IDA Bollaram | ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మ
ఓల్డ్ సిటీ మెట్రోకు నిధుల కొరత వేధిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నాటికే ఆస్తుల సేకరణ పూర్తికావాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే అరకొర నిధులు నిర్వహణకు పోగా మిగిలిన మొత్తాన్ని పరిహారంగా చె�
ప్రమాదం అనుకోకుండా వచ్చేది... అలాంటి ప్రమాదాలను ఎదుర్కొవడానికి కావాల్సిన పరికాలు, యంత్రాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉండాలి.. కాని మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనే చేయడం లేదు.. హైదరాబాద్తోపాటు ఇత
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్కు (Indigo Airlines) చెందిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. కువైట్ (Kuwait) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానానికి బెదింపు మెయిల్ వచ్చింది.
గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధాణ స్థాయికి చేరుకుని 19.0 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ �
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
రాష్ట్రానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ కోవాసాంట్..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.
హైదరాబాద్లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ సోమవారం మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించింది. న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంలో ఈ �
Hyderabad | హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్రి ప్రమాదం జరిగింది. షార్ట్సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 30 గుడిసెలు దగ్ధమయ్యాయి.
సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. గత మ్యాచ్లో మహారాష్ట్ర చేతిలో ఓటమి పాలైన హైదరాబాద్.. ఆదివారం గోవాతో జరిగిన మూడో మ్యాచ్లో మాత్రం 7 వికెట్ల తేడాతో గెలిచింది.
Deeksha Divas | హైదరాబాద్ తెలంగాణ భవన్లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్�
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.700 పుంజుకొని రూ.1,30,160గా నమోదైంది.
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ..భారత్లో హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ‘జీవోఏటీ టూర్ టు ఇండియా 2025’లో భాగంగా మెస్సీ వచ్చే నెలలో భారత్కు రాబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు శు