Durgam cheruvu | మీడియాలో కథనాలతో దుర్గం చెరువు బాధ్యత మాది అంటూ హైడ్రా ముందుకొచ్చింది. అయితే తాజాగా దుర్గం చెరువు పరిస్థితి చూస్తే హైడ్రా ఎంత బాధ్యత తీసుకుందో అర్థమవుతుంది.
ACB Raids | మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆర్అండ్బీ (రోడ్లు భవనాల శాఖ) ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఇంట్లో చేపట్టారని తెలిసిందే. పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకు�
Hyderabad Murder Case | సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించా రు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీ�
Hyderabad Police | హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వేళ లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండి భయాందోళనతో పోలీసుల సాయం కోరితే.. వారు ఇచ్చిన సమాధానం తీవ్ర నిరాశకు గురి చేసిందని బా�
Bachupally Land Scam | మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సర్వే నెంబర్ 83లో ఉన్న 5.25 ఎకరాల సీలింగ్ భూమి చుట్టూ నడిచిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అ త్యంత విలువైన ఈ భూముల మీద పొరుగు రాష్ట్రపు చినబాబు కన్నేసి�
రుతుపవనాల ఆగమనంతో గ్రేటర్ వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాల�
వర్షాకాలం ముగిసే వరకు నగరంలో ఎలాంటి కొత్త సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన సెల్లార్లలో వర్షపు నీరు నిలవకుండా బిల్డర్లు, డెవలపర్లు సొంత ఖర్చులతో మోటర్ల�
హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులపాటు నిర్వహించిన థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శన పోచంపల్లి చేనేత కళాకా
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పన్నేండేండ్లు అయింది. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడలేని ఆంధ్రను తెలంగాణతో బలవంతంగా కలిపితే ఏం జరిగిందో స్పష్టంగా తెలిసి వచ్చింది. అయితే చరిత్ర పునరావృతమైంది. తెలంగాణ ప్రత్య�
“ఓజీ’ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ పేరుతో ఓ మ్యూజికల్ ఈవెంట్ని నిర్వహిస్తున్నాం. ప్రప్రథమంగా ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ చ�
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్కు చెందిన ఓ విద్యార్థి గత నెల 27న హైదరాబాద్లో తప్పిపోయాడు. పలుచోట్ల తల్లిదండ్రులు, పోలీసులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో అతడి మృతదేహం లభ్�