ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వమంటున్నారు కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్నబాధిత రై�
Poor People | హైదరాబాద్లోని భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు రోడ్డున పడ్డారు. రాత్రి వర్షం పడి కరెంట్ పోయింది.. నిద్రలేదు.. మా ఇండ్లు కూలిపోతే పట్టించుకునే నాధుడే లేడని ఓ మహిళ వాపోయిం�
Hyderabad Police | అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా ఉండి, భయంతో పోలీసులను సాయం అడిగితే ఇంటి దగ్గర దింపాలని రూల్ ఉందా? లేదా? చెప్పండి అంటూ విజయవాడకు చెందిన ఓ యువతి ప్రశ్నించిన వీడియో ఇటీవల సోషల్మీడియాలో వైరల్గా మారింది.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని విహారయాత్రలో నూతనంగా ‘సఫారీ యాత్ర’ ఈ నెల 13వ తేదీ శనివారం ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
నైHyderabad Rains | రుతి రుతుపవనాల ప్రవేశంతో మంగళవారం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇన్నిరోజులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, సాయంత్రం కురిసిన వ�
ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్కు వర్షాకాల అత్యవసర బృందం (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్) నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటిని
గ్రేటర్ను తొలకరి అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసింది. వర్షాకాలంలోని తొలివాన నగరాన్ని ముంచెత్తి జనజీవనాన్ని స్తంభింపజేసింది.
నగరంలో నేపాలీ గ్యాంగ్ వరుస దోపీడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జుబ్లీహిల్స్, జవహర్నగర్ ఘటనలు మరువక ముందే గచ్చిబౌలిలో మరో దోపిడీ ఘటన సంచలనం సృష్టించింది.
బాచుపల్లి ఫ్లై ఓవర్బ్రిడ్జి నిర్మాణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు తప్ప,కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్�
ఖానామెట్లోని సర్వే నెం.14/12, 14/13, 14/14లోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి చెందినవే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
మొదటి వర్షానికే గ్రేటర్ అతలాకుతలమయ్యింది. పాలకులు, అధికారులు నిద్రావస్థలో ఉండడం అది నగర వాసులకు శాపంగా మారింది. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది, అధికార యంత్రాంగం కన్పించకపోవడంతో ఎక్కడి జంక్షన్లు అక్�
తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతుల్లోనే ఉన్నదని, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబా�
హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా పాతబస్తీలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఇద్దరు యువకులు కరెంట్షాక్తో ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తీలో కురిసిన భారీ వర్షాని�