వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి.... నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
2025, సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ‘అనిశెట్టి రజిత జీవితం-సాహిత్యంపై సమాలోచన’ కార్యక్రమం జరుగనున్నది.
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంటాల సంకీర్తనను పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనర్పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్లో�
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) దారుణం చోటుచేసుకున్నది. అప్పుల బాధతో చనిపోవాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. భర్త చనిపోగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నది.
AP Weather | ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తర�
GHMC | హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అధికారుల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చందానగర్ సర్కిల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ మహిళ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.56 లక్షలు కాజేసింది. ఈ విషయం ఇప్పుడు హైదరాబాద
Murder | వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ.. మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి చంపేసింది.
Heavy Rains | హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఓ పక్క భారీ వర్షం, మరోవైపు ఈదురుగాలులు వీచడంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�