క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు సంబంధించి బీఆర్ఎ
భారీ వర్షం రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అత్యధికంగా 17.93 సెంటీమీటర్లు, కాగా మెదక్ జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల్లోనే 17.75 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. న్యూయార్క్లో కేటీఆర్కు ‘గ్రీన్ లీడర్షిప్’ అవార్డు వరించింది. సుస్థిర పాలనలో (sustainable governance) కేటీఆర్ అంతర్జాతీయ గుర్తింప�
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులన్నీ కూడా వరద నీటితో చెరువులను తలపించాయ�
Heavy Rain | మెదక్ జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా మూడున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మెదక్ జిల్లా జలమయమైంది. రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిం
హైదరాబాద్లోని యాకుత్పురాలో (Yakutpura) ఓ చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మ్యాన్ హోల్ (Manhole) తెరచి ఉండటంతో ఆరేండ్ల బాలిక అందులో పడిపోయింది. గమనించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు తీశారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉందని హైదరాబాద్ వాతవారణ కేంద్ర తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షా�
వెయ్యి రూపాయలు లాభం వచ్చిందంటూ ఇచ్చి నగరానికి చెందిన ఓ వ్యాపారి వద్ద సైబర్ నేరగాళ్లు రూ. 1.38 కోట్లు కొట్టేశారు. ట్రేడింగ్ పేరుతో వాట్సాప్కు మెసేజ్ పంపించిన సైబర్నేరగాళ్లు బాధితుడికి అధిక లాభాలిప్పి�
నేచురల్ ఇంగ్రిడెంట్స్, న్యూట్రాస్యూటికల్ ఇన్నోవేషన్ సంస్థ బొటానిక్ హెల్త్కేర్..హైదరాబాద్లో రూ.25 కోట్లతో పెట్టుబడితో మరో తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది. కేవలం లైపోసోమల్ తయారు చేయడానికి ఈ యూని�
టీజీపీఎస్సీ గ్రూప్ 1 తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి స్పష్టంచేసింది. టీజీపీఎస్సీలో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించింది. వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన
‘రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. గ్రూప్-1 అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. వివాదాలకు నిలయంగా మారిన టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి.
గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియలో వరుస తప్పిదాలే టీజీపీఎస్సీ కొంపముంచాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 రకాల తప్పలు దొర్లాయి.