మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం అధిక సం
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ప్రజా సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి సహకరించినందుకు జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్కు ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. బుధవ
రాష్ట్రంలో సెకండ్హ్యాండ్ కార్ల అమ్మకాలు కూడా టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. కార్ల విక్రయ సంస్థ కార్స్24 తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెల�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టాయి. దీంతో రాత్రి, ఉదయం సమయంలో చలి తీవ్రత పెరుగుతున్నది.
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయ�
ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు చిన్నారులు గొడవపడటంతో ఓ చిన్నారికి తల పగిలిన ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. జియాగూడాలోని జోషిగల్లీలో క్రిష్
Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లతో పాటు నాన్ కేడర్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ఎస్.పంకజను జలమండలి ఈడీగా నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు �
CIBIL Score | ‘మీరు ప్రభుత్వ ఉద్యోగులా? సిబిల్ స్కోర్ లేక లోన్ రావడం లేదని బాధపడుతున్నారా? అయితే మీకు మేమున్నాం. కమీషన్ కొట్టు.. లోన్ పట్టు. అందుకు అవసరమైన గ్యారెంటర్లను మేమే ఏర్పాటు చేస్తాం’ అంటున్నారు హైద�
FSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో అత్యంత కీలకమైన డాటాను నిల్వచేసే సర్వర్ రూమ్ కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సర్వర్లోని డాటాను బ్యాకప్ చేశారా లేదా అన్నద�
మహా నగరం సరికొత్త చరిత్రకు వేదికైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. పదేండ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక అధికారి పాలనలోకి అడుగుపెట్
రిక్టర్ స్కేల్పై స్వల్ప భూప్రకంపనలు జనాలను భయాందోళనలకు గురిచేశాయి. ఉదయం 10.17 సమయంలో 40 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు బెంబెలెత్తిపోయారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో సంభవించిన భూప్రకంపనలు స్వ
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి... ఎక్కువగా చీకటి వేళల్లోనే జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై లైటింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడం ప్రమాదానికి ఒక కారణమవుతుందంటూ వాహనదారులు వాపోతున్నారు.
గ్రేటర్లో భూ బకాసురుల ఆగలకు అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది..ఒకప్పుడు పిల్లల ఆటపాటలతో పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పార్కు స్థలం ఇప్పుడు రియల్టర్ల మాయాజాలంతో ‘ప్లాట్'గా మారిపోయింది. సామాన్య ప్రజల ప్రాణ�
నగరంలో మెట్రో వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో నలిగిపోతున్నది. ఎల్ అండ్ టీ నుంచి తెగదెంపులు చేసుకునేందుకు మెట్రో సంస్థ ఆర్థిక వనరుల కోసం వెదుకులాడుతోంది. మార్చి నెలాఖరులోగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదన ఇ