రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సహస్ర హత్యకేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. బాలిక ఇంటి పక్కనే ఉండే 14 ఏండ్ల బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు.
Ganesh Idol: ఆపరేషన్ సింధూర్ థీమ్తో తయారైన గణేశుడు ఆకట్టుకోనున్నాడు. హైదరాబాద్లోని ఉప్పుగూడలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయకచవితి నుంచి భక్తులు ఆ మండపాన్ని సందర్శించవచ్చు.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేస�
రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ..హైదరాబాద్లో రూ.642 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన 1.2 గిగావాట్ల సోలార్ సెల్ లైన్లో ఉత్పత్తిని ప్రారంభించింది.
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ మినిష్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు పూర్తికాకుండానే అసంపూర్తి భవనాలకు శిలాఫలకాలు పెట్టి మంత్రుల చేత ప్రారంభోత్సవాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, ఎంబీ రికార్డులు చేస్తున్న అధికా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తి రాజకీయ నివేదికలా ఉన్నదని, దానిని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టును కోరా
ప్రజా పాలన ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ సర్కారులో ప్రజల కష్టాలు పెరిగాయి.. శాఖల మధ్య సమన్వయ లోపంతో రోడ్డెక్కితే చాలు సమస్యలు స్వాగతం పలకడమే కాదు...