RS Praveen kumar | ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బ తీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగింది . లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
Musi Dandi March | మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని హైదర్షాకోట్, కేకేనగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆందోళన చేప�
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఇన్స్పెక్టర్ల అవినీతి అక్రమాల బాగోతంపై ‘నమస్తే’లో శనివారం ప్రచురితమైన కేసుకో రేటు కథనం సంచలనం సృష్టించింది.
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేండ్లలోనే వా హనాలపై పన్నులు మోపు తూ సామాన్యుల్లో దడ పుట్టిస్తున్నది. అధిక పన్ను వసూలుతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.
Harish Rao | కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన
Virosh | రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల అనంతరం నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు, మీడియా ప్ర�
Hyderabad Police | హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. కేసు తీవ్రతను బట్టి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కమిషన�
GHMC Act | అవుట ర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బ న్) మూడు కార్పొరేష న్ల కు వ ర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మ హా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చ ట్టం స్థానంలో కోర్ అర్బ న్ చ ట్టం తయారు చేయాల ని ముఖ్య మంత్రి రేవ
Soundararajan | ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరు బాలాజీ దేవాలయ పూర్వ ప్రధానార్చకుడు, మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత ఐదేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌ�
మహానగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త, వ్యర్థాలను కాలుస్తూ కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా మున్సిపల్ వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను దహనం చేస్తూ విష వాయువులను వెదజల�
మూసీ పునరుజ్జీవం పేరిట బాధితులకు పరిహారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిహాసమాడుతున్నది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు తలో మాట మాట్ల
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సిబ్బందిపై మంత్రి వేటు వేశారు. శుక్రవారం మ్రంతి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో లోపించిన స్పష్టతపై ఆమె అధికారులపై �