Pattlolla karthik Reddy | కరీంగనర్లో ఓ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వడ్లు, మక్కలు కొనండయ్యా అంటే ఆయనను సస్పెండ్ చేస్తరు. హైదరాబాద్ శంషాబాద్లో మన ఎయిర్ పోర్టు నడిబొడ్డున పక్కనే ఉన్న ప్రాంతంలో ఎమ్మార్వో వందల ఎకరాల ప్రభు�
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు , ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కి�
రాష్ట్రంలో ముదిరాజ్ కులం అతిపెద్దదని, రాష్ట్ర జనాభాలో 7.64 శాతం ఉండి, 35 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ రాజకీయంగా ముదిరాజ్లకు తగిన ప్రాధాన్యత లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిజిటల్ చెల్లింపుల వేదిక ‘టీ-వాలెట్' నుంచి దాదాపు 16 లక్షల మంది వినియోగదారుల సమాచారాన్ని ప్రైవేట్ యాప్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు జరిగాయని సీసీఎస్ పోలీసులు హైకోర్టు
గ్రేటర్ హైదరాబాద్ను వైర్లెస్ సిటీగా మారుస్తామంటూ పలు వేదికలపై ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందుకు కావలసిన సామగ్రిని సమకూర్చడంలో విఫలమవుతున్నారు. అండర్గ్రౌండ్ విద్యుత్ కేబుల్, వైర్ల ని
బీఆర్ఎస్వీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధి బృందం పేర్కొన్నది. తెలంగాణ భవన్లో గేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్వీ ప్రతినిధులు మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించార�
అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని రాష్ట్ర ఐట�
గత మూడు రోజులగా గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనం ఉష్ణతాపానికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.2డిగ్�
హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దిన ప్రయాణం గురించి మాట్లాడితే, రెండు పేర్లు తప్పనిసరిగా వినిపిస్తాయి. ఒకటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, రెండు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, ఐటీ, పరిశ్రమలశాఖ �
Harish Rao | జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ డ్రైవరే కావొచ్చు. కానీ సాటి మనిషి. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట�
Chain Snatching Video | హైదరాబాద్ కొంపల్లిలో మహిళపై దాడి చేసి చైన్స్నాచింగ్కు యత్నించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. జయభేరి కాలనీలో ఆయిల్ నిర్వహిస్తున్న మహిళపై ఓ దుండగుడు అకస్మా్త్తుగా దాడికి దిగారు. ఆమె �
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.