Snakes | హైదరాబాద్ నగరంలోని ఓ పోలీస్స్టేషన్లో నాగుపాము పిల్లలు కలకలం సృష్టించాయి. స్టేషన్లో తిరుగుతున్న పాముపిల్లలను చూసి సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్స్�
KTR | ఈ దేశంలో, రాష్ట్రంలో శీలపరీక్షలు ఎవరికన్నా పెట్టాల్సింది ఉంటే అది రేవంత్రెడ్డికి.. ఎందుకంటే ఆయన లాగా మాకు లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం
Ashwini Vaishnaw | దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం (Uniog Govt) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో మూడు రూట్లు తెలంగాణకే దక్కాయి. ఇలా దక్కడం విశేషమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి (Railway Minister) అశ్వినీ వైష్ణవ్ (As
KTR | ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగాలకు హైదరాబాద్ విశ్వసనీయ గమ్యస్థానంగా మారడం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో అనుసరించిన విధానాలే కారణమని పార్ట
నమ్మకమే పెట్టుబడిగా రూ.50 కోట్లు వసూలు చేసి పరారైన పబ్బ చంద్రశేఖర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. స్విట్జర్లాండ్కు వెళ్తున్నామని ఇంట్లో నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయం�
Dharma Mahesh | హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును అతివేగంగా నడిపిస్తూ.. నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్తాడు.
Inspectors Transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు చేపట్టారు. 30 మంది ఇన్స్పెక్టర్లను వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వు�
Musi Project | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రగల్భాలు పలుకుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతోనే రాష్ట్ర ఖజానాను అప్పుల ఊబిలోకి సన్నద్ధమైంది. సొంత నిధులు కేటాయించే స�
Hyderabad | సోమాజిగూడ డివిజన్లో చెత్త సమస్యపై కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ భర్త విడుదల చేసిన స్టంట్ వీడియో చర్చనీయాంశమైంది. పలు బస్తీల్లో రోజుల తరబడి చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు తొలగించాల్�
ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్ నాంపల్లి, హైదరాబాద్ గౌరవ చైర్పర్సన్, సెషన్స్ జడ్జి కే సాయిరమాదేవి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు గురువారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని, శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను వారివారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలు�
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువు ఆక్రమణలకు గురైందా? లేదా? అందులో నిర్మాణాలున్నాయా? లేవా? అన్నదానిపై ప్రభుత్వ శాఖలు స్పష్టత ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
రాష్ట్రంలో సీఎం, మంత్రుల సరదాలకు కోట్లు.. అన్ని వర్గాలకు తూట్లు అన్నట్టుగా పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.