స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో సర్కార్కు బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. అక్షరాలా రూ.12 వేల కోట్ల విలువైన ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లలో కొంత ఆలస్యం జరిగింది.
గణేష్ మహా నిమజ్జనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గణనాథుల ప్రతిమలు భారీ ఎత్తున ఉస్సేన్ సాగర్కు చేరుకున్నాయి.
ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పెట్టి తీరా డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో అవి రాకుండా చేసి నగరవాసి నుంచి
నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన 170మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు శనివారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ వారికి తన అనుభవాలను వివరించార�
Ganesh Laddu | గణనాథుడి లడ్డూకి భలే క్రేజ్ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఈ లడ్డూ వేలం పాటలో కోట్లు, లక్షల రూపాయాల్లో పలుకుతుంది. కానీ మన హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో గణేషుడి లడ్డూ మాత్రం కేవలం డబు�
Khairatabad Maha Ganapati | హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. నిమజ్జనానికి ముందు ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ట్యాంక్బండ్ పరిసర ప్�
Drugs | హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది అనడానికి ఈ ఫ్యాక్టరీనే ఉదాహరణ. ఏకంగా కోట్ల రూపాయాల్లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది.
DGP Jitender | రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం ఆదివారం ఉదయం వ�