సినీరంగంలో ఔత్సాహికుల్ని ప్రోత్సహించేందుకు షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించబోతున్నామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు.
Khaja Moinuddin | ఇటీవలే నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
ఖాజా మొయినుద్దీన్ నివాసానికి వెళ్లిన కేటీఆ�
Talasani Srinivas Yadav | మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.
KTR | నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు. ప్రతీ సంవత్సరం ఒక్కో పేద కుటుంబానికి రెండున్నర లక్షలు రూపాయలిస్తా అన్నడు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. మరి నూరు రోజులంటివి.. ఇన్ని కథలు చెప్తివి రే�
KTR | ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయబ్.. అందరికీ తెలుసు.. మీకు.. నాకు.. వాళ్ల మంత్రులకు కూడా తెలుసు. సరే గద్దెనెక్కిండు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు. ప్రతీ సంవత్సరం ఒక్కో పేద కుటుంబానికి రెండున్నర లక�
KTR | నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ గ్రామాల్లో తిడుతున్నరు. ఎక్కడనన్నా దొరికితే తన్నేటట్టే ఉన్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏ గ్రామాలైతే గెలిపించినయో.. ఏ జిల్లాలైతే గతంలో పొరపాటల�
Hyderabad | ఓ యువకుడు తనపై లైంగికదాడి చేశాడని, పైగా తన నగ్న ఫొటోలను తన అన్న ఫోన్కు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లింది.
నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సృష్టించి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్మా బాధిత రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగనున్నారు.
DISCOM Opposes | తెలంగాణ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని బలహీన పరిచే , రద్దు చేసే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుందని బృందం సభ్యులు స్పష్టం చేశారు.
Jalamandali | గ్రేటర్వ్యాప్తంగా తాగునీరందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య విలయ తాండవం సృష్టిస్తున్నది. ఎక్కడ చూసినా సరఫరా లేకపోవడం, లో ప్రెషర్ సమస్యలు వేధిస్తున్నాయి. అధికారు�
KTR | ‘పొంగులేటి.. చాలెంజ్ చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించు.. దమ్ముంటే 20లక్షల ఇండ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు ఓట్లడుగుతానన్న మాట మీద నిలబడు.. ఆ తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్లాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులందరినీ గౌరవించి సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు, వైద్యులు జాడి రాజు అన్నారు.
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.400.49 కోట్ల నికర లాభాన్ని గడించింది.