భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ దేశంలో అప్పటిదాకా స్వతంత్రంగా ఉన్న అనేక రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు. దాదాపు 562 సంస్థానాలను భరణం ఇచ్చి, బెదిరించి
భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, అబద్ధపు ప్రచారం చేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చరిత్రను తెలసుకొని అబద్ధపు ప�
నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాల్సిన �
నగరంలోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానాలో మీడియాను నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత దవాఖానాలో పరిపాలన విభాగం మొత్తం అస్తవ్యస్తమైనట్లు ఆస్పత్ర
Caps Gold | హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతు
ADE Ambedkar | ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు.
IT Raids | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు ని�
Hyderabad | నగరంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇబ్రహీం పట్నానికి గత 3 రోజుల కిందట వచ్చిన ఇతర రాష్ర్టానికి చెందిన ఓ యాచకురాలిపై యాచారంలో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Maganti Gopinath | మాగంటి గోపీనాథ్..1983 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి 42 ఏండ్ల రాజకీయాల్లో విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మాగంటి గోపీనా�
Hyderabad | హైదరాబాద్లో సామాన్యప్రజలకు రక్షణ లేకుండా పోయిందా..? ప్రస్తుత సంఘటనలు చూస్తుంటే భాగ్యనగరం మరో బీహార్గా మారబోతుందా..? అంటే నగరవాసులు అవుననే సమాధానమిస్తు న్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆగస్టులో ఇతర రాష్ర్టాలకు చెందిన 61మందిని అరెస్ట్ చేశారని, పలు సైబర్ కేసులకు సంబంధించిన బాధితులకు రూ.1,01,39,338లు రిఫండ్ చేసినట్లు హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీ విశ్�
సైఫాబాద్ పరిధిలో జరిగిన భారీ దోపిడీని సెంట్రల్జోన్, సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ముంబైకి చెందిన దొంగల ముఠా సైఫాబాద్ పరిధిలోని జువెల్లరీ దుకాణంలో దోపిడీకి పాల్పడింది. రూ.కోటిన్నర విలువైన బంగారం, డైమ�
Hyderabad | భాగ్యనగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా నిష్పలమవుతున్న డిజాస్టర్ మేనేజ్మెంట్.. ప్రకృతి ప్రకోపించినా డిజాస్టర్ మేనేజ్మెంట్తో నగరవాసులను పరిరక్షించాల్సిన ఆ విభాగం ప్రస్తుతం గాలింపు చర్యలకే పరిమిత�