Traffic Police | ట్రాఫిక్ నియంత్రణ కంటే ఉల్లంఘనలపైనే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రోజు వారీ టార్గెట్ల కోసం ఇష్టానుసారంగా చలాన్లు విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ �
Accident | హైదరాబాద్ నగరంలో ఎటుచూసినా ట్రాఫిక్ రద్దీ కనిపిస్తున్నది. ఎప్పుడు ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతున్నది. అది ఏయే రోజుల్లో, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయనేది ఎవరూ చెప్పలేకపోయినా.. గత అనుభవాల నేపథ్యంలో అ�
Moinabad | ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసే రోజులు పోయి, తాజాగా ప్రహరీలను సైతం ధ్వంసం చేసి అందులోని మనుషులను నిర్బంధించి మరీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
Sharada Peetham | కోకాపేట్లోని శ్రీశారదా పీఠం భూముల విషయంలో తప్పు జరిగిందని, కమ్యూనికేషన్ గ్యాప్తో జరిగిన ఈ విషయం తెలిసిన వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ఆశీష్ అంకెం ఎన్నికయ్యారు. ఆదివారం ఆన్లైన్ పద్ధతిలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించిన అనంతరం టీఎస్ఆర్డీఏ నూతన కార్యవర్గాన్ని ప్�
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మురళి సమర్పించిన విద్యా విధానపత్రం-2026 అమలుచేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్చేశారు.
నీటిపారుదల శాఖ హైదరాబాద్ యూనిట్లో కొద్ది నెలల క్రితం ఇష్టారీతిన చేపట్టిన బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నాడు ఎలాంటి విచారణలు లేకుండానే పలువురు ఇంజినీర్లను బదిలీ చేసిన ప్ర�
US Consulate | ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులకు పాల్పడటం.. అందుకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు అమెరికా-ఇజ్రా�
RS Praveen kumar | ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బ తీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగింది . లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
Musi Dandi March | మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని హైదర్షాకోట్, కేకేనగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆందోళన చేప�
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఇన్స్పెక్టర్ల అవినీతి అక్రమాల బాగోతంపై ‘నమస్తే’లో శనివారం ప్రచురితమైన కేసుకో రేటు కథనం సంచలనం సృష్టించింది.
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేండ్లలోనే వా హనాలపై పన్నులు మోపు తూ సామాన్యుల్లో దడ పుట్టిస్తున్నది. అధిక పన్ను వసూలుతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.