Accident | హైదరాబాద్ శివారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ డిమాండ్ చేశారు.
వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్లో పెండింగ్లో ఉన్న 9,378 కేసులను ఏపీకి బదిలీ చేశారు. ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ కేసులు బదిలీకాకపోవడంతో కక్షిదారులు ఆందోళన చెందారు.
ఓ కామాంధుడు కూతురు వరుసయ్యే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన ఆ మైనర్పై తిరుపతిలోని జీఎస్టీ ఉద్యోగి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోక్సో కేసులో బాధితురాలి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను వివిధ సోషల్ మీడియా (ఎస్ఎం) వేదికల ద్వారా బహిర్గతం చేసిన వారిపై కేసు లు నమోదు చేస్తున్నట్టు పేట్బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు.
వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నైలలో సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ది ఎగ్జిక్యూటివ్ సెంటర్(టీఈసీ) ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.3.42, డీజిల్పై రూ.3.26, సీఎన్జీ రూ. 2 పెంచింది. దీంతో సిటీలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.88, డీజిల్ ధర రూ. 98.96కి చేరింది. ప్రధాన నగరాల్లో కంటే సిటీలోనే అత్యధికంగా ఉండటం గమనార్హం. ప�
KTR | హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ప్రాతంలో డీసీఎం ఢీకొట్టడంతో నవవధువు దుర్మరణం చెందింది.