మా ఓట్లన్నీ మీకే..గెలుపు మీదేనంటూ ముస్లింలు అభయమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ అలీనగర్లో శుక్రవారం ప్రచారంలో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మె�
నిమ్స్ దవాఖానలో అనస్థీషియా టెక్నీషియన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కుల్చారం మండలం తుమ్మలపల్లి తండాకు చెందిన రమావత్ లక్ష్మణ్, అనసూయ దంపతుల మూడో సంతానం నితి�
పనిచేసే చోట లైంగిక వేధింపుల నివారణ, అంతర్గత ఫిర్యాదుల కమిటీపై రాచకొండ పోలీస్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
డ్రగ్ స్మగ్లింగ్లో అంతర్రాష్ట్ర ముఠాలు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. తాజాగా మైనర్లతో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తున్న విషయాన్ని రాచకొండ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.
లండన్ఎయిర్పోర్టులో మీ కొడుకుకు యాక్సిడెంట్ అయిందని అతడికి ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బులు కావాలంటూ చెప్పి నగరవాసి నుంచి రూ.35.23లక్షలు సైబర్నేరగాడు కొట్టేశారు.
గ్రేటర్లో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
ముగ్గురు బాలికలపై పక్కింటిలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు తమ మొబైల్ ఫోన్లోని అశ్లీల ఫొటోలు, అసభ్య వీడియోలను చూపించి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విజన్ ఉండాలె కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. 2020 అక్టోబరు నెలలో కురిసిన కుండపోత వర్షానికి గ్రేటర్ విలవ�
శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.
రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,120 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నాటికి 4,086 మంది ఈ వ్యాధి బారిన పడగా.. సెప్టెంబర్లో మరో 2,034 కేసులు నమోదయ్యాయి. దీం�
Jubilee Hills By Elections | కాంగ్రెస్ చిల్లర చేష్టలను ప్రజలు ఛీద్కరించుకుంటున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.