టీజీపీఎస్సీ గ్రూప్ 1 తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి స్పష్టంచేసింది. టీజీపీఎస్సీలో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించింది. వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన
‘రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. గ్రూప్-1 అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. వివాదాలకు నిలయంగా మారిన టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి.
గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియలో వరుస తప్పిదాలే టీజీపీఎస్సీ కొంపముంచాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 రకాల తప్పలు దొర్లాయి.
సోషల్ మీడియాపై అక్రమ కేసులతో ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హకులతోపాటు చట్టపరిధిలోనే పోలీసులు పనిచేయాలని కోర్టు �
అకారణంగా తనపై నిందారోపణలు మోపడంతో పాటు అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి, చంపుతామని బెదిరించడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి సీలింగ్ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన సూరారం పోలీస్స్టేషన్ పర
Murder | కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఉన్న స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్(50) అనే మహిళ నివసిస్తోంది. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి.. కుక్కర్తో మ�
BRS Party | హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార�
Hyderabad | మంత్రి అండతో జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో 500 గజాల స్థలం కబ్జా..జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో సుమారు 500 గజాల ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రి దగ్గర బంధ�
Hyderabad Metro Phase 2 | నగరంలో కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టు మెట్రో విస్తరణ మూడు ముక్కలాటలా మారింది. ఒక అంశంలో స్పష్టత వచ్చే లోపు మరో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో అసలు విషయం మరిచి లేవత్తిన ప్రశ�
ఆలిండియా బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ విజేతగా హైదరాబాద్ నిలిచింది. చెన్నై వేదికగా టీఎన్సీఏ ప్రెసిడెంట్స్ లెవెన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ను హైదరాబాద్ డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆ జ�
హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించినట్టు నెమెట్షెక్ గ్రూపు ప్రకటించింది. భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో జీసీసీని నెలకొల్పినట్టు, ఈ సెంటర్ నుంచే తమ క్లయింట్లకు ట�