KCR | ప్రజలు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. తమ చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు.
SamanthaRuthPrabhu | హైదరాబాద్లోని ఫ్యాషన్ ప్రపంచంలో మరో కొత్త మైలురాయి చేరింది. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘సిరిమల్లె శారీస్’ (Sirimalle Sarees) తన నూతన షోరూమ్ను జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద అత్యంత వైభవంగా ప్రారంభించింద�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలితో నగరవాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో చలి దడ పుట్టిస్తోంది.
CEC Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) హైదరాబాద్లోని గోల్కొండ కోట (Golconda Fort) ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు.
సకల హంగులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విశ్వనగరం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చికుకుపోతున్నది. కంఫర్ట్ జీవనానికి అలవాటు పడుతున్న నగర వాసులు ప్లాస్టిక్ను శరీరంలో భాగం చేసుకుంటున్నారు. సౌలభ్యం కోసం ప్లా�
హైదరాబాద్లో నిర్వహిస్తున్న 38వ జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలంగాణ పబ్లికేషన్స్కు స్టాల్స్ ఇవ్వకుండా నిరాకరించడం బాధాకరమని తెలంగాణ కవులు, రచయితలు, సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రవేశపెడుతున్న సబ్సిడీలకు ఈవీ కంపెనీలు సహకరించాలని, ఆయా సంస్థల ప్రతినిధులే చొరవ తీసుకొని పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించా
త్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండామార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్రోడ్డులోని ఇస్లామియా స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణం ను�
Organ Donation | తాను మరణించినా ఓ వృద్ధుడు మరింత మందికి ప్రాణం పోశాడు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. హైదరాబాద్లోని చందానగర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించ�
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)జ్ఞానేశ్కుమార్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రానున్నారు. 20న నగరంలోని పలు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రాంతాలను సందర్శించనున్నారు.
సరిహద్దుల ప్రతిపాదిక లేదు.. హద్దులూ తెలియదు.. ఏ కాలనీ ఎక్కడ ఉందో స్పష్టత లేదు.. అడ్డగోలుగా ప్రాంతాలను విడదీసి ముక్కలు చేశారు.. ప్రజలకు అర్థం కాని రీతిలో డివిజన్ల హద్దులు చేపట్టారు. సలహాలు..సూచనలకు అవకాశమే ఇవ�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువు ప్రాంత భూవివాదంపై లోతుగా విచారణ చేపట్టాలని దర్యాప్తునకు నియమితులైన ప్రత్యేకాధికారికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభ�
దుండిగల్ సర్కిల్ పరిధిలోని ఓ అధికార పార్టీ యువకిశోరం టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై నోరు పారేసుకున్నట్లు తెలిసింది. దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక గణపతిసచ్చిదానంద ఆశ్రమం సమీపంలో ఎటువంటి