ఒక వైపు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక వినియోగానికి అనుమతులు ఇవ్వని మండల రెవిన్యూ అధికారులు అక్రమంగా ఇసుకను తరలించే వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారని యాలాల తహసిల్ధార్ కార్యాలయం ఎదుట ప
బహుళ ప్రయోజనాలతో నగరాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నగర మౌలిక వసతులకు పెద్దపీట వేసి, కేసీఆర్ ప్రభుత్వం రూ.140 కోట్లు ఖ
రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత చా
Mrunal Thakur | మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా షనీల్ డియో కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న డెకాయిట్ (Dacoit) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. మేకర్స్ ఫైనల్గా ఈ మూవీని ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా �
NTR -Neel |మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ హీరో�
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకెళ్లే వారు తాము వెళ్ల�
Hyderabad | సర్కారు స్థలాల్లో గుడిసెలు, చిన్న ఇళ్లు కట్టుకుని క్రమబద్దీకరించుకున్న వారి వివరాలను సేకరిస్తున్న అధికారులకు నకిలీపట్టాల బండారం బయటపడింది. పూర్తిగా విచారణ చేపట్టగా ఏకంగా అప్పటి జిల్లా కలెక్టర్ �
Hyderabad | సైబర్నేరాలు తగ్గుతున్నాయని ఒక పక్క అధికారులు చెబుతున్నా.. మరో పక్క నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఈ ఏడాది మొదటి రోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్నేరగాళ్లు రూ. 4.5 క�
Narapally Flyover | రాష్ట్రంలోని రెండు అతి ప్రధాన రహదారుల పనులు మరీ నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్కు అతి కీలకమైన ఈ మార్గాల్లో పనుల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad | హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో ఓ తాగుబోతు ఆటోడ్రైవర్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న అతని ఆటోను పోలీసులు సీజ్ చేయడంతో రెచ్చిపోయాడు. ఆటోలో నుంచి పామును తీసుకొచ్చి పోలీసులపై బెదిరింపులకు �
INTUC | ఈ నెల 9న ధర్నా చేయాలని, అందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) నేత కే రాజిరెడ్డి పిలుపునిచ్చారు.
తమ సమస్యల పరిష్కారానికి టీజీఎస్ఆర్టీసీ ఎస్ డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన చలో బస్భవన్ మహాధర్నా నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు రాజిరెడ్డి ప్రకటించారు.