KTR | రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతుందని.. ఇది ప్రజా ప్రభుత్వమా.. లేక 'ప్రైవేట్' లిమిటెడ్ కంపెనీయా..? అని బీఆర్ఎస
Mosquito problem | గ్రేటర్ హైదరాబాద్లో(Hyderabad) దోమలను అరికట్టండి, నగర వాసులను కాపాడండని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది. తమకు అధికార పార్టీ నేతలే అండగా ఉన్నారు.. ఇక ఎవరేం చేస్తారు.. అన్న ధైర్యంతో రెచ్చిపోయిన కొందరు సి�
హైదరాబాద్ సిటీలో భారీ ఆహార కల్తీ దందా బట్టబయలైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు. మంగళహాట్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాను గోల్కొండ జోన్ టాస్క్ఫో�
‘వచ్చే ఐదేండ్లు, పదేండ్లూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రిని నేనే’ అని పదేపదే వల్లించే రేవంత్రెడ్డి.. మరోవైపు అధికారం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకొనే కోట్లాది రూపాయల ప్రణాళికలు వేస్�
ప్రముఖ వర్క్స్పేస్ సేవల సంస్థ ఐస్ప్రౌట్.. హైదరాబాద్లో మరో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను మినాస్ టవర్స�
Excise income | గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. 2025-26 అర్థిక సంవత్సరంలో 382.91లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.2025-26 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సెల్స్ పెరుగగా, బీర
ఓయూ అఫిలియేషన్ లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆదిత్య డిగ్రీ కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఓయూ రిజిస్ట్రార్ జి.నరేష్రెడ్డికి ఏఐవైఎఫ్ ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేసింది.
ఇంటి పెద్దల ఆస్తులలో కుటుంబ సభ్యులకు వాటా ఇచ్చినట్లు చట్టసభల్లో కూడ బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ అరుణ్కుమార్ డిమాండ్ చేశారు.
Bus Bhavan | అధికారులు బస్భవన్లోని ఏ బ్లాక్లో ఉన్న నాలుగు ఫ్లోర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాకముందే బస్ భవన్, ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై కార్మిక సంఘాలు అభ్యంతరా
మే 13న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 12 వరకు డిజిటల్ పాఠాలు అందించనున్నట్టు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్రెడ్డి ప్రకటనలో తెలిపారు.