నిమ్స్లో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఆర్టికల్ 19ను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎల్ ఎన్క్యాష్మెంట్, క్యాడర్
ప్రపంచ వ్యాప్తంగా జీసీసీలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన మౌలిక వసతులు, తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల కారణంగా ఇన్నోవేషన్కు గ్లోబల్ ఇంజిన్గా నిలుస్తున్న జీసీ
దేశీయ రక్షణ తయారీ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో భాగంగా కొత్త డీప్టెక్ డిజైన్, ఉత్పత్తి, ఇంటిగ్రేషన్ కేంద్రాన్ని హైదరాబాద్లోని హార్డ్వేర్ పార్క్లో ప్రారంభించినట్టు రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూపు ప్రక�
Ayyappa Padi Pooja | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు.
GHMC | జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజూ నగరంలో ఏదో ఒక మూలన హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టోలిచౌకి (Tolichowki) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Ajay Devgn | ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ భారీ పెట్టుబడులతో హైదరాబాద్ వైపు దృష్టి సారించారన్న చర్చ హాట్ టాపిక్గా మారింది. సల్మాన�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫుట్బాల్ సరదాతో ప్రజాధనం వృథా చేసిన తీరు, దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ టూర్లో రేవంత్రెడ్డి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. మెస్సీ హైదరాబాద్ పర్యటనలో రేవంత్�
తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంబ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పరీక్ష ముగిసిందని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు.
రౌడీషీటర్ల గ్యాంగ్ల మధ్య దాడులు ప్రతీకార దాడులతో హైదరాబాద్ అట్టుడుకున్నది. రౌడీషీటర్లపై మధ్య అంతర్గత కుమ్ములాటలు గ్యాంగ్వార్లకు దారి తీస్తున్నాయి. వీరిపై నిరంతరం ఉంచాల్సిన నిఘా నిద్రావస్థలోకి పోయ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. తమ తొలి మ్యాచ్లో ముంబైని చిత్తు చేసిన హైదరాబాద్ మలిపోరులో రాజస్థాన్ భరతం పట్టింది.
ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించి..ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లా