రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ, పట్టణ లోకల్ బాడీలు, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వెంటనే టీ ఫైబర్ను తమ ప్రైమరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొ�
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం సైన్స్, శ్రమ, అంకితభావంతోనే సాధ్యమైందని జియోటెక్నికల్ ఇంజినీరింగ్ నిపుణురాలు, ఐఐఎస్సీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ జీ మాధవీలత అన�
వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగానికి డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి అయేషా మస్రత్ ఖానంను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర పోలీసు శాఖను ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారిని ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ కొనసాగిస్తుండటంతో కొత్త వారికి అవకాశాలు దక్కకుండ�
దక్షిణాది రాష్ర్టాల ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేందుకు హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని (బెంచ్ను) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభు
క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. కుత్బుల్లాపూర్ జోన్ రోడామిస్త్రీనగర్లో బుధవారం వన్డే-వన్వార్డ్లో భాగంగా కాలన�
రుతుపవన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని కూకట్పల్లిలో అత్యధికంగా 2.0 సెం.మీలు, కుత్బుల్లాపూర్లో 1.93 సెం.మీలు, శంషిగూడలో 1.60 సెం.మీలు, బాచుపల్�
TTD Donations | వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం రూ.2 కోట్లు విరాళంగా అందించింది.
Dial 112 | ఇటీవల AI వచ్చాక అనేక పనులు సలువుగా మారాయి. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయం.. అనేక సమస్య పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గం చూపిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.