ఏక్తా యూనిటీ మాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) క్యాంపస్లో విక్రయం కలకలం రేపింది. ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది.
మహానగరం నిషేధిత జాబితాలో చేరింది. 22-ఏ అనే పదం వింటేనే నగర ప్రజలు వణికిపోతున్నారు. జీవితకాలం కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు, స్థలం, ఆస్తిపై హక్కులు కోల్పోయి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
Musi Project | మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మార్డీసీ) కొత్తరాగం అందుకున్నది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు డిజైన్ మార్చామని, ఇండ్లు, న�
Land Scam | రాజధాని నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్రోడ్డులో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 35 ఏండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ
వక్ఫ్ భూముల రికార్డుల సమస్యలకు మోక్షం లభించింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కృషి ఫలించింది. మల్కాజిగిరిలోని పదివేల మంది ఆస్తి యజమానులకు ఊరట కలిగింది. సుధీర్ఘకాలంగా వక్ఫ్ భూముల రికార
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీ కమిషనర్ల మధ్య కొరవడిన సమన్వయం, ఇంజినీర్ల బ
నార్త్ హైదరాబాద్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న మేడ్చల్లో భూమలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది దాదాపు రూ.100 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిలో నుంచి ఓ ప్రైవేట్ వెంచర్ యజమాన
Unemployees | నిరుద్యోగులు తాజాగా మరోసారి రోడ్డెక్కారు. ఈ సారి వినూత్నంగా నిరసన తెలియచేశారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అమ్మాయిలు బోనమెత్తారు.
KTR | కొండల్ రెడ్డి ఏం చదువుకున్నాడో.. ఏమో నాకు తెలియదు కానీ సడెన్గా యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్లో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్గా ఆయన జాయిన్ అయ్యారని వారు స్వయంగా ల�
Biker | వర్షపు నీరు వెళ్లేందుకు ఫ్లైఓవర్పై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్లైన్ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.
హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.