KTR | రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే
Hyderabad | విశ్వనగరంగా వెలుగులీనుతున్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా కక్షగట్టింది. పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని ఇప్పుడు మూడు ముకలు చేసి అభివృ�
Ponguleti Srinivas Reddy | వట్టినాగులపల్లి భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనయుడి రాఘవ కన్స్ట్రక్షన్స్పై పోలీసు కేసు నమోదు కావడం, అనంతరం ఇన్స్పెక్టర్ బదిలీ కావడం తెలిసిం�
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్' పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతం
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. మొదటి దశలో హిమాయత్సాగర్, గండిపేట నుంచి బాపూఘాట్ దాకా 21 కిలోమీటర్లు పనులు చేసేందుకు చకచకా అడుగులు వేస్తున్నది.
Sanath Nagar TIMS | పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయం.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది.
కాగితాలకే పరిమితమవుతున్న కేటాయింపులు.. గడిచిన రెండేండ్లుగా నిధుల కొరతతో కునారిల్లుతున్న జీహెచ్ఎంసీ.. వెరసి మూడుగా ఏర్పడిన నగర పాలక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన రెండేండ్ల క
suicide | కొన్నిసార్లు పెంపుడు జంతువుల పట్ల మితిమీరిన ప్రేమ ప్రాణాల మీదికొస్తుంది. అలాంటి ఘటనే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్ల అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నది. టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, కేవలం కొందరికే ప్రయోజనం చేకూరేలా.. నిబంధనలను రూపొందించి నిర్వహ�
ఆహారం కోసం ఆర్డర్ చేస్తున్నారా? నచ్చిన ఐటెం తినాలని ఊవిళ్లూరుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నగరంలోని పలు పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరత నష్టాలను వినియోగదారులపై మోపుతున్నాయి.