గ్రేటర్లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్�
HCU Student | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మయాంక్ నందు హెచ్సీయూలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించా
manne krishank | అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడన్నారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ . వేం నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్ర�
Hyderabad | హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీ తాగుదామని బీటెక్ విద్యార్థినిని బయటకు తీసుకొచ్చిన క్లాస్మేట్.. తన రూమ్కి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో ఉండగానే ఆమెప�
ప్రభుత్వ ఉద్యోగితో పరిచయం పెంచుకొని... అతనితో ఏకాంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడిందో వివాహిత. లక్షలాది రూపాయలు తీసుకున్నా వేధింపులు ఆపకపోవడం తో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పం�
Land Scam | “సుమంత్ పిస్టల్ పెట్టి బెదిరించిండని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫిర్యాదు చేసినట్టు వేం నరేందర్రెడ్డి మాకు చెప్పారు. డెక్కన్ సిమెంట్స్ యజమానికి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాయింట్ బ్లాంక్ల�
Dharmapuri Arvind | రేవంత్ రెడ్డి మీరు మాతో కలవండి.. పదేళ్లలో గుజరాత్కు ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు ఇచ్చేందుకు మేం రెడీగా ఉన్నట్టు ఇటీవలే చెప్పారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ �
కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగీరథ్కు మంచి బుద్ధి ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రార్థించారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గ్రేటర్లో మరోసారి పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.4 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు �
బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఏడెకరాల భూ వివాదానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై స్థానిక బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. సుధాకర్రెడ్డి చేసిన �
Art of Giving | సామాజిక అంతరాలు తగ్గించి... సాయం అందించేవారు, తీసుకునేవారు అనికాకుండా, సమాజంలో ఒకరికొకరు సహానుభూతితో మెలిగేలాంటి ఓ సామరస్యపూర్వకమైన సమజాన్ని నిర్మించడమే ఆర్ట్ ఆఫ్ గివింగ్ ప్రధాన లక్ష్యమని నిర�
KTR | ఎల్బీ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్తకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పోక్సో కేసు నిందితుడు లొంగిపోయిండో.. అరెస్టయిండో ఆ డ్రామా నడుస్తున్నది కానీ.. మొత్త�