శివార్లలో గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి. మద్యానికితోడు గంజాయి కూడా సేవిస్తూ రోడ్లపైనే స్వైరవిహారం చేస్తున్నారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు రవాణా కాకుం
ఉన్నతాధికారులే ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హాకా, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికెషన్, హ్యాండ్లూమ్ ఆఫీసుల్లో ఉదయం ఆకస్మికంగ
రాజేంద్రనగర్ పోలీస్ష్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకులే కుండా పోతున్నది. గత నెల రోజులుగా వారంలో ఒకటి రెండు చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస దొంగతనా�
Under-19 Triangular Series | బీసీసీఐ త్వరలో ప్రారంభం కానున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అండర్-19 ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఏ, ఇండియా-బీ జట్లను ప్రకటించింది. ఈ టోర్నీ నవంబర్ 17 నుంచి 30 వరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సల�
Hyderabad | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా
Bomb Threats | కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ �
Hyderabad | తన సోదరిని వేధిస్తున్నాడన్న కోపంతో బావపై కత్తితో దాడి చేశాడు ఓ బామ్మర్ది. ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సంచారపురి కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలు�
iPhones | శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం రాత్రి సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అబుదాబి నుంచి వచ్చిన ఓ ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. 3 కోట్ల విలువ చేసే ఐఫోన్లు, �
Konda Surekha | సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి సమయంలో ఆమె సోషల్మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గతం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నా�