జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు.
మొంథా తుపాను మిగిల్చిన కొండంత నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం కొసరంత సాయం విడుదల చేసింది. తుపానుతో దెబ్బతిన్న ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి రూ.15 వేల చొప్పున తక్షణ పరిహారం అందించనున్నది. 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు పాక్�
అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఒక్కరోజే ఎన్నికల సంఘానికి 60కి పైగా ఫిర్యాదులు చే�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు వీధిరౌడీలను తలపించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాజస్థాన్తో జరిగిన రంజీ ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్ను ఆతిథ్య హైదరాబాద్ డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం దక్కిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థి ఎదుట ఆఖరి రోజు 340 పరుగుల భారీ టార్గెట్�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్
KTR | గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే నాటికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్