న్నారై(NRI) బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను కలిశారు.
Hyderabad | హైదరాబాద్లో వృద్ధురాలి మిస్సింగ్ కేసును నాచారం పోలీసులు చేధించారు. బంగారం కోసం ఇంట్లో కిరాయికి ఉంటున్న క్యాబ్ డ్రైవర్నే హత్య చేశాడని గుర్తించారు.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద బైక్ పడటంతో ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
commissionarates ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ ఉనికి లేకుండా కొత్త మల్కాజిగిరి కమిషనరేట్గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మల్కాజిగిరి కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా కమిషనర్ను నియమిస్తూ ప్రభుత్వం స�
GHMC | నగర శివారులోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, విశ్వ నగర స్థాయి సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వం ఆకాశమంత ఆశలు కల్పించింది..కానీ ఎక్కువ సమయం తీసుకోకుండానే జీహెచ�
చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం పాతబస్తీ నవాబుసాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు బైక్పై చార్మినార్ నుంచి షంషీర్గంజ్ వైపు ప్రధాన రోడ్డు మ�
Harish Rao | ఉత్తమ్కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నేల మీద పడుకుని పని చేశాను. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? ఉత్తమ్ చెప్పాలన్�
Tragedy | రాజు, ఐశ్వర్య పెద్దలను ఎదురించి మరీ పెండ్లి చేసుకున్నారు. నవ దంపతులిద్దరూ అత్తవారింటికి వెళ్లి నిన్న రాత్రి తమ వారి నివాసానికి తిరిగొచ్చారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఆబ్కారీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆదివారం జరిపిన దాడుల్లో వేర్వేరు చోట్ల డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస
ఎస్ఆర్నగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వ్వవస్థాపక దినోత్సవ సంబురాలు కొత్త సమస్యలకు తెరలేపాయి. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన శిలాఫలకాన్
Talasani Srinivas Yadav | 10 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు.
Hyderabad | సిగాచీ సంస్థ సీఈవో అమిత్రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలోని అగ్నిప్రమాదం కేసులో అమిత్రాజ్ను అదుపులోకి తీసుకున్నారు.