గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి వినియోగదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యలు, లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా, పొంగుతున్న మ్యాన్హోళ్లతో ఇబ్బందులు పడుతున్న సిటిజన్లకు.. కొత్తగా తాగునీ
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ కుప్పకూలేందుకు ప్రధాన కారణం రాహుల్, రేవంత్(ఆర్ఆర్) ట్యాక్సేనని.. ముఖ్యమంత్రి వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేసి రాహుల్కు కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ పార
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గుడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించార�
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబా�
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొంది, అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిష
నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ను సకాలంలో చేపట్టాలని 2025లో పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ కోసం కొంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిజైన్ చేశార�
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలడానికి ‘ఆర్ఆర్' ట్యాక్సే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నలుమూలలా అనేక కంపెనీలు
అభివృద్ధిలో అంగలు వేస్తున్న హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలువాల్సిన మెట్రో రైల్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సంక్షోభంలో చిక్కుకుని పట్టాలు తప్పుతున్నది. ఈ అత్యాధునిక రవాణా వ్యవస్థ సీఎం రేవంత్
Meghalaya CM | తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో ,ప్రజారక్షణలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.
ACB Raids | గత నెల రూ. 2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శామీర్పేట తహసీల్దార్ సుచరిత ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు.
Lambadi Leaders | బస్సు యాత్ర పేరుతో సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని.. బస్సు యాత్రతో తండాలకు వస్తే చీపుర్లు, చెప్పుల దండలతో గిరిజనులు సిద్ధంగా ఉండాలని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర
రుట్ల మండలంలోని అయిలాపూర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థఙ అంకం రాహుల్ మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలని, మృతికి కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ కోరుట్ల పట్టణంలో పద్మశాలీ సంఘం నేతలు, గ్రా�
హైదరాబాద్లోని ఐఎస్ సదన్ ఏటీఎం చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్, అతని ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
KTR | కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్-డాక్టర్ మాధవి దంపతుల చిన్న కుమారుడు బోయినపల్లి ప్రణయ్- రితిక వివాహ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీ�