మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
శేరిలింగంపల్లి పెద్దాపూర్లోని వేల కోట్ల రూపాయల విలువైన 57 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. కొండాపూర్ సర్వే నెం.50 లోని 57.09 ఎకరాలు సర్కార్దేనని తేల్చింది.
మెట్రో భవన్లో వెలుగులోకి వచ్చిన అవకతవకలు చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లు మెట్రో ఎండీగా బాధ్యతలు నిర్వహించిన ఎన్వీఎస్ రెడ్డి.. ఇటీవలే ట్రాన్స్పోర్ట్ సలహాదారుడిగా నియమితులయ్యారు.
ఒడిశా నుంచి రాజస్థాన్కు హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ. 6.25 కోట్ల విలువైన గంజాయిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్
దసరా పండుగ సందర్భంగా ఊరెళ్తున్న ప్రయాణికులతో నగర రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు మూసీవరద ప్రభావంతో చాదర్ఘాట్ వద్ద రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతుంటే మరోవైపు రోడ్లపై గుంతలు నగరవాసికి నరకం చూపిస
తెలుగునాట ఎందరో వాగ్గేయకారులున్నారు. మధ్యయుగాల నుంచి జీవన్ముక్తిని అన్వేషిస్తూ పాటలు పాడిన భక్త కవులున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో చారిత్రక సందర్భం. ఆధునిక యుగంలో ప్రజల కోసం కైగట్టి పాడిన వారె�
సమాజంలోని ‘అందరికీ విద్య’ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటైంది. గత 43 ఏండ్లుగా వివిధ కారణాల వల్ల రెగ్యులర్ చదువుకు దూరమైన ఎందరినో ఈ విశ్వవిద్�
Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా మరోసారి జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్�
జూబ్లీహిల్స్ తుది ఓటరు జాబితాను మంగళవారం యూసుఫ్గూడలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, 19 వ సర్కిల్ డీసీ జీ.రజనీకాంత్ రెడ్డి విడుదల చేశారు.
Jubleehills | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Ganja | నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్మెట్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 11 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్
మెట్రో రవాణా వ్యవస్థ పేరుకే ఆధునాతనమైనది. ఆచరణలో అన్నీ అతుకుల బొంతలే. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా.. అందుబాటులోకి వచ్చే నాటికి పడే ఆర్థిక భారం మెట్రో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.