Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ శివార్లు మరింత విస్తరిస్తున్నాయి. అంతే వేగంగా శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లు వెలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న హోటళ్లు, రె�
GHMC | జీహెచ్ఎంసీ పరిధిలో ఎట్టకేలకు జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీలో కదలిక వచ్చింది. విలీన నేపథ్యంలో ‘బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇస్తలేరు’..‘మ్యాపింగ్ లేదు.. లాగిన్లు ఇవ్వరు’ అన్న శీర్షికతో ఈ నెల 25న నమస్తే త
China Manja | నిషేధిత చైనా మాంజా మరో ప్రాణం తీసింది. చైనా మాంజా మెడకు చుట్టుకొని ఐదేండ్ల బాలిక హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్స్టేషన్లో పరిధిలో దుర్మరణం చెందింది.
Phone Tapping Case | 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.
Hyderabad | రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి ఓ వ్యక్తి కారుతో ఎస్సైని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా అరకిలోమీటర్ �
హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారిని వేధించే ఆకతాయిల ఆటకట్టించడంలో షీటీమ్స్ తమ సమర్థతను చాటుకున్నాయని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. గత ఏడాదిలో మొత్తం 1149 ఫిర్యాదులు అందగా వ�
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ జట్టు నాకౌట్కు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్టే! ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా సొంతగడ్డపై ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో దారుణ పరాభవానికి గురైంది.
Hyderabad | హైదరాబాద్లోని పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఐదుగురు విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. నాగార్జున సర్కిల్ దగ్గర ఐదుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసు�
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపు ఉన్న భవనంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షోరూమ్ గోడౌన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తాన
హైదరాబాద్లోని ముస్లిం జంగ్ బ్రిడ్జి వద్ద పశువైద్యశాల, గోశాలను నిర్వహిస్తున్న ట్రస్టు స్థలంలో ఆక్రమణలను 2 వారాల్లోగా తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.