ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదును తెలంగాణ లోకాయుక్త స్వీకరించింది. తన సోదరుడికి చెందిన కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమ�
పీఎం ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. శనివారం తె�
సీఎం రేవంత్ కొండా సుస్మిత చేసిన బహిరంగ వ్యాఖ్యల వెనుక ఉన్న అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. తన కుమ�
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వేదికగా కలెక్టర్ అధ్యక్షతన, భూసేకరణ యంత్రాంగం, బాధితులు, జేఏసీ నాయకులతో సమావేశం జరిగింది. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు వివరిస్తూ, న్యాయమైన పరిహారం కో�
అమెరికాకు చెందిన గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ గైడ్హౌస్.. హైదరాబాద్లో నూతన హబ్ను ప్రారంభించింది. ఈ హబ్తో సర్వీసెస్, టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్మిషన్ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఉపా�
Polytechinc Student | అబ్దుల్లాపూర్ మెట్లో రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు వద్ద విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో తోపులాటలో గాయాలైన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దౌర్జన్యం ఎలా
Shakti scheme | శక్తి స్కీమ్, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకు ఉదృతమవుతున్నది.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని, శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆర