అమీర్పేట్ ఆధిత్య ఎన్క్లేవ్లోని నీలిగిరి బ్లాక్లో శుక్రవారం ఉదయం షార్ట్ సర్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎస్ఆర్నగర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హు�
నగరంలో బస్సెక్కాలంటే వయోవృద్ధులు జంకుతున్నారు. కిటకిటలాడుతూ వస్తున్న బస్సుల్లో ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారు. అందులోనూ నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పగలూ రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీలు, దొంగతనాలతోపాటు గ్యాంగ్రేప్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. గతంలో ఈ ప్రాంతంలో పలు రకాల గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, హత్యలు
హిందూ స్వరాజ్య స్థాపన కోసం పాటు పడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్, జడ్జెస్కాలనీ ఫేజ్-1లోని శివాజ
సిటీ సివిల్ కోర్టును బాంబులతో పేల్చివేయబోతున్నాం ఇక ఆపడం అసాధ్యమే అంటూ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డికి ఓ అగంతకుడు మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన కోర్టు �
Tax evasion : భారతీయ రెస్టారెంట్లు భారీగా పన్నులు ఎగవేశాయి. దాదాపు రూ.70,000 కోట్ల పన్నులు ఎగవేసినట్లు తాజా అంచనా. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు గుర్తించారు.
musi victims | మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్డడంపై ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా లెక్కచేయడం లేదు. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ �
Cable Bridge | కేబుల్ బ్రిడ్జి అందంగా కనిపించేలా ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఎంతో ఖర్చు చేసి విదేశాల నుండి తెప్పించి ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని పట్టించుకోకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్ల�
Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు గంజాయి తాగించి, మత్తులో ఉండగా ముగ్గురు రౌడీషీటర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Hyderabad | మహానగర జనాభా కోటి దాటింది.. కాలనీలూ విస్తరిస్తున్నాయి.. రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సినా.. ఆ దిశగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదు. ఉ
Hyderabad | రోడ్డెక్కాల్సి వస్తున్నది’.. మూసీ బాధితుల ఆవేదన ఇదీ.. మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేవలం పేదల భూములే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట�
Hyderabad | తెలంగాణలో విద్యుత్శాఖకు సంబంధించిన కీలక విభాగానికి అధికారి ఆయన. ఆ పోస్టు కోసం చాలా మంది పోటీపడినా చివరకు అనేక పైరవీల మధ్య ఆ పోస్టును గత సంవత్సరం ఆ అధికారి దక్కించుకున్నారు.
Musi | మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా మూసీ బాధితులు ఒకే వేదికపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఇటీవల చర్చా వేదిక నిర్