కల్తీ పన్నీర్ తయారీ, విక్రయ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో కల్తీ పన్నీర్, చీజ్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉస్మాన్గంజ్లోని హెచ్ ఫాస్ట్ కార్యాలయంలో టా
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగలంతా వేసవిని తలపించే ఎండలు దంచికొట్టడంతో పాటు గాలిలో తేమ శాతం పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరో పక్క రాత్రి సమయంలో పలుచోట్ల తేలి�
జలమండలి ట్యాంకర్ల బుకింగ్లో రిజర్వాయర్ ఇన్చార్జీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ట్యాంకర్ ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులను పక్కన పెట్టి ఒక్కో ట్యాంకర్కు గరిష్ఠంగా రూ. 500 వరక
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఐఐసీ �
Shabbir Ali | కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందంటూ ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ
KTR | పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
Jeevan Reddy | మీరింకా మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలి కానీ.. గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని ఆలోచిస్తే మిమ్మల్ని కనుమరుగు దినమొస్తదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి
హైదరాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలోని మురహరిపల్లి వద్ద కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తు్న్న ఓ కారు డివైడర్ ఎక్కి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట
యాక్సిస్ బ్యాంక్..బిట్స్ పిలానీతో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో ఇన్నోవేషన్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంక్ అందించే రూ.100 కోట్ల సీఎ�
పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ బుధవారం పెట్టిన కామెంట్ వైరల్గా మారింది. “కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేసే పనిని గౌరవ సీఎం గారి ప్రభుత్వంలో అనే�
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశవ్యాప్తంగా మరో 100 ప్రత్యేక అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ల్లో ఈ గిడ్డంగ్లను ఆరంభించినట్టు ప్రక�
టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి దోపిడీకి పాల్పడుతున్న ఐదుగురు సూడో పోలీసులను అంబర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయం�
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.