Gamyam App | ప్రయాణికులకు తమ మొబైల్లోనే బస్సు సమాచారం అందించే ఆర్టీసీ గమ్యం యాప్ నిద్రావస్థలోకి జారుకుంటోంది. బస్సు ఎక్కడ ఉంది? ఎన్ని స్టేజీలు దాటింది? ఏ సమయానికి వస్తుంది? తాము ప్రయాణం చేయాలనుకున్న రూట్లో ఏ�
TIMS Sanathnagar | బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో (2014-18) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రెండో విడతలో (2018-23 మధ్య) వైద్యారోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో7 ప్రతులను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దహనం చేసి నిరసన తెలుపాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చార�
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక లీగ్కు వేదిక కాబోతుంది. తొలి సీజన్లో ప్రజాదరణ పొందిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో ఎడిషన్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లీగ్ షెడ్యూల్ను శుక్రవా ని�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�
ఈ నెల 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సంస్థాన్ ప్రతినిధి అల్కా చౌదరి తెలిపారు.
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు విచారణలో జాప్యంపై పోలీసుల తీరు వివాదస్పదమవుతున్నది.
ఉస్మానియా దవాఖాన డాక్టర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. ైగ్లెకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డీసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పసికందుల విక్రయాల ముఠా నెట్వర్క్ నిరంతరం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాడి చైతన్యపురి పోలీసులు అరెస్ట్చేసిన శిశు విక్రయాల ముఠా వ్యవహారం ఇప్పుడు మరోసారి
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2డిగ్రీలు, గాలిలో తేమ 22 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వ
కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు భూ సేకరణ గ్రహణం వీడడం లేదు. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1090కోట్లతో చేపట్టిన వంతెనలు, అండర్