కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగీరథ్కు మంచి బుద్ధి ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రార్థించారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గ్రేటర్లో మరోసారి పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.4 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు �
బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఏడెకరాల భూ వివాదానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై స్థానిక బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. సుధాకర్రెడ్డి చేసిన �
Art of Giving | సామాజిక అంతరాలు తగ్గించి... సాయం అందించేవారు, తీసుకునేవారు అనికాకుండా, సమాజంలో ఒకరికొకరు సహానుభూతితో మెలిగేలాంటి ఓ సామరస్యపూర్వకమైన సమజాన్ని నిర్మించడమే ఆర్ట్ ఆఫ్ గివింగ్ ప్రధాన లక్ష్యమని నిర�
KTR | ఎల్బీ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్తకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పోక్సో కేసు నిందితుడు లొంగిపోయిండో.. అరెస్టయిండో ఆ డ్రామా నడుస్తున్నది కానీ.. మొత్త�
Hyderabad : హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఆర్జీఐ) ఎయిర్పోర్టులో ఆదివారం ఉదయం హైఅలర్ట్ విధించారు. ఇక్కడికి రావాల్సిన నెదర్లాండ్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడమే ఇందుకు కారణం.
Kondapur | కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కాదని రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. నిలదీసిన మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Narsingi Water Crisis | రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు 'వాక్ ఫర్ వాటర్' పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భార�
Hyderabad | హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర�
Hyderabad Traffic | హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాను నేటి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆం�
Kidney | నిమ్స్ దవాఖానలో కిడ్నీ బ్రోకర్ అవతారమెత్తిన ఓ వార్డు బాయ్ ఉదంతం వెలుగుచూసింది. కిడ్నీలు ఇప్పిస్తానంటూ ఇద్దరు డయాలిసిస్ రోగులకు ఆశచూపగా, వారిలో ఒకరు రూ.1.50 లక్షల నగదు ఇచ్చారు. ఎన్నిరోజులు గడిచినా ద�
Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్పై బాలికపై లైంగిక దాడి, ఇతర నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పీఎస్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వ