గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారని నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని కవాడిగూడకు చెందిన శ్రావణి ఆత్మహత్యకు యత్నించింది.
నగరంలో సెల్ఫోన్ స్నాచర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పగలు, రాత్రి అని తేడా లేకుండా విరుచుకుపడుతున్నారు. ఫోన్ పోయిందంటూ పోలీస్స్టేషన్లకు వెళ్తే వెబ్సైట్లో �
కథ చెబుతూ నిద్రపుచ్చాల్సిన నాన్న.. ల్యాపీతో బిజీ! కథలు చెబుతూ బువ్వ తినిపించాల్సిన అమ్మ.. ఆఫీస్ వర్క్లో బిజీబిజీ!తాతయ్య, బామ్మ ఊళ్లో! చిన్న కుటుంబాల్లో పెరుగుతున్న చిన్నారులు ఎదుర్కొంటున్న పెద్ద చిక్కు
ఒక సూపర్స్టార్తో సినిమా చేస్తేనే అభిమానుల తాకిడి తట్టుకోలేం. ఇద్దరు సూపర్స్టార్స్ కలిసి చేస్తే ఇక థియేటర్ల దగ్గర జాతరే. ఆల్రెడీ దర్శకుడు నెల్సన్కుమార్ ముగ్గురు సూపర్స్టార్లతో ‘జైలర్' సినిమా తీ
Ration shops | చాలా ప్రాంతాల్లో రేషన్ షాపుల్లో బియ్యం అందుబాటులో లేవని షాపులను మూసివేశారు. తెరిచి ఉన్న షాపులకు వెళ్లి వినియోగదారులు ఆరా తీయగా.. డీలర్లు స్టాకు రావడం లేదని సమాధానం ఇచ్చి తిప్పి పంపిస్తున్నారు.
Rajinikanth | సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడే కనిపించే అద్భుత కాంబినేషన్లలో ఒకటిగా ‘జైలర్ 2’ నిలవబోతోంది. ఒకే సినిమాలో నలుగురు సూపర్ స్టార్స్ కలిసి నటించబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్త�
Universities | ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1500 కోట్ల పెన్షన్ ఫండ్ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్.
Fire Accident | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని ఓ బట్టల షాపులో మంగళవారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్�
Nadargul Lands | అన్నదాతలను భూమితో విడదీయడం ఎవరితరమూ కాదని నాదర్గుల్ రైతులు రుజువు చేశారు. డబ్బు, అధికార బలంతో నిలువరించడమనేది తాత్కాలికమేనని చాటి చెప్పారు. దశాబ్దాలుగా తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇను�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారని నేషనల్ ప్లాట్ఫాం ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ (ఎన్పీఆర్డీ) జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పారదర్శకత పాతాళానికి చేరిందా? ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశాలు ‘రహస్య కుట్ర’లకు వేదికవుతున్నాయా? అంటే అవుననే స�
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో మోసానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్..తనకు జరిగిన మోసంపై సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసి... ఆ విషయాన్ని రెడిట్లో పోస్ట్ చేశాడు.. రెడిట్లో పోస్టు చూసిన సైబర్నేరగాళ్లు.. �