khaja Moinuddin| అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ను పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారని తెలిసిందే. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయిజుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం �
KTR | ఇచ్చిన మాట మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ ఈ రోజు ముషీరాబాద్ వెళ్లి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త సురేందర్ను పరామర్శించ�
Advocate Mukheed | న్యాయవాదులపై గత కొన్ని రోజులుగా దాడులు ఎక్కువయ్యాయి. ప్రజల కోసం పని చేస్తున్న లాయర్లను దారుణంగా చంపేస్తున్నారు.ఖాజా మొయినుద్దీన్ ను హత్య చేసిన వారిపై సిట్ ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక
KTR | మోటార్లకు మీటర్ పెట్టుమంటే నా బొండిగె మీద కత్తి పెట్టినా.. నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ పెట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి మీద కేసులున్నయి కదా.. పాపం ఆయనకు భయమెక్కువ. అందుకే మోదీ తానా అ
KTR | ఎవరైతే గట్టిగా ప్రజల కోసం నిలబడ్తరో.. పార్టీ కోసం నిలబడ్తరో.. కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చె�
Talasani Srinivas Yadav | కేసీఆర్కు ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నట్వంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉందా..? లేదు కానీ..చిన్నోడు, పెద్దోడు, పొట్టోడు, పొడుగోడు.. ప్రతీ ఒక్కడు ఏది పడితే అది మాట్లాడుతున్నరని మాజీ మంత్రి, ఎమ్�
Lawyer khaja moinuddin | దుండగుల చేతిలో హత్యకు గురైన ఖాజా మొయినుద్దీన్ కేసు దర్యాప్తు చేయడం కోసం సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డీజీపీ సీవీ ఆనంద్కు లేఖ కూడా రాసింది.
Real Estate | ‘కొండకు వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ, పోతే వెంట్రుకే కదా అనుకున్నారో? ఏమో కానీ, ఏకంగా 107 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ జీవోలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు.
చుట్టూ పచ్చని పంట పొలాలు. కూతవేటు దూరంలో ప్రసిద్ధి చెందిన పుణ్యం క్షేత్రం జహంగీర్పీర్ దర్గా. చుట్టూ తండాలు, గ్రామాలు మధ్యలో టీజీఐఐసీకి చెందిన 340 ఎకరాల ప్రభుత్వం స్థలం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ �
Land Scam | టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్పై ముఖ్యనేతకు చెందిన మీడియా ఎందుకు దాడి చేస్తున్నది? ఆయన ఒక విఫల అధ్యక్షుడని (డిజాస్టర్ ప్రెసిడెంట్), ఆయనది ఫ్లాప్ షో అంటూ ఘాటుగా కథనాలు ప్రసారం చేయాల్సిన అవసరం ఏ
పోలీస్ అభ్యర్థుల వయోపరిమితి పెంచి, ఖాళీగా ఉన్న 20 వేల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు.
బీసీ నాయకుడు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్పై ఓ టీవీ చానల్ ఉద్దేశపూర్వకంగా కల్పిత వార్తలు ప్రసారం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎతె్తైన బహుళ అంతస్తుల నివాస భవనం హైదరాబాద్లో కొలువుదీరుతున్నది. ‘ది స్కైవెన్' పేరిట ఈ-ఇన్ఫ్రా, పింగ్లే వెంచర్స్ అండ్ రియాల్టీ (పీవీఆర్) సంస్థలు కోకాపేటలో సంయుక్తంగా ఈ భవ�