Unemployees | కాంగ్రెస్ సర్కార్ పోలీస్ ఉద్యోగాలను 5000 నుండి 20000కు పెంచాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరుద్యోగులు రోడ్డెక్కారు. దిల్ సుఖ్ నగర్ మెట్రో వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టగా.. నిర�
Koheda Victim | మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద పారేసిండు. చిన్న చిన్న పిల్లలను.. పెద్దపెద్దవాళ్లను అరెస్ట్ చేసిండు. ఆయన ఏమన్నా చేసుకొని మా భూమి మాకు కావాలె. మా ప్రాణాలు తీసుకుంటడా.. తీసుకొని భూమి తీస
Harish Rao | గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమైన ఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. అది అనుభవించిన వాళ్లకు ఆ కుటుంబానికి ఎంత దుఖం ఉంటుందో ఒకసారి మన గు�
నగరంలో వరుస తుపాకుల కాల్పుల ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. యథేచ్ఛగా పాత నేరస్తులు ఆయుధాలను పట్టుకొని తిరుగుతున్నా.. పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా ‘దేశీ గన్' కల్చర్ హడలెత్తిస్తున్నది.
వేసవి కాలం ముగింపు దశకు చేరింది. డిమాండ్ పీక్ స్టేజ్కు చేరి మళ్లీ క్రమంగా తగ్గుతోంది. విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ఇస్తున్న దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని టీ
నిమ్స్లో నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ.. ఎందరో ప్రాణాలు నిలిపే వివిధ విభాగాధిపతులు, వైద్యులు , సర్జన్లకు ఈవినింగ్ క్లినిక్ ఇన్సెంటివ్స్ అందడం లేదు.
ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం..’ అంటూ ఏడాది క్రితం మీడియా సాక్షిగా ప్రకటనలు గుప్పించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్సిన మాటలను తుంగలో తొక్కిన హెచ్ఎండీఏ బ�
రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా 11 రోజుల పాటు ఈ లీగ్ జరగనుందని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ �
Jeevan Reddy | ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఈవెంట్ సందర్భంగా తనను తాను హిట్లర్తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ెఎస్ రాష్ట్ర ప్
Koheda Farmer | ఇంతకు ముందు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నమో..రేవంత్ రెడ్డి రాగానే అలానే జరుగుతుందని కోహెడ ఫ్రూట్ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితుడు మండిపడ్డాడు..
ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వమంటున్నారు కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్నబాధిత రై�
Poor People | హైదరాబాద్లోని భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు రోడ్డున పడ్డారు. రాత్రి వర్షం పడి కరెంట్ పోయింది.. నిద్రలేదు.. మా ఇండ్లు కూలిపోతే పట్టించుకునే నాధుడే లేడని ఓ మహిళ వాపోయిం�