గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని ఫజల్ అలీ కమిషన్ ఎందుకు సిఫారసు చేసిందో తెలుసుకునే ముందు ఈ రెండు ప్రాంతాల మధ్య భావసమైక్యత కలగకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలి.
హైదరాబాద్లో హైడ్రా వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుపట్టింది. హైడ్రా వాహనాలకు అసహజ రంగులెందుకని, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తారా? ఇలాంటి హంగులతో మీరేమైనా యుద్ధానికి వెళ్తున్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపతర పరిస్థితినైనా ఎదురొనేందుకు జీహెచ్ఎంసీ యంత్రాగం సర్వసన్నద్ధంగా ఉందని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిప
ఫుడ్ డెలివరీ చేయడానికి మంగళవారం రాత్రి వెళ్తున్న ఓ జొమాటో డెలివరీ బాయ్ ఇన్నర్ రింగ్రోడ్లోని టీకేఆర్ కమాన్ సమీపంలో ఉన్న ఓపెన్ నాలాలో బైక్తో సహా పడిపోయాడు. నాలా నిండుగా ప్రవహిస్తుండడంతో రోడ్డుప
ద్విచక్ర వాహనాన్ని గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఎన్ఎఫ్సీనగర్లో మంగళవారం రాత్రి జరిగింది.
బదిలీ అయినా సీటు వదలడు.. ఆలయంలో వచ్చే వాటాలు వదులుకోడు. ఇక్కడైతే తన వాడే అధికారి.. తన సోదరుడే అర్చకుడు.. ఈ ఆలయమైతే ఎదురులేదని డిసైడయ్యాడు. సికింద్రాబాద్ నుంచి ఇక్కడకు వచ్చాడు. బోనాల సమయం, ఆ తర్వాత ముగ్గురూ క�
Rain Alert | సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు.
Hyd | శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు.
Rain Alert | రాబోయే రెండుగంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి సహా 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జిల్లాల్లో రెండుగంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. 15 జిల్లాల్లో రెండు నుంచి మ�
Talasani Srinivas Yadav | భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాలు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులు ఆలస్యంపై రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్ప�
Heavy Rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తుంది. మరో రెండు గంటల్లో భారీ వర్షం, సాయంత్రం సమయానికి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉం