బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ మనుగడకే ప్రమాదం కలిగించేలా హెచ్ సిటీ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికుల ఆందోళన తీవ్రతరమైంది.
భూముల క్రమబద్ధీకరణ కోసం హెచ్ఎండీఏ ఎదురు చూపులు తప్పడం లేదు. జూలై 31 వరకు తాజాగా 25 శాతం రాయితీ అవకాశం కల్పించినా... క్షేత్రస్థాయిలో మాత్రం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
జీహెచ్ఎంసీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది.
ఎండల తీవ్రత పెరుగుతుండటంతో నగరంలో నీటి సమస్య తాండవిస్తున్నది. సరఫరా తగ్గడం, లోప్రెషర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీల్లో జలమండలి నీళ్లు సరిపోకపోవడంతో అధికార�
సౌతిండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(SIFPA) రెండో సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) అనే మహిళ గతంలో బెంగళూరులో భర్తతో కలిసి నివా సం ఉండేదని పోలీసుల
BRSV Protest | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఆదివారం డీజీపీ ఆఫీస్ ను ముట్టడించారు.
Sumitranand | తెలంగాణపై మోదీ కి ఏ మాత్రం ప్రేమ లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు.
ప్రధాని నరేం ద్రమోదీ హైదరాబాద్ సందర్శన, పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగసభను పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీల కదలికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక �
నిరంతరం సమాజ సేవ చేస్తున్న ‘స్ట్రీట్ కాజ్' అనే ఎన్జీవోకు ఇచ్చిన మాట ప్రకారం తనవంతుగా రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.
రెండు ఇండ్ల స్థలాలను స్వాధీనం చేసుకొని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లో తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది.
ఫిబ్రవరి 6న నందగిరిహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో భూపేందర్షా అనే నేపాలీ యువకుడు.. మిగతా పనివారికి మత్తుమందు ఇచ్చి దాదాపు రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. మార్చ్ 14న జూబ్లీహిల్స్లో మరో వ్యాప�
ప్రేమ్నగర్లో అనధికార కల్లు కాంపౌండ్ ఏర్పాటుపై బస్తీ వాసులు భగ్గుమన్నారు. కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేసే ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసనకు దిగారు. ఎన్వోసీ లేకుండానే ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతి ఇస�