DGP CV Anand | ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీఓలు)కు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థ�
Harish Rao | గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత నెల 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపి పెట్టారు. ఈ
RS Praveenkumar | కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంపై మరో కుట్రకు తెరలేపింది. ప్రభుత్వ అవినీతిని, కుంభకోణాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ �
KTR | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అదృష్టం. ఢిల్లీ మొఖాన డబ్బులు పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నడు. పీసీపీ పదవి కూడా కొనుక
RS Praveen Kumar | హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిసిందే. గంటన్నర పైగా డీసీఎం వ్యాన్లో తిప్పిన పోలీసులు చివరకు మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇ
DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ హైదరాబాద్ తోపాటు 15చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నా�
టీజీ 20 లీగ్లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న హైదరాబాద్ చాంపియన్స్ వరుసగా ఐదో విజయంతో ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. బుధవారం ఆ జట్టు.. వరంగల్ వారియర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
ఎలాంటి కేసులు లేకపోయినా 75 ఏండ్ల మాజీ ఎస్ఐని ఇంటి నుంచి బలవంతంగా లా కెళ్లి అనుచితంగా ప్రవర్తించారనే కేసులో మధురానగర్ ఎస్ఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ’ ఇది గ్రేటర్ ఆర్టీసీ దుస్థితి. ఫలితంగా విద్యా సంస్థలకు వెళ్లడం.. ఇంటికి క్షేమంగా తిరిగిరావడం విద్యార్థులకు ఒక అగ్ని పరీక్షగా మారింది. విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడ
Congress Leader | చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడిపై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివ
Sanitation Workers | హైడ్రా అధికారులు కార్మికులతో ప్రమాదకర స్థితిలో పనులు చేయిస్తున్నారు. నాంపల్లి, గోషామహల్ పరిధిలో హైడ్రా అధికారులు ఓపెన్ నాలాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న తీరు వారి పట్�