ప్రజా పాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నగర ‘ప్రగతి’ని అటకెక్కించింది. రెండేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టూ అడుగుపడలేదు. అభివృద్ధి మాట అనేది కాగితాలకే పరిమితమైంది. బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్�
పవన్ కల్యాణ్.. మీకు జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా హైదరాబాద్కే వస్తావు, అలాంటిది తెలంగాణవాళ్లకు కండ్లు మంచిగా లేవనడం మాత్రం తప్పు’ అని మాజీ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహించారు.
ఈ నెల 20, 21 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ వైస్ చైర్మన్, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహ్మద్ తెలిపారు.
రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మడం అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.
Hyderabad | హైదరాబాద్లో మంగళవారం అర్ధరాత్రి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మలక్పేట చౌరస్తా టీవీ సమీపంలో ఆస్మాన్గఢ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపుతప్పి బస్సు, మరో లారీని ఢీకొట్టింది. అనంతరం మెట్రో బ్రిడ�
IDA Bollaram | ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మ
ఓల్డ్ సిటీ మెట్రోకు నిధుల కొరత వేధిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నాటికే ఆస్తుల సేకరణ పూర్తికావాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే అరకొర నిధులు నిర్వహణకు పోగా మిగిలిన మొత్తాన్ని పరిహారంగా చె�
ప్రమాదం అనుకోకుండా వచ్చేది... అలాంటి ప్రమాదాలను ఎదుర్కొవడానికి కావాల్సిన పరికాలు, యంత్రాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉండాలి.. కాని మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనే చేయడం లేదు.. హైదరాబాద్తోపాటు ఇత
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్కు (Indigo Airlines) చెందిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. కువైట్ (Kuwait) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానానికి బెదింపు మెయిల్ వచ్చింది.
గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధాణ స్థాయికి చేరుకుని 19.0 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ �
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
రాష్ట్రానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ కోవాసాంట్..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.