రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో �
MLA Anirudh Reddy | పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోయారు.
MLA Anirudh Reddy | ఈ రోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు పరిస్థితి ఉంది.. ఎవరు పైసలు విసిరేస్తే వాళ్ల పనులవుతున్నయ్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Hyderabad | హైదరాబాద్ శివారు అత్తాపూర్లో పోకిరీలు రెచ్చిపోయారు. పోలీసుల ముందే ప్రమాదకరమైన సంట్లు చేశారు. బైక్ ముందు వీల్ను పైకి లేపి రయ్ రయ్.. దూసుకెళ్లిన వీడియోను సోషల్మీడియాలో పోస్టు కూడా చేశారు. దానికి పో�
Nadargul | ప్రభుత్వ భూమి 373.22 ఎకరాలను కబ్జా చేసేందుకు గుట్టుగా రెండేండ్లుగా సాగిస్తున్న కబ్జా పర్వం ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో రట్టయింది. కథ అడ్డం తిరిగింది.
శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ప్రవేశపెట్టిన హేట్స్పీచ్, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లును సభ ఆమోదించలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపుతూ సభ నిర్ణయం తీసు
నగరంలోని అత్తాపూర్కు చెందిన భావని కెడియా, ఈ నెల 25-27 తేదీల్లో చండీగఢ్లో జరిగిన 27వ నేషనల్ డెఫ్ సీనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో రజతం గెలుచుకుంది.
MIM MLA Balala | రెండేళ్ల నుండి CDP (నియోజకవర్గ అభివృద్ధి నిధులు) ఫండ్స్ ఇవ్వడంలేదన్నారు కాంగ్రెస్ మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. సీడీపీ కింద ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
KTR | ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు' వంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని భారత రాష్ట్ర సమితి (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
Hyderabad Metro | సాంకేతిక లోపంతో మెట్రో రైలు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దాదాపు 10 నిమిషాలపాటు రైలు ఆగిపోవడంతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Vattinagulapally | దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని వట్టినాగులపల్లి బాధితుడు సతీశ్ షా తెలిపారు. 1968 నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పొంగులేటి హర్ష రెడ్డి వచ్చి రోడ్డుకు స్థలం ఇవ్వాలని అడిగాడని చెప్�