RTC Driver | హైదరాబాద్లో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆకస్మికంగా మరణించాడు. కాలికి గాయమైందని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్కు.. మూడు రోజుల చికిత్స అందించిన అనంతరం ఇవాళ అతను మరణించాడని వైద్యులు తెలిపారు.
అత్యవసరమని కారు లేదా బైక్తో రోడ్డెక్కితే చాలు.. ట్రాఫిక్లో చిక్కుకోవడమే.. ఒక్కసారి ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాఫిక్ జామ్లతో నగరవాస�
బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘చలో ఎల్లమ్మగూడెం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్, బీసీ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు వాసు కే యాదవ్, అఖిలభారత యాదవ మహాసభ ప్రధాన
KCR | తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్లో పని చేస్తున్న దామోదర్.. తొలినాటి నుంచీ తెలంగాణ �
ప్రజా పాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నగర ‘ప్రగతి’ని అటకెక్కించింది. రెండేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టూ అడుగుపడలేదు. అభివృద్ధి మాట అనేది కాగితాలకే పరిమితమైంది. బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్�
పవన్ కల్యాణ్.. మీకు జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా హైదరాబాద్కే వస్తావు, అలాంటిది తెలంగాణవాళ్లకు కండ్లు మంచిగా లేవనడం మాత్రం తప్పు’ అని మాజీ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహించారు.
ఈ నెల 20, 21 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ వైస్ చైర్మన్, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహ్మద్ తెలిపారు.
రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మడం అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.
Hyderabad | హైదరాబాద్లో మంగళవారం అర్ధరాత్రి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మలక్పేట చౌరస్తా టీవీ సమీపంలో ఆస్మాన్గఢ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపుతప్పి బస్సు, మరో లారీని ఢీకొట్టింది. అనంతరం మెట్రో బ్రిడ�
IDA Bollaram | ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మ