హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశముందని, ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
టిప్పర్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ఇంటర్ విద్యార్థికి తీవ్రగాయాలైన ఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ స్వామిగౌడ్ తెలిపిన వివరాల ప్రకా రం..... యూసుఫ్గూడకు చెందిన బేగరి మహేష్
TGPSC OMR Sheets | టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీపరీక్షల ఓఎంఆర్ షీట్లు కుప్పలు కుప్పలుగా రోడ్డుపక్కన పడి ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్లోని పీవీఆర్ ఎక్స్ప్రెస్వే సమీపంలో పిల్లర్ నంబర్ 230 నుంచి 240 వరకు శన
రాజధాని మహానగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, పాత నేరస్థులపై నిఘా పెట్టడంతో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమవుతున్నది. ప్రతీకార దాడుల నివారణలో పాత నేరస్థులపై నిఘా, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ వంట
సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ), జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు.
ఈ బొమ్మలు భలే ఉన్నాయి కదా! ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఆరితేరిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన కళాఖండాలివి. ఇంటిని అలంకరించడానికి ఖరీదైన, గొప్ప కళాకారులు తయారు చేసిన కళాఖండాలే అక్కర్లేదు.
అందరి సమన్వయంతో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 2న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకా�
kargil Vijay Diwas | ‘కార్గిల్ విజయ్ దివస్’ వేడుకలను లులు మాల్ (LULU Mall)లో ఘనంగా నిర్వహించారు. 1999 కార్గిల్ యుద్ధంలో మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఈ కార్యక్రమం ద్వారా ఘన నివాళులర్పించారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ బాలికపై మేనమామ, వరసకు సోదరులు అయ్యే ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ పోరు బాట పట్టనున్నది. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్�
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి యువ తరంగం పోటెత్త�
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో సంస్కరణలు తేవాలని, మెరుగైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై కేంద్రం ప్ర�
అస్తిత్వం, ఐడెంటిటీ, ఉనికి, గుర్తింపు ఏవైనా కొద్దిపాటి తేడాలతో అన్నీ సమానార్థకాలే. తెలంగాణ అస్తిత్వం వెనుక ఉన్న చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని నిరంతరం గుర్తుచేసుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకోవడానికి ఎ