Khairatabad | వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేందుకు భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఈ సందర్భంగా మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ గర్భిణీ క్యూలైన్లోనే ప్రసవించింది.
Rains | తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట, నాంపల్లి, దిల్సుఖ్�
TGSRTC | మన ఆర్టీసీ బస్సులు భద్రమేనా?మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమవ్వడం మంగళవారం కలకలం రేపింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నం డి�
హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. యూనివర్సిటీకి చెందిన 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్స్మెంట్ (ఈగల్) గుర�
Drugs | హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీ�
Hyderabad | హైదరాబాద్ మెహిదీపట్నంలో పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం మీదుగా వెళ్తున్న సిటీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం ప
హైదరాబాద్ ఖైరతాబాద్లో బుధవారం బడా గణేశ్ (Bada Ganesh) కొలువు దీరనున్నాడు. గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ (Khairatabad) చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert)
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి, ఛట్ పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 22 రైళ�
Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ప్రపంచ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ మధ్య స్టాకిస్టులు అమ్మకాలు జరుపడంతో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్�
Hyderabad Drugs Party | డ్రగ్స్ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి మల్నాడు డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ఆ తపన కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు ఐటీశాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఉదాహరణగా నిలుస్తున్నారు.