KTR | ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం శాంతియుతంగా తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా ప్రభుత్వం పోలీసులతో వారిపై ఉక్కుపాదం మోపింది.
వివాహానికి ముందు, తర్వాత, పిల్లలు పుట్టినప్పుడు మహిళకు వచ్చే డబ్బుతో (స్త్రీ ధనం) ఏదైనా ఆస్తిని కొనుగోలు చేశామంటే చాలదని, తగిన ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టంచేసింది.
హైదరాబాద్ వేదికగా స్పోర్ట్స్ హ్యాకథాన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీఐటీఏ) నిర్వహిస్తున్న హ్యాకథాన్ రెండు రోజుల పాటు జరుగన
Harishrao | గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, మేం చేస్తే తప్పేంటి..? అన్నట్లు మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. మీరు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు.. మీ చేతుల్లో
Harish Rao | ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టోర్ క్రషర్స్ను తనిఖీ చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్, మైనింగ్ డిపార్ట్మెంట్, మే 21, 2025నాడు రాష్ట్రం మొత్తానికి �
Hyderabad | హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన, విద్యా నిర్వహణ సంస్థ (NAARM)లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఉద్యోగులు మరణించడం అక్క�
Hyderabad | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వేనంబరు 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి ఉంది. 1954-55 ఖాస్రా పహాణీలో దీనిని దస్తగర్దన్ భూమిగా పేర్కొంటూ పట్టాదారు కాలంలో శివరాజ్ ఇ�
నగరంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట, పూటకో డ్రామాతో ప్రజలను మభ్యపెడుతున్నది. మూసీ ప్రాజెక్టును ప్రకటించిన నాటి నుంచి ఇప్పటిదాకా పద్ధతి, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస
కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గబెట్టి విక్రయిస్తున్న ఓ గోదాంపై నారాయణగూడ పోలీసులు దాడి చేశారు. సీఐ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్కట్టకు చెందిన షేక్ సమీర్ పండ్ల వ్యాపారి.