Sabitha Indra Reddy | గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హర
కరీంనగర్ టవర్ సరిల్, ఫిబ్రవరి 21: జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు.
భారతలో క్యాన్సర్ కేసులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయని యశోద గ్రూప్ హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో 14.6 లక్షలుగా ఉన్న కొత్త కేసుల సంఖ్య 2025 నాటికి 15.7 లక్షలక�
FSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో మొత్తం 1,100 ఫైళ్లు దగ్ధమైనట్లు నాగ్పూర
Hyderabad Fire Accident | హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని పద్మావతి ప్లాజాలో ఉన్న మొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో షాప్ తగులబడింది. ఈ అగ్నికీలల కారణంగా మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించాయి
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దవాఖానకు నిత్యం 4వేల మందికి పైగా రోగులు, వారి సహాయకులతో కలిసి వస్తుంటారు. అప్పటికే వ్యయ ప్రయాసాల కోర్చ�
Hyderabad Police | హైదరాబాద్ పోలీసు విభాగంలో కలకలం మొదలైంది. తమకు ప్రమోషన్ల విషయంలో ఉన్నతాధికారులు అన్యాయం చేస్తున్నారని, రాజకీయ జోక్యంతో తమకు న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు దక్కకుండా పోతున్నాయని రెండు బ్యాచ్�
Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
Hyderabad | ‘ప్రాణాలు పోయినా.. ఇండ్లు ఖాళీ చేయం.. 450 కుటుంబాలను రోడ్డున పడేస్తారా.. గాంధీ విగ్రహం పెట్టేందుకు మీకు స్థలమే దొరకలేదా.. అప్పుడు మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదని అనుమతిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో
Buffer Zone | రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది.
చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయాల సమీపంలో కొన్ని సంవత్సరాలుగా చట్నీస్ హోటల్ను నడుపుతున్నారు.