HMDA ఒకసారి తప్పు చేస్తే పొరపాటు అనొచ్చు. కానీ పదేపదే తప్పు చేయడమే కాకుండా చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎదురుదాడికి దిగడాన్ని ఏమనాలి? ‘బిగ్ లూట్... రూటే సెపరేట్' శీర్షికన బుధవారం నమస్తే తెలంగాణ ప�
Hydraa | ‘నాదర్గుల్లో సర్వేనంబర్ 613లో ఉన్నవి ప్రొహిబిటెడ్ భూములు. ఈ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో ఉంచితే దానికి చిన్న ఫుల్స్టాప్, కామా కూడా పెట్టకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధి
అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థా
గ్లోబల్ టెక్-ట్రావెల్ క్లస్టర్గా హైదరాబాద్ను తీర్చి దిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు.
భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా దంచికొడుతున్నడు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు భయపెట్టాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు అయిలాపూర్లో 46.5 డిగ్రీ�
Attapur kidnap Case | అర్ధరాత్రి మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న యువతి మొదట జాయ్ ఆస్పత్రిలోకి పరిగెత్తిం�
Hyderabad | హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..
Jalamandali GM | హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు కనుగొన్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీ�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2031 మాస్టర్ ప్లాన్లో భాగంగా మంచిరేవుల సమీపంలోని ట్రక్పార్క్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించింది.
జూబ్లీ క్లబ్ పెద్దల అక్రమాలను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఫేజ్-4 పేరుతో క్లబ్ పెద్దలు చేసిన భూమాయను బట్టబయలు చేసింది. మంచిరేవులలో ఓ బిల్డర్కు సంబంధించిన 16 ఎకరాల భూమి
మానవ వనరుల నిర్వహణ సంస్థ ఐసాల్వ్డ్..భారత్లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తు�
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త