ఆలిండియా బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ విజేతగా హైదరాబాద్ నిలిచింది. చెన్నై వేదికగా టీఎన్సీఏ ప్రెసిడెంట్స్ లెవెన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ను హైదరాబాద్ డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆ జ�
హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించినట్టు నెమెట్షెక్ గ్రూపు ప్రకటించింది. భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో జీసీసీని నెలకొల్పినట్టు, ఈ సెంటర్ నుంచే తమ క్లయింట్లకు ట�
Hyderabad | గోపాలపురం పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలో గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. అకారణంగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తితో పాటు టీ స్టాల్ నిర్వాహాకుడితో పాటు మరో వ్యక్తిపై విచక్ష�
Malla Reddy | గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్కు వచ్చేవారని.. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒకేరోజు రూ.5వేలకపైగా పెరిగి తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరాయి.
పలువురు సినీ ప్రముఖులపై వేధింపులకు పాల్పడుతున్న ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ను (Excise Constable) టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టుబుల్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు.. ఇన్స్�
పార్కులు, రహదారులు, చెరువుల వంటి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా విషయంలో పలువురు స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 10 నుంచి 13 వరకు హెచ్ఐఐసీ వేదికగా ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్పోజిషన్(ఐఎంఈసీఈ) సదస్సు జరగబోతున్నద.
Gold Rate | బంగారం ధరలు బెంబేలిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయికి చేరాయి. తాజాగా పుత్తడి ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. సోమవారం పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల�
KTR | సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హై�
KTR | హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు తాగునీటిని అందించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కిలోమీటర్ల మేర రింగ్ మెయిన్ నిర్మా�
నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెల్తున్న లారీ దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో �
Lunar Eclipse | సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళప్రియులను కనువిందు చేసింది. యావత్ భారతదేశం వ్యాప్తంగా ఈ గ్రహణం కనిపించింది. పలుదేశాల్లోనూ ఈ గ్రహణం దర్శనమిచ్చింది. ఖగోళప్రియులు ఆసక్తిగా ఈ గ్రహణ