Hyderabad | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వేనంబరు 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి ఉంది. 1954-55 ఖాస్రా పహాణీలో దీనిని దస్తగర్దన్ భూమిగా పేర్కొంటూ పట్టాదారు కాలంలో శివరాజ్ ఇ�
నగరంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట, పూటకో డ్రామాతో ప్రజలను మభ్యపెడుతున్నది. మూసీ ప్రాజెక్టును ప్రకటించిన నాటి నుంచి ఇప్పటిదాకా పద్ధతి, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస
కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గబెట్టి విక్రయిస్తున్న ఓ గోదాంపై నారాయణగూడ పోలీసులు దాడి చేశారు. సీఐ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్కట్టకు చెందిన షేక్ సమీర్ పండ్ల వ్యాపారి.
Moinabad Drugs Case | కొద్దిరోజుల కిందట వెలుగుచూసిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యువ ప్రజాప్రతినిధుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు యువ ఎంపీ కాగా, మరొకరు యువ ఎమ్మెల్య�
ఆటోలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం డిమాండ్ చేశారు.
విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ ఫోన్ నంబర్లు ఇచ్చి వినియోగదారులకు అసలు రుసుము తెలియకుండా లక్షల్లో అదనంగా వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.
ఆశా వర్కర్లను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ చేపట్టినందుకు అదుపులోకి తీసుకు న్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నెలకొన్నది.
TDR | కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అభివృద్ధి పేరుతో హైదరాబాద్ మహానగర భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుత�
Revanth Reddy | హైదరాబాద్ జలసిరి మూసీని తెగనమ్మే కుట్ర జరుగుతున్నది. దానికి పెట్టిన అందమైన పేరే మూసీ సుందరీకరణ! మూడు దశాబ్దాల క్రితం ఇదే నది చుట్టూ ‘నందనవనం’ పేరిట చంద్రబాబు రియల్ఎస్టేట్కు ఊతమిచ్చేందుకు ప్రయ�