పార్కులు, రహదారులు, చెరువుల వంటి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా విషయంలో పలువురు స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 10 నుంచి 13 వరకు హెచ్ఐఐసీ వేదికగా ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్పోజిషన్(ఐఎంఈసీఈ) సదస్సు జరగబోతున్నద.
Gold Rate | బంగారం ధరలు బెంబేలిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయికి చేరాయి. తాజాగా పుత్తడి ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. సోమవారం పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల�
KTR | సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హై�
KTR | హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు తాగునీటిని అందించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కిలోమీటర్ల మేర రింగ్ మెయిన్ నిర్మా�
నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెల్తున్న లారీ దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో �
Lunar Eclipse | సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళప్రియులను కనువిందు చేసింది. యావత్ భారతదేశం వ్యాప్తంగా ఈ గ్రహణం కనిపించింది. పలుదేశాల్లోనూ ఈ గ్రహణం దర్శనమిచ్చింది. ఖగోళప్రియులు ఆసక్తిగా ఈ గ్రహణ
దుండిగల్లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రీడాప్రావీణ్యం కలిగిన విద్యార్థులను సైతం
రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్�
గ్రేటర్ హైదరాబాద్లో చెదురు, ముదురు ఘటనల మినహా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు రెండు రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం ఉదయం కల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ ..పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వ
చర్లపల్లి డ్రగ్స్ రాకెట్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి డ్రగ్స్ను రహస్యంగా విక్రయించేందుకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసుకున్నట్టు ముంబై పోలీ�
నగరంలో ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ ఉక్కపోత మొదలైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.4డిగ్�