భూములు, ప్లాట్ల యజమానులకు అత్యంత కీలకమైన లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది.
భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించుకునేందుకు నగరానికి వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
మహానగరంలో దశాబ్దాల క్రితం నిర్మించిన పాత ైప్లెఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు(ఆర్యూబీ)లకు త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు.
ముప్ఫై ఏళ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నమ్మినవారిని రూ.50 కోట్ల వరకు నట్టేట ముంచి పరారీలో ఉన్న పబ్బ చంద్రశేఖర్ ఆచూకీ వారం రోజులైనా దొరకకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను మంగళవారం మరోసారి తిరిగి పంపించారు. ప్రజాప్రతినిధిగా తనకు ప్రజల ప్రేమాభిమానాలు, విశ్వాసమే నిజమైన భద్రత అని ఆయన ఈ సందర్భంగా పేరొ�
దేశీయ వైద్యరంగంలో ఉస్మానియా దవాఖాన సరికొత్త చరిత్ర సృష్టించింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఓ ఇంజినీర్కు ఇటీవల అత్యంత క్లిష్టమైన 5 అవయవాల మార్పిడీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సత్త�
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన�
SIR | సర్ కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్వో (BLO)లను, సూపర్వైజర్లను డిషనల్ సీఈవో వాసం వెంకటేశ్వర్లు రెడ్డి (ఐఏఎస్) ఆదేశించారు.
Konda Surekha | నా దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం సరికాదు. నాకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపారని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Himanshu Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుమారుడు హిమాన్షు రావు నిన్న సాయంత్రం ఒక చిన్న క్రీడా గాయానికి (Sports Injury) గురయ్యారు.
MLA KP Vivekananda | కాళేశ్వరం ప్రాజెక్టులో వెంటనే రిపేర్లు చేపట్టాలని.. ప్రభుత్వానికి చేతగాకపోతే ప్రాజెక్టును మాకు అప్పగించాలని బీఆర్ఎస్ విప్, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. కాళేశ్వరం �
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్కు టాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ కాంబోపై అభి�
గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఉంటూ.. ఉద్యోగ, ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. కొంతమంది ఇండ్లు నిర్మించుకొని శాశ్వతం�