Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది.
Maganti Sunitha | జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్రావు నగర్ డివిజన్లో ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ శాసనసభ్యులు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పర్యటించారు.
హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇంటిని గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 47 తులాల బంగారం, రూ.11 వేల నగదుతో పాటు ఖరీదైన వ�
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్స్ఫోర్ట్మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ED Raids) సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లో ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్ ఇంట్ల�
ఐటీ కారిడార్లో మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాటల్లో పెట్టి చేతి బ్రాస్లెట్ దొంగిలించిన ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కే�
భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ దేశంలో అప్పటిదాకా స్వతంత్రంగా ఉన్న అనేక రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు. దాదాపు 562 సంస్థానాలను భరణం ఇచ్చి, బెదిరించి
భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, అబద్ధపు ప్రచారం చేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చరిత్రను తెలసుకొని అబద్ధపు ప�
నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాల్సిన �
నగరంలోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానాలో మీడియాను నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత దవాఖానాలో పరిపాలన విభాగం మొత్తం అస్తవ్యస్తమైనట్లు ఆస్పత్ర