మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేయలేదని, ప్రస్తుతం దరఖాస్తు దశలో ఉన్నందున డిస్పోస్ చేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి తెలిపారు.
Actor | టాలీవుడ్లో రెండున్నర దశాబ్దాలుగా గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు పీలా గంగాధర్ ప్రస్తుతం జీవిత పోరాటంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో జ�
Ghmc Officers | జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల పహారాలో షాపులు నేలమట్టం చేసేందుకు జేసీబీలను తీసుకొచ్చారు. దీంతో ఏరియా పరిధిలోని వ్యాపారులు వారిని అడ్డుకున్నారు.
Patolla Karthik Reddy | కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు.
Bus Bhavan | ఏపీ, తెలంగాణ ఆస్తుల పంచాయితీ బస్ భవన్ వేదికగా మరోసారి తెరపైకి వచ్చిం ది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఏపీఎస్ఆర్టీసీ మండిపడుతున్నది.
Nadargul | నాదర్గుల్లోని రైతుల భూములపైకి రోజుకొకటి గద్దల్లా వచ్చి చేరిన కంపెనీ పేర్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఆ భూముల చుట్టూ రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ మెయిన్ గేట్పై గత కొద్దిరోజులుగా కోహినూర్ కంపెన�
రంగారెడ్డి జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న సర్కార్ భూముల కబ్జాలపర్వం వెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక రూపంలో అందుకు ఆనవాళ్లు బయటపడుతు
గ్రేటర్లో రాత్రి అయ్యిందంటే చాలు.. దోమలు విరుచుకుపడుతున్నాయి. ఈ కారణంగా గ్రేటర్లో మరోసారి డెంగీ, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైద్యశాలల్లో జ్వరాలతో బాధపడుతున్న
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి రేటు రూ.3,500 లేదా 2.26 శాతం పడిపోయి రూ.1,51,500 వద్ద ఆగింది.
Gandra Venkata Ramana Reddy | రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల కేవలం బడా వ్యక్తులకే లాభం జరుగుతది తప్ప పేద చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతదన్నారు.
Madhusudana Chary | శాసన మండలిలో ఆరు రోజులపాటు జరగాల్సిన క్వశ్చన్ అవర్, రెండు రోజులు మాత్రమే జరిపారని.. అత్యంత కీలకమైన అంశాలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా
Telangana RTA | 2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా రూ.7097.38 కోట్లతో 83.16% సాధించామని రవాణా శాఖ తెలిపింది.
Suicide | ఆ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన 50 రోజులకే వారి ప్రేమ కథ విషాదంతమైంది. అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులకు తాళలేక యువతి ఆత్మహత్య