KTR | సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో బీఆర్ఎస్ నేతలు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సున్న
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవార�
బోరబండ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గోపన్న చేసిన �
విస్తృతమైన జీవన సంగమాలకు నెలవైన హైదరాబాద్పై విస్తారమైన కవిత్వం వెలువడింది. అందుకే, నగర జీవితం చుట్టూ అల్లుకున్న దాదాపు 500 కవితలతో ఒక బృహత్సంకలనాన్ని వెలువరించపూనుకున్నాం.
ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం, మంగళారపు చౌదరి యాదయ్య అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) సదర్ సమ్మేళన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ).. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలు పఠిస్తున్న మంత్రమిది! ఉత్తమ సదుపాయాలు, అత్యున్నత మానవ వనరులు, వ్యాపార అనుకూల విధానాలు పాటించే దేశాలు, రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టే�
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది దీపావళికి అత్యధికంగా 8,019 పటాకుల దుకాణాలకు లైసెన్స్లు ఇచ్చామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్సింగ్మాన్ స్పష్టంచేశారు. 2023లో 6439, 2024లో 7516 షాపులకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు