హైదరాబాద్లోని రామంతాపూర్లో (Ramanthapur) దారుణం చోటుచేసుకున్నది. ఐదేండ్ల బాలుడిపై లైంగికదాడి చేసి, హత్య చేశాడో వ్యక్తి. ఛత్తీస్గఢ్కు చెందిన దంపతులు రామంతాపూర్లో నివాసం ఉంటున్నారు.
హైదరాబాద్ వేదికగా మూడ్రోజుల ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్లో జరుగుతున్న ఈ ప్రదర్శనలో 70కి పైగా నిర్మాణ, బ్యాంకింగ్ సంస్థలు 300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట�
ప్రపంచ సినీచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 సినిమాలకు శ్రీకారం చుట్టారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. చిత్రపరిశ్రమ ప్రముఖులు పాల్గొనగా.. హైదరాబాద్ సారధీ స్టూడియోలో ఈ వేడుక ఘనంగా జరిగిం�
రోహిత్ సాహిని, గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్'. మహీ కోమటిరెడ్డి దర్శకుడు. జయ్ వల్లందాస్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. చిత్రబృందం ప్రమోషన
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ కొన్ని సినిమాలకు మాటలు రాసినా.. ఆయన్ను డైలాగ్ రైటర్గా అగ్రస్థానంలో నిలబెట్టింది మాత్రం ‘నువ్వునాకు నచ్చావ్' సినిమానే. ఆ సినిమాలో త్రివిక్రమ్ సంభాషణల్ని వెంకటేశ్ పల
Hyderabad Rains : వాతావరణ శాఖ బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినా పెద్ద వాన పడలేదు. రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం జోరందుకున్నాడు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శంకర వెంకట కామేశ్వరరావు విరాళం అందజేశారు.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Telangana Bhavan | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు.
Hyderabad | బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగు చూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని పాకిస్తాన్ యువకుడు ఫహద్ ప్రేమించాడు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్�
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.