Hyderabad | హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున అతివేగంతో వచ్చిన ఓ పల్సర్ బైక్ సైడ్వాల్ను బలంగా ఢీకొట్టింది.
ISRO | అంతరిక్ష రంగంలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్త్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నది.
అందరూ యువకులే.. అన్నీ పండుగ సంబురాల సందర్భాలే.. విద్యుత్శాఖ నిర్వహణ లోపాల కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ఎనిమిది మంది ఆది, సోమవారాల్లో జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదాల్లో చనిపోయారు.
కరెంట్ స్త్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలిగించడంపై కేబుల్ ఆపరేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగింపుతో ఇంటర్నెట్ కనెక్షన్స్ బంద్ కావడంతో నగరవాసుల
సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కేపీహెచ్బీ రోడ్ నంబర్ 1లో మంగళవార
కూకట్పల్లిలో జరిగిన పన్నేండేండ్ల బాలిక సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ వైద్యుల పరిశీలనలో బాలిక మెడపై 15, శరీరంపై 4 కత్తిపోట్లు గుర్తించారు.
తెలంగాణ ద్రోహి, ఓటుకు నోటు దొంగ, తెలంగాణ హకులను కాలరాస్తున్న చంద్రబాబు శిష్యుడు రేవంత్రెడ్డిని ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లోను అడుగుపెట్టనీయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడ
నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు.
రోహిత్వర్మ, రియా సుమన్ జంటగా క్రేజీ కింగ్స్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నజీర్ జమాల్ నిర్మ�
Hyderabad | మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీనగర్లో నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు.
Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. విదేశీ మార్కెట్లలో బలమైన ట్రెండ్ మధ్య ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.500 తగ్గి తులానికి రూ.1,00,420కి చేరుకుంది.