Revanth Reddy | రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష
రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు తొలిసారి ఏర్పాటు చేసిన తెలంగాణ జూనియర్ బాస్కెట్బాల్ లీగ్ (టీజేబీఎల్) హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అట్�
ఇంటి నిర్మాణం, ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు, ఆధునిక ట్రెండ్స్ను ఒకే వేదికపైకి తీసుకొస్తూ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐఐఐడీ (ఇండియన్ ఇనిస్టిట్�
Hyderabad | నగర పారిశుధ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలని యూనియన్ ప్రతినిధులు నందినగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వినతి పత
MLC Dasoju Sravan | ఇష్టారాజ్యంగా భూ విక్రయాలకు పాల్పడుతూ హైకోర్టు చేతిలో మొట్టికాయలు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
Hyderabad | హైదరాబాద్ కాప్రాలోని జనప్రియ లేక్ ఫ్రంట్ సొసైటీలో నివాసితులకు, మేనేజింగ్ కమిటీ సభ్యులకు మధ్య జరిగిన ఒక తీవ్రమైన వాగ్వాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
బేగంపేట్ బ్రాహ్మణవాడిలోని శ్రీ రామనంద తీర్థ మెమోరియల్ స్కూల్, విద్యార్థుల సంక్షేమానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
కల్తీ పన్నీర్ తయారీ, విక్రయ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో కల్తీ పన్నీర్, చీజ్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉస్మాన్గంజ్లోని హెచ్ ఫాస్ట్ కార్యాలయంలో టా
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగలంతా వేసవిని తలపించే ఎండలు దంచికొట్టడంతో పాటు గాలిలో తేమ శాతం పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరో పక్క రాత్రి సమయంలో పలుచోట్ల తేలి�
జలమండలి ట్యాంకర్ల బుకింగ్లో రిజర్వాయర్ ఇన్చార్జీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ట్యాంకర్ ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులను పక్కన పెట్టి ఒక్కో ట్యాంకర్కు గరిష్ఠంగా రూ. 500 వరక
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఐఐసీ �
Shabbir Ali | కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందంటూ ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ
KTR | పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
Jeevan Reddy | మీరింకా మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలి కానీ.. గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని ఆలోచిస్తే మిమ్మల్ని కనుమరుగు దినమొస్తదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి