‘గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే భూమిని నాకు ఉచితంగా అందిస్తే, దాన్ని కొందరు కబ్జాదారులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నరు.. ఇప్పటికే గోడలు, కట్టుకున్న ఇంటిని కూడా కూలగొట్టిండ్రు.. కోర్టు కేసులు వేసి వేధిస్తు�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన
రాష్ట్రంలో కాంగ్రెస్ మోసాలకు బలవుతున్న ప్రతి నిరుద్యోగి తరఫున తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి కొట్లాడతానని గ్రూప్-1 అభ్యర్థి అస్మా స్పష్టంచేశారు.
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు.
ఇంటి పక్కనున్న దుకాణంలో కావాల్సిన సమాన్లు ఉండగా ఆఫర్లో వస్తుందని చాలామంది 30 కిలోమీటర్ల దూరంలోని డీమార్ట్కు వెళుతుంటారు. అంత దూరం వెళ్లాక ఆఫర్ లేకపోతే ఉసూరుమంటారు. సండే వచ్చిందంటే చాలామంది తమ వీధి చివ�
KTR | పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Gold Rates | కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతూ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు (Gold Rates) కాస్త బ్రేక్ పడింది. నేడు ధనత్రయోదశి (Dhanteras) సందర్భంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
రేషన్కార్డులో కొడుకు పేరు నమోదు కోసం శంషాబాద్కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన శుక్రవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
బీసీల హక్కుల సాధనకై జరుగుతున్న సామాజిక ఉద్యమంలో రచనలు చేసే చారిత్రక బాధ్యతను బీసీ కవులు,రచయితలు, సాహితీవేత్తలు తమ భుజాలపై వేసుకొని ముందుకు సాగాలని పూర్వ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నా�
ప్రతీ శుక్రవారం కొత్వాల్హౌస్లో పాతబస్తీ ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు అందుబాటులో ఉంటానని సీపీ సజ్జనార్ ప్రకటించారు. శుక్రవారం పురానీహవేలిలోని చారిత్రక కొత్వాల్హౌస్ను హైదరాబాద్ నగర పోలీ
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.