తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 39, కనిష్ఠం 30 డిగ్రీలు, గాల�
Boy | హైదరాబాద్ నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో ఉండే బాలుడు మితున్ (14) ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఇన్ స్ట్రాగ్రామ్లో స్కిట్స్ వేసి బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై రీల్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కి�
TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ క్రింది అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తోంది.
ఆఫీస్ స్పేస్కు పడిపోతున్న డిమాండ్.. దేశంలో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతున్నది. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ సోమవారం భార
తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 39.8, కనిష్ఠం 26.0 డిగ్రీలు, గా
కూల్చివేతలకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే వరకు, అక్రమకట్టడాలు, ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని హైకోర్టు మరోసారి స్పష్టంచేసింది. ఏ చట్ట నిబంధన ప్రకారం కూల్చివేస్తున్�
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈవో) ఆధ్వర్యంలో ఎగుమతుల్లో అవకాశాలు, ఎలా ప్రారంభించాలనే అనే అంశంపై ఈ నెల 23 నుంచి 24 వరకు హైదరాబాద్లో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సదస్సును నిర్వహి
Admissions | : బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు.
Mid-air scare | హైదరాబాద్ (Hyderabad) నుంచి హుబ్లీ (Hubballi) వెళుతున్న ఫ్లై 91 విమానాన్ని బెంగళూరు (Bengalore) కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య (Technical Issue) ఎదురైనట్టు అధికారులు వెల్లడిం�
హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో కాంప్లిమెంటరీ పాస్ల దందా జోరుగా సాగుతున్నది. స్టేడియం కెపాసిటీని బట్టి ఇచ్చే సుమారు 4వేల టికెట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు.
సిటీ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నగరవ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 440 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో ద్విచ�