Y Sathish Reddy | యువతను ఆకర్షించే విధంగా క్రికెట్ మ్యాచ్ల పేరు మీద స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండు. ఇది యూట్యూబ్ లైవ్లో కూడా ఓ లింక్ వస్తుం�
Auto Rickshaw | పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులకు చివరి మైలు రవాణాలో ఆటో రిక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం కారణంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ఇంధన ధరల పెరుగు�
సీఎం రేవంత్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరవీరుల స్మారక చిహ్నానికి శ్రద్ధాంజలి ఘటించ�
సాఫ్ట్వేస్ సొల్యూషన్స్ సంస్థ బ్లాక్బౌడ్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. నాన్-ఫ్రాపిట్ రంగంలో ఉన్న సంస్థలకు చెక్పెట్టాలనే ఉద్దేశంతో ఈ సంస్థల సమన్వయంతో ఇక్కడ రెండో కార్యాలయాన్�
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పలుచోట్ల భారీ జాతీయజెండాలతో ర్యాలీలు నిర్వహించి భారత్మాతాకీ జై.. అంటూ నినాదాల
ఆగస్టు 15 వచ్చిందంటే ఊరూరా త్రివర్ణ పతాక రెపరెపలు కనిపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలపై కనిపించే నాలుగు సింహాల జాతీయ చిహ్నం కూడా మనకు అంతే పరిచయం. కానీ, ఈ రెండు జాతీయ ప్రతీకల రూపకల్పన వెనుక ఒక హైదరాబాద్ దంపత�
వందేమాతరం.. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన నినాదం. అఖండ భారతావని అద్భుత సౌందర్యానికీ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా నిలిచిన పదబంధం. గణతంత్ర భారతానికి పెట్టని కిరీటంలా వెలుగొందుతున్న జాతీయ గేయం. అందులో మన�
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్' చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం
Hyderabad | హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వన్వే ట్రాఫిక్ విధానం ఆగస్టు 8 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు కేబీఆర్ �
Land Scam | వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్పరం అవుతుంటే కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.