Unity Mall | ఏదైనా ఒక భారీ కుంభకోణంలో సూత్రధారులు... పాత్రధారుల మధ్య బంధం రాత్రికిరాత్రి పు ట్టుకురాదు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఏ క్తాలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టి న యూనిటీ మాల్లో భారీ స్కామ్ కూడా స �
చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహ వాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం అమ్మవారి ఘటాల, అంబారీ ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. ప్రధాన ఊరేగింపు మార్గం జనసంద్రంగా మారిం
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరు, విశాలాంధ్రకు చాలాకాలం జనరల్ మేనేజర్గా పనిచేసిన పీ రాజేశ్వరరావు మరణంతో పుస్తకం పెద్దదికును కోల్పోయినట్లు అయిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, �
హైదరాబాద్లో ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట మధ్య మెట్రో కారిడార్- 4 పనులకు అడ్డంకులు తొ లగిపోయాయి. సంబంధిత భూసేకరణపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్లడంతోపాటు గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపు ఇచ్చారు.
అమెరికాకు చెందిన చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలకు క్లౌడ్ ఆధారిత ఈఆర్పీ సొల్యూషన్స్ అందించే అక్యుమాటికా..హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ప్రారంభించింది.
‘అగధ’ చిత్రం అమ్మవారి ఆశీర్వాదంతో బ్లాక్బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు చిత్ర దర్శకుడు ఎం.ఎస్.రాజు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్ ప్రధాన పాత్రల్లో �
Medico Priyanka | మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తయింది. ప్రియాంక అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్ మూసాపేట మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీ చిత్తారమ్మ ఆలయం పక్కన ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
డప్పు చప్పుళ్లు.. పోతురాజుల నృత్యాలు.. అమ్మవారి నామస్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. హైదరాబాద్లో ఆదివారం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహని మహంకాళి ఆలయంతో పాటు నగరవ
గత కొన్ని రోజులుగా గ్రేటర్లో కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు క్యూ కడుతున్నారు. దీనికి తోడు
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈ వర్సిటీలో వివిధ రకాల టెండర్లు, కొనుగోళ్లు, నియామకాలు మొదలుకొని �
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కలుషిత తాగునీరు కలవరపెడుతున్నది. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి వ్యాప్తంగా తాగునీరు సరఫరా అవుతున్నది. పలుచోట్ల నల్లా నీళ్లు మురుగు, దుర్వాసనతో వస్�
రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్తోపాటు డ్రగ్ తయారీలో వినియోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యా దాద్రి ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఆదివారం మీడియాకు వెల్లడించిన వివరాల �