Hyderabad | నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్
Hyderabad | అర్థరాత్రి వేళ ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన కొబ్బరి బొండాల దుకాణంలోకి చొరబడ్డాడు. ఈ చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
హైదరాబాద్లోని లంగర్హౌస్ (Langar House) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటలకు లంగర్హౌస్ దర్గా సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్ట
హైదరాబాద్లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. హుస్సేన్సాగర్, సరూర్నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది.
Lunar Eclipse | సెప్టెంబర్ 7న (నేడు) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారనున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై తెల్లవా�
గ్రేటర్లో వర్షమొస్తే పరిశ్రమల యజమానులు పండగ చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదల్లోకి విచ్చలవిడిగా విష రసాయనాలను వదులుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే అత్యంత ప్రమాదకరమై
స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో సర్కార్కు బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. అక్షరాలా రూ.12 వేల కోట్ల విలువైన ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లలో కొంత ఆలస్యం జరిగింది.
గణేష్ మహా నిమజ్జనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గణనాథుల ప్రతిమలు భారీ ఎత్తున ఉస్సేన్ సాగర్కు చేరుకున్నాయి.
ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పెట్టి తీరా డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో అవి రాకుండా చేసి నగరవాసి నుంచి
నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన 170మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు శనివారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ వారికి తన అనుభవాలను వివరించార�