గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40 డిగ్రీలు దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.5 డిగ్రీలు, గాలిలో తేమ 35 శాతంగా నమోదైన�
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రెండున్నరేళ్లలో ఇండ్లు కూల్చడమే కానీ.. అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే మీ అక్రమార
MLC Deshapathi Srinivas | ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ సరికాదని,దానిని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్రావు చేసిన నిర్మాణాత్మక ప్రకటన సరైనదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
KCR Kit | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పథక�
BRS Dharna | జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహి
పేయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో సైదులు తెలిపిన కథనం ప్రకారం గోరఖ్పూర్ నుంచి నగరానికి వలస వచ్చి జవహర్నగర్లో అనిల్ కుమార్ (43) న�
పన్ను చెల్లించకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలు యథేచ్ఛగా నగర రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉన్నా అవేం పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజనాకు కొంతమంది నష్టం చేకూర�
సంచలనాత్మక నగదు రవాణా దొంగతనం కేసును సుల్తాన్బజార్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని గుల్బార్గాలో పట్టుకొని రూ.9,53, 760 నగదును స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్బజార్ పీఎస్లో విలేకరుల సమావేశంల
Transfers | రాష్ట్రంలో వివిధ జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు , డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
కార్పొరేషన్ల పరిధిలో మూడు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్యార్డుతో ప్రజలు పడుతున్న నరకయాతన, ఆవేదన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు
దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారిపోతున్నది. కొన్నేండ్లుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో క్షణం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పంపిణీ విషయంలో ఎస్పీడీసీఎల్ పటిష్టమైన చర్యలు తీసుకుని టీజీ ట్రాన్స్కో సమన్వ