ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2031 మాస్టర్ ప్లాన్లో భాగంగా మంచిరేవుల సమీపంలోని ట్రక్పార్క్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించింది.
జూబ్లీ క్లబ్ పెద్దల అక్రమాలను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఫేజ్-4 పేరుతో క్లబ్ పెద్దలు చేసిన భూమాయను బట్టబయలు చేసింది. మంచిరేవులలో ఓ బిల్డర్కు సంబంధించిన 16 ఎకరాల భూమి
మానవ వనరుల నిర్వహణ సంస్థ ఐసాల్వ్డ్..భారత్లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తు�
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త
గ్రేటర్లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్�
HCU Student | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మయాంక్ నందు హెచ్సీయూలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించా
manne krishank | అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడన్నారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ . వేం నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్ర�
Hyderabad | హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీ తాగుదామని బీటెక్ విద్యార్థినిని బయటకు తీసుకొచ్చిన క్లాస్మేట్.. తన రూమ్కి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో ఉండగానే ఆమెప�
ప్రభుత్వ ఉద్యోగితో పరిచయం పెంచుకొని... అతనితో ఏకాంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడిందో వివాహిత. లక్షలాది రూపాయలు తీసుకున్నా వేధింపులు ఆపకపోవడం తో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పం�
Land Scam | “సుమంత్ పిస్టల్ పెట్టి బెదిరించిండని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫిర్యాదు చేసినట్టు వేం నరేందర్రెడ్డి మాకు చెప్పారు. డెక్కన్ సిమెంట్స్ యజమానికి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాయింట్ బ్లాంక్ల�
Dharmapuri Arvind | రేవంత్ రెడ్డి మీరు మాతో కలవండి.. పదేళ్లలో గుజరాత్కు ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు ఇచ్చేందుకు మేం రెడీగా ఉన్నట్టు ఇటీవలే చెప్పారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ �