Harish Rao | కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కారుడు జి ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఎల్లయ్య భౌతికకాయానికి హరీశ్రావు నివాళులర్పించారు.
Drugs | దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్ వర్క్ ను తెలంగాలో ముంబై పోలీసులు ఛేదించారు. మిరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు ఈ భారీ మాదకద్రవ్య ముఠాను అరెస్ట్ చేశారు.
బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) పేరు వినగానే లడ్డూ వేలం టక్కున గుర్తొస్తుంది. అంతటి ప్రశస్తి గాంచిన బాలాపూర్ గణపయ్య లడ్డూ వేలం శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ప్రతిష్ఠ మసకబారుతున్నది. కొన్నేండ్ల పాటు హెచ్సీయూ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మ
రాష్ట్రంలో పోలీస్ బాస్ పదవి కోసం సీనియర్ ఐపీఎస్ల మధ్య కోల్డ్వార్ నడుస్తున్నది. డీజీపీ పోస్టు కోసం ఇటు సీనియర్లు, అటు జూనియర్లు ఎవరికివారే పైరవీలు చేసుకుంటూ పోటీ పడుతున్నారు.
కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన లక్
ఏడాదిన్నర కాలంగా హడలెత్తిస్తున్న హైడ్రా హైదరాబాద్ నగరవాసుల్లో సృష్టించిన భయాందోళన అంతా ఇంతా కాదు. ఇదే అదునుగా కొంతమంది హైడ్రా పేరు చెప్పి అమాయకులను దోచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాలలో విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు.
వినాయక ప్రతిమ నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు సదరు యువకులను అక్కడినుండి చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యా
137 ఏండ్ల చరిత్ర కలిగిన నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ వరించింది. కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికెట్తో పాటు దోస్త్లో 97.4 శాతం ప్రవేశాలతో రాష్ట్రంలో అత్యధిక రేటు సాధించడం, 2025 నైరఫ్ ఇండియ
Khairatabad Ganesh | ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టంలో ప్రధానమైన శోభాయాత్ర శోభాయామనంగా ప్రారంభం కానున్నది.
Ganesh Immersion | నగరంలో నవరాత్రులు పూజలందుకున్న వినాయకులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. రేపు (శనివారం) జరిగే గణనాథుల శోభాయాత్రను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నారాయణగూడ పోలీసు�