కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్
ట్రాన్స్పోర్టు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది.
బంజారాహిల్స్లోని నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనానికి గతంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్సింగ్ మాన్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం మహిళ మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి, ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని అపాయింటెడ్ డే ప్రకటించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి డిమాండ్ చేశా
Hyderabad | నిజాంపేట పరిధిలో వందల కోట్ల విలువైన సర్కార్ భూమిపై కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. 12 ఎకరాల సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సొసైటీ ముసుగులో ఎంట్రీ ఇచ�
Nursing Transfers | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు
ఖమ్మంలో అభంశుభం తెలియని బాలికపై అఘాయిత్యం, హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ
నగరంలోకి కంట్రీమేడ్ పిస్టల్స్ విచ్చలవిడిగా వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మల్కాజిగిరిలో కంట్రీమేడ్ పిస్టోల్తో భార్యను భర్త కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు గతంలో బీహార
హైదరాబాద్ జిల్లాలో 600 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నట్టు బడిబాటలో తేలింది. అందులో 334 మంది పిల్లలను బడిలో చేర్పించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. కాగా జిల్లాలోని పాఠశాలల పరిస్థితి, బడిబాట కార్యక్రమంపై కల