తెలంగాణ ద్రోహి, ఓటుకు నోటు దొంగ, తెలంగాణ హకులను కాలరాస్తున్న చంద్రబాబు శిష్యుడు రేవంత్రెడ్డిని ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లోను అడుగుపెట్టనీయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడ
నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు.
రోహిత్వర్మ, రియా సుమన్ జంటగా క్రేజీ కింగ్స్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నజీర్ జమాల్ నిర్మ�
Hyderabad | మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీనగర్లో నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు.
Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. విదేశీ మార్కెట్లలో బలమైన ట్రెండ్ మధ్య ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.500 తగ్గి తులానికి రూ.1,00,420కి చేరుకుంది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ వీ నారాయణన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో 40 అంతస్తుల భవనం అంత పొడవైన రాకెట్ను నిర్మిస్తుందని.. 75 టన్నుల పేలోడ్ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి తీసుకెళ్ల
Hyderabad | ఒక బుక్ అడిగితే మరొక బుక్ ఇచ్చాడని ఓ టీచర్ ఆగ్రహానికి గురైంది. ఒకటో తరగతి విద్యార్థి అని కూడా చూడకుండా బాలుడిపై క్రూరంగా ప్రవర్తించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ది
పండుగల వేళ హైదరాబాద్లో (Hyderabad) వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో మూడు కరెంట్ షాక్తో (Electric Shock) ఎనిమిది మంది మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్�
హైదరాబాద్లో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు.
కాస్మొపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్తో విశ్వనగర కిరీటాన్ని సిగన ధరించిన సిటీ.. హైదరాబాద్. నిన్నమొన్నటి దాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని! కొలువులు, పెట్టుబడుల కోలాహలం! ట్యాంక్బండ్పై ఫన్డేగ�
హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025కి తెలంగాణ జైళ్లశాఖ ఆతిథ్యం ఇస్తున్నట్లు డీజీ సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు.
Gold Price Hike | కొనుగోలుదారులకు వెండి షాక్ ఇచ్చింది. బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,00,920 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. 22 క్యారెట్ల పసిడి రూ.1,00,500 వద్ద