నిద్రిస్తున్న సమయంలో అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. జేసీబీలను అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి ఇళ్లను నేలమట్టం చేసింది. ప్రత్యామ్నాయం చూపకుండానే గుడిసెలను తొలగించటంతో పలు
నగరంలోని ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య జరిగిన వివాదంలో న్యాయం చేయాలంటూ పలువురు హిజ్రాలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన సోమవారం బోరబండలో చోటుచేసుకుంది. ఇటీవల ఒక బర్త్డే పార్టీలో ట్రాన్స్
Gold-Silver Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బలమైన డిమాండ్ మధ్య బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల రూ.300 పెరిగి తులం రూ.1,29,700కి చేరింది.
TG Weather | తెలంగాణవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలికి జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కురుస్తున్నది. దానికి తోడు చలిగాలులు వీస్తుండడంతో జనం అల్లాడుతున్నారు. ఈ క్ర�
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించ
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు (Saudi Bus Accident) ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Saudi Accident) 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు దేవుడెరుగు, కనీసం పూర్తైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం లేదు. హైదరాబాద్ పర్యాటకానికే తలమానికమైన కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులన్నీ పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోన�
గ్రేటర్పై చలి తీవ్రత కొనసాగుతుంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఫలితంగా రాత్రి, ఉదయం సమయంలో చలి పులి నగర వాసులను వణికిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి న�
Drunken Drive | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 457 మంది మందుబాబులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.