరిగి�
Gamyam App | ప్రయాణికులకు తమ మొబైల్లోనే బస్సు సమాచారం అందించే ఆర్టీసీ గమ్యం యాప్ నిద్రావస్థలోకి జారుకుంటోంది. బస్సు ఎక్కడ ఉంది? ఎన్ని స్టేజీలు దాటింది? ఏ సమయానికి వస్తుంది? తాము ప్రయాణం చేయాలనుకున్న రూట్లో ఏ�
TIMS Sanathnagar | బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో (2014-18) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రెండో విడతలో (2018-23 మధ్య) వైద్యారోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో7 ప్రతులను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దహనం చేసి నిరసన తెలుపాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చార�
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక లీగ్కు వేదిక కాబోతుంది. తొలి సీజన్లో ప్రజాదరణ పొందిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో ఎడిషన్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లీగ్ షెడ్యూల్ను శుక్రవా ని�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�
ఈ నెల 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సంస్థాన్ ప్రతినిధి అల్కా చౌదరి తెలిపారు.