ఓటరు జాబితా సవరణ కోసం మే 1 నుంచి నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పరిపాలనాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం సెక్రటేరియేట్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
BRS Leaders | రాష్ట్రంలో చేపట్టబోయే ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ స్థాపించి విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం గ్రేటర్లోని ప్రతి కాలనీ, గల్లీలోనూ గులాబీ జెండా రెపర�
గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలైన ఎండల తీవ్రత సాయంత్రం 6 వరకు కొనసాగుతున్నది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు 41.4 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత�
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్..క్విక్ కామర్స్ సేవలను మరో 100 నగరాలకు విస్తరించింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు నిమిషాల్లోనే వారి వస్తువులను అందించాలనే ఉద్దేశంతో గతంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెం
Crane Collapses | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
KTR Press meet | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తీస