MD Nagireddy | ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం ప్రారంభిస్తుందన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ ప్రతి రోజు 10 వేల బస్సులు నడుపుతుందన్నారు.
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని.. ముఖ్యంగా నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్య
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ స్వరూపం మారిపోయింది. గతం కన్నా ఎక్కువ పరిధికి సిటీ పోలీసింగ్ విస్తరించింది. జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో పోలీసింగ్కు అనుకూలంగా ఉండేలా హైదరాబాద్ల
గతేడాది సంవత్సరం జూలైలో ఆస్తులపై జియోగాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) సర్వేను మొదలుపెట్టారు. దీంతో ఆస్తి పన్ను తకువగా చెల్లిస్తున్న ఆస్తులతో పాటు పెరిగిన అంతస్తులు, వినియోగం వంటి అంశాలకు సంబంధించ�
Contractors | అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవ
IBomma Ravi | ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో కీలక విషయాలను వెల్లడించారు. రవి రెండు రకాలుగా సినిమా ప్రింట్ను కొనుగోలు చేసేవాడని పోలీసులు తెలిపారు.
Hyderabad | న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి.
Hyderabad | హైదరాబాద్ మాదాపూర్లో హిట్ అండ్ రన్ కలకలం రేపింది. పర్వత్నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో హోంగార్డు నయీం (45) తీవ్రంగా గాయపడ్డాడు.
న్యూఇయర్ మరి కొద్దిగంటల్లో రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం కొత్త సంవత్సర వేడుకల ఆంబరాల్లో మునిగితేలుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
‘కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికీ తెలియదు. సాయికుమార్తో మాది మూడు తరాల అనుబంధం. తను మా కుటుంబ సభ్యుడే. ఈ రోజు అతని కుమారుడు విజయం సాధించాడు. అది మాకూ ఆనందదాయకమే. అందుకే ఈ వేడుకకు వచ్చా�
హైదరాబాద్ నందినగర్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నివాసం మంగళవారం జనసంద్రాన్ని తలపించింది. తమ ప్రియతమ నేతను చూసేందుకు, ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు రాష్ట్ర�
బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్, సీఈవో జైతీర్థ్ ఆర్ జోషిని ఆ పదవి నుంచి తొలగించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (సీఏటీ) ఆదేశించింది. అంతేకాకుండా ఈ పదవికి సీనియర్ సైంటిస్ట్ శివ�