TGSRTC Strike | ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు.
Ailapur Victims | ఇంటి ట్యాక్స్ ఉంది.. కరెంట్ బిల్ ఉంది.. బోర్ ఉంది.. స్తంబాలున్నాయి. 50 ఏండ్ల నుంచి పంట పెడుతున్నం. మా నాయన, తాత, తాత వాళ్ల నాయన పంట పెట్టిండు. ఇప్పుడొచ్చి మీరు ఖాళీ చేయండి అంటే ఎక్కడ పోవాలే.. ఎక్కడ చావాలే. న�
Manne krishank | మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క కేసీఆర్కు నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా..? బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్అ న్నారు. విచారణ చేస్తే మా ఆరోపణల్లో తప్పుందా.. మీది తప్పుందా అని తేలిప
Hydraa | ‘పేదల ఇండ్లు కూల్చడమే హైడ్రా లక్ష్యమా?.. పెద్దోళ్ల ఇండ్లు చెరువుల్లో ఉన్నా పట్టించుకోరా?.. ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ప్రైవేట్ కంపెనీలు వెలుస్తుంటే కండ్లు మూసుకున్నారా?.. నాదర్గుల్లో ఇంత జరుగుతు�
Ailapur Victims | హైడ్రా అధికారుల దాడులతో బాధితులు రోడ్డున పడి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు రోడ్డు పక్కనే దిగాలుగా కూర్చున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.
Ganja Batch | హైదరాబాద్ నగరంలో మత్తులో ఉన్న వారిలో ఇద్దరు యవకులు బైక్పై జియాగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలోని ఓ సందులో అతివేగంగా వచ్చి, ఎదురుగా వచ్చిన ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు.
Hydraa Victims | మీ ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పి అన్ని ఓట్లేయించుకుని గెలిచినవ్. ఇప్పుడు ఉన్న ఇల్లు కూలగొడితే మేము ఏడుండాలే.. మా పరిస్థితి ఏందని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా కూల్చివేత బాధిత మహిళ ప్రశ్నించింది.
KTR | ఏ యువకుడినైనా అడగండి రెండు లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరకు మోసం చేసి గద్దెనెక్కి.. ఇంతవరకు రెండున్నర సంవత్సరాల్లో 11 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
V Srinivas Goud | ఆ ఆంధ్రా అధికారి తిట్ల దండకంతో తెలంగాణ ఉద్యోగులకు గుండె పోట్లు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ , ఎస్టీలను కులం పేరుతో ఆ అధికారి దూషిస్తున్నాడు. సోమిరెడ్డి అనే సిన్సియర్ అధికారి ఆ ఆంద్రా అధికారి తిట్లకు కుప
Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ సినిమా �
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.
దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు అవసరం అని నీతి అయోగ్ పూర్వ సీఈవో అమితాబ్కాంత్ పేర్కొన్నారు. హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) నాలుగో స్నాతకోత్