RTC Buses | శనివారం గణనాథుల నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివార్లకే పరిమితం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ పర్యటన రద్దయింది. శనివారం నగంలో జరుగనున్న వినాయక నిమజ్జనానికి అమిత్ షా హాజరవుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య.. ఇక గంగమ్మ ఒడికి (Ganesh Immersion) చేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి సహా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గణనాథులు ట్యాంక్బండ్, సరూర్నగర్ చరువు, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చెరు
వీధి దీపాల నిర్వహణపై గ్రేటర్ జనం మండిపడుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది. కార్పొరేటర్లతో పాటు పౌరులు వీధి లైట్లు వెలగడం లేదంటూ.. జీహెచ్ఎంసీ టోల్ ఫ్
హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని లండన్ మేనేజ్మెంట్ అకాడమీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఈడీపీ) పేరుతో మూడు రోజుల వర్క్షాప్ �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడటంతో నగరానికి భారీ వర్షం ముప్పు తప్పింది. కానీ.. రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
Wine Shops | గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
OU EXams Postpone | గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రేటర్ పరిధిలో విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో.. గత మూడు నాలుగు రోజులుగా సీజనల్ వ్యాధుల బారినపడి నగరంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఓపీల సంఖ్య అనూహ్యంగా పెరిగ