ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని షేక్పేట్లో 1.18 సెం.మీ, ఆసిఫ్నగర్లో 1.15, రాజేంద్రనగర్లో 1.05 సెం.మీల చొప్పు
Lok bhavan | నీట్ స్కాం కారణంగా విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ విద్యార్థుల నిరసన సెగ హైదరాబాద్ను తాకింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్�
Hyderabad | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా�
విశ్వనగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలే అందిస్తుంది. కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో సేవలు విస్తరించడంలో ప్రభుత్వం విఫలమైంది. �
ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం సా యంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని మామిడిపల్లిలో అత్యధికంగా 2.70 సెం.మీ లు, కొంగరకలాన్లో 2.55 సెం.మీలు,మహేశ్వరంల�
జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా చాంపియన్షిప్ సోమవారం హుస్సేన్ సాగర్లో మొదలైంది. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 113 మంది సెయిలర్లు బరిలో నిలిచారు.
Ponnam Prabhakar | మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఒక్కొక్క సమస్య పరిష్కారం చేస్తున్నాం.. తెలంగాణ ఉద్యమకారుడిగా ‘నై చెలెగ బస్ క పయ్యా’ అని మీరు ఉద్యమం చేశారు.. సంఘాలు ఎత్తివేశారు.. మహా లక్ష్మీ పథకాన్ని ప్
National flag | హైదరాబాద్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నాగోల్ మూసీ వద్ద నిర్వహణ లోపంతో స్తంభం వద్ద ఉన్న ఇనుప గొలుసులు (రోప్స్) తెగిపోవడంతో చిరిగి నేలపై పడింది.