హైదరాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలోని మురహరిపల్లి వద్ద కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తు్న్న ఓ కారు డివైడర్ ఎక్కి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట
యాక్సిస్ బ్యాంక్..బిట్స్ పిలానీతో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో ఇన్నోవేషన్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంక్ అందించే రూ.100 కోట్ల సీఎ�
పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ బుధవారం పెట్టిన కామెంట్ వైరల్గా మారింది. “కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేసే పనిని గౌరవ సీఎం గారి ప్రభుత్వంలో అనే�
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశవ్యాప్తంగా మరో 100 ప్రత్యేక అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ల్లో ఈ గిడ్డంగ్లను ఆరంభించినట్టు ప్రక�
టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి దోపిడీకి పాల్పడుతున్న ఐదుగురు సూడో పోలీసులను అంబర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయం�
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Y. Satish Reddy | ప్రభుత్వం రైతులను నిండా ముంచుతొంది. రైతుల పాలిట శనిలా దాపురిం చారు. రైతులను రేవంత్ రెడ్డి అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆరోపించారు.
ACB Raid | రాష్ట్రంలో ఒకరిని మించి ఒకరు అవినీతి అనకొండలు బయటికి వస్తున్నారు. వీరి అక్రమాస్తుల చిట్టాలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. వందల కోట్ల రూపాయలను కూడబెట్టిన ఇటువంటి తిమింగళాలను ఏసీబీ చరిత్రల�
Hyderabad Metro | మెట్రో టేకోవర్కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం- ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) మధ్య కుదిరిన రుణ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.84కోట్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్ల�
రాష్ట్రంలోని బ్యాండ్ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళ�
రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ను ఆతిథ్య హైదరాబాద్ హీరోస్ జట్టు ఓటమితో ఆరంభించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో బెంగళూరు బ్రేవ్హారట్స్ 2821 తేడాతో ఆతిథ్య హీరోస్పై