పింఛన్లు పెంచుతామని ఆశపెట్టారు.. ఉద్యోగ నియామకాల్లో 4శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.. స్థానిక సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయిస్తామని నమ్మబలికారు.. ప్రత్యేక కార్పొరేషన్ కేటాయిస్త
నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి
వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ముగ్గురు యువకులు దురుసుగా ప్రవర్తించి, నిలదీసినందుకు మెట్రో ట్రాక్పై తోసివేశారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
జర్మనీకి చెందిన డ్యూషే బోర్స్ సంస్థ.. హైదరాబాద్లో తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా డ్యూషే బోర్స్ సీఈవో, సీవోవో అమిత దేశాయ్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వ్యాపార �
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులకు సంబంధించి కీలక విషయాలు బయటకొచ్చాయి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుట
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ భూ వివాదానికి సంబంధించి రాయదుర్గం పీఎస్ పరిధిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జ�
JNTU | ఫీజు రియింబర్స్మెంట్ నిధుల కోసం ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు చేపట్టిన బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ( JNTU ) కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వ�
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసినవారితోపాటు పార్టీలో
రంజీ ట్రోఫీలో బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఎదుట హిమాచల్ప్రదేశ్ 344 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 303 రన్స్కు ఆలౌట్ అయింది.
హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక 60వ ఐజీఎఫ్ఆర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్షిప్ ఆదివారం అట్టహాసంగా మొదలైంది. వారం రోజుల పాటు జరిగే ఈ చాంపియన్షిప్లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ ప్లేయర్లు పోటీ�
మంగలోళ్లు లేకుంటే ఈ సమాజం ఏ తీరుగుంటదో ఒక్కపారి ఊహించుకోర్రి. శింపిరిజుట్టు వెంచుకొని, బారెడు గడ్డంతోని మాసివోయినట్టు కనవడదా? అంతెందుకు, ఎంతటి మనిషినైనా నోర్మూయించి ఆయనను నున్నగ తయారుజేసే ఐషత్ ఒక్క మం�
హైదరాబాద్ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ ఐమ్యాక్స్లో ఈ లఘు చిత్రోత్సవం జరగనున్నది.