ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ వీ నారాయణన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో 40 అంతస్తుల భవనం అంత పొడవైన రాకెట్ను నిర్మిస్తుందని.. 75 టన్నుల పేలోడ్ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి తీసుకెళ్ల
Hyderabad | ఒక బుక్ అడిగితే మరొక బుక్ ఇచ్చాడని ఓ టీచర్ ఆగ్రహానికి గురైంది. ఒకటో తరగతి విద్యార్థి అని కూడా చూడకుండా బాలుడిపై క్రూరంగా ప్రవర్తించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ది
పండుగల వేళ హైదరాబాద్లో (Hyderabad) వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో మూడు కరెంట్ షాక్తో (Electric Shock) ఎనిమిది మంది మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్�
హైదరాబాద్లో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు.
కాస్మొపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్తో విశ్వనగర కిరీటాన్ని సిగన ధరించిన సిటీ.. హైదరాబాద్. నిన్నమొన్నటి దాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని! కొలువులు, పెట్టుబడుల కోలాహలం! ట్యాంక్బండ్పై ఫన్డేగ�
హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025కి తెలంగాణ జైళ్లశాఖ ఆతిథ్యం ఇస్తున్నట్లు డీజీ సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు.
Gold Price Hike | కొనుగోలుదారులకు వెండి షాక్ ఇచ్చింది. బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,00,920 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. 22 క్యారెట్ల పసిడి రూ.1,00,500 వద్ద
రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆకాశమెత్తు ఆశయాలు ఉన్నా... ఆచరణలో అట్టడుగున ఉన్నట్లుగా సిటీ మెట్రో పరిస్థితి మారింది. అందుబాటులోకి వచ్చిన పదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 11లక్షలకు చేరుతుందనే అంచనాల నడుమ...
రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్ల కిందట పనులు ప్రారంభించి, మూడేళ్ల కిందట పూర్తిచేసిన భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
‘బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాము కృషి చేస్తాం. ఆ మేరకు సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్లో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు దిశగా చొరవ చూపుతాం’ అని సీపీఐ జాతీయ కార్యదర్