భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు విచారణలో జాప్యంపై పోలీసుల తీరు వివాదస్పదమవుతున్నది.
ఉస్మానియా దవాఖాన డాక్టర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. ైగ్లెకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డీసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పసికందుల విక్రయాల ముఠా నెట్వర్క్ నిరంతరం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాడి చైతన్యపురి పోలీసులు అరెస్ట్చేసిన శిశు విక్రయాల ముఠా వ్యవహారం ఇప్పుడు మరోసారి
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2డిగ్రీలు, గాలిలో తేమ 22 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వ
కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు భూ సేకరణ గ్రహణం వీడడం లేదు. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1090కోట్లతో చేపట్టిన వంతెనలు, అండర్
ఇంధనం సమృద్ధిగా ఉన్నప్పుడు మైలేజీ, ఇంజిన్ స్మూత్గా నడిచేందుకు ఉపయోగపడే ఇంధన రకాన్ని వాహనదారులు ఎంచుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఓవైపు ఇంధన కొరత నగరాన్ని అతలాకుతలం చేస్తుంది.
Weather | మండే ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
Suicide Case | టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ బయటకు రావడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి. భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయి సీతారాం ఆత్మహత్య చేసుకున్నట్టు నోట్ ద్వారా వెల్�
Telangana activists | అమరవీరులకు ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై తెలంగాణ ఉద్యమకారులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు గాంధీభవన్ ముం
CV Anand | సమైక్య రాష్ట్రంలో నూతన డీజీపీ సీవీ ఆనంద్ఎన్నో సవాళ్లు అధిగమించారన్నారు నూతన డీజీపీ సీవీ ఆనంద్. నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో ఆయన సేవలు అందించారు. ఎన్నో కీలక విజయాలు ఎన్ కౌంటర్స్ & నక్సలైట్లు సరెండర్
పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించి, ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంక్లో ప్యూచర్సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్బాబు గురువారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.