ప్యూర్ ఈవీ..హైదరాబాద్లో మరో షోరూంను ప్రారంభించింది. రాష్ట్రంలో కంపెనీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించ
మహా నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దండు నిటారుగా నిలబడింది. ప్రలోభాలు.. అధికార దుర్వినియోగం.. వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులు... ఇలా అధికార కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని
జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్లో నేపాలి గ్యాంగ్ చోరీ ఘటనలో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 5న నందగిరిహిల్స్లో వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో రూ.1.31 కోట్ల విలువైన ఆభరణాల చో�
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని హరినగర్లో ఎనిమిదేండ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికుల కథనం ప్రకా రం..శుక్రవారం హరినగర్ బస్తీవాసిలో ఎనిమిది సంత్సరాల సుక్రిత్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, వీ�
గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్లుగా పనిచేసిన అధికారులంతా అంకితభావంతో, ప్రజలతో మమేకమై సమర్థవంతమైన సేవలు అందించి సైబరాబాద్ కమిషనరేట్కు విశిష్ట స్థానాన్ని తీసుకువచ్చారని డీజీపీ శివధర్రెడ్డి అన్నార�
ప్రఖాత్య ఏసియా జ్యుయల్స్ షో హైటెక్ సిటీలోని హోటల్ ది వెస్టిన్లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ సినీతారలు హిమజ, అషురెడ్డి, మాల్వి మల్హోత్ర, అపూర్వ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసంచేసుకోగా అలియాబాద్ మున్సి�
ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చే డ్రైవరన్న అలిసిపోతున్నాడు. 8 గంటల పనిదినాన్ని తుడిచేసి.. 15 గంటలు విధులు నిర్వర్తించాలనే ఆర్టీసీ యాజమాన్య షరతులతో నలిగిపోతున్నాడు.
దేశంలోనే మేటి మున్సిపల్ కార్పొరేషన్గా వెలుగొందిన జీహెచ్ఎంసీ ఇప్పుడు కళ తప్పింది. పాలనా సౌలభ్యం పేరుతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మహానగరాన్ని మూడు ముకలు చేయడమే కాకుండా, పరిపాలనను పూర్తిగా
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంలో ఏం జరుగుతున్నదంటూ �
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. హుసేన్సాగర్ కట్ట ఈ రెండు నగరాలను వేరుచేస్తున్నది. కవాడిగూడ ప్రాంతంలో రోడ్డుకు ఒకవైపు సికింద్రాబాద్ అయితే రెండవ వైపు హైదరాబాద్. ఈ రెండు నగరాలను వేరుచేసేది, కలిప
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద జలమండలిని విస్తరించింది. మౌలిక వసతులు, కావలసినంత సిబ్బందిని సమకూర్చుకుండానే విస్తరిస్తున్నట్లు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది.
మీరు రిటైర్డు ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 90 లక్షలు టోకరా వేశారు. నాగోల్కు చెందిన బాధితుడి ఫోన్ నంబర్ను ‘ఏ9 వెల్త్ అలయన్స్ ట్రైనింగ్ టీమ్' అనే వాట్సాప్ గ్రూప్నకు యాడ్ చేశారు.
చార్ సౌ సాల్ షహర్ నేడు ఓ విశాలమైన నగరంగా విరాజిల్లుతున్నది. శాంతి భద్రతలతో, అద్వితీయమైన ఆర్థికవృద్ధితో అవకాశాల అడ్డాగా నగరం పెట్టుబడులను ఆకర్శిస్తున్నది. ప్రపంచంలోని మహానగరాలకు ఏమాత్రం తీసిపోకుండా