‘నగరం నడి బొడ్డున ప్రవహిస్తున్న ప్రధానమైన కూకట్పల్లి, బేగంపేట, జీడిమెట్ల నాలాల్లో కాలుష్య కారక రసాయనాలు నామమాత్రంగానే ఉన్నాయి. నీటిలో కరిగిన రసాయనాల వల్ల ప్రమాదం పెద్దగా లేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మ
Ganja : హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. బాచుపల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి(కన్నాబిస్)తో ఓ యువకుడు దొరికాడు.
Vemula Prashanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసరడం, పారిపోవడం వెన్నతో పెట్టిన విద్యా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
Secunderabad Kidnap Case | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. దారితప్పిన బాలుడు పొరపాటున డాడీ అని పిలిచినందుకు ఓ వ్యక్తి విపరీతమైన ఆలోచన చేశాడు. ఒంటరిగా ఉన్న అతను పిల్లాడిని పెంచ
మంత్రుల సవాళ్లను స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్, హరీశ్రావు సహా పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ సైన్యంపై పోల�
DGP CV Anand | ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీఓలు)కు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థ�
Harish Rao | గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత నెల 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపి పెట్టారు. ఈ
RS Praveenkumar | కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంపై మరో కుట్రకు తెరలేపింది. ప్రభుత్వ అవినీతిని, కుంభకోణాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ �
KTR | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అదృష్టం. ఢిల్లీ మొఖాన డబ్బులు పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నడు. పీసీపీ పదవి కూడా కొనుక
RS Praveen Kumar | హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిసిందే. గంటన్నర పైగా డీసీఎం వ్యాన్లో తిప్పిన పోలీసులు చివరకు మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇ
DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ హైదరాబాద్ తోపాటు 15చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నా�