Hyderabad | హైదరాబాద్లో లగ్జరీ హోటల్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్స్. రూ.350 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ హోటల్ కోసం చాలెట్ హోటల్స్తో ఒప్పందాన్ని కుదుర్
Greenfield Road | అది ప్రభుత్వ ప్రాజెక్టు... దాని కోసం వేలాది మంది సన్న, చిన్నకారు రైతుల భూములు అవసరం. అప్పుడు ప్రభుత్వం తరఫున అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపాలి. ప్రాజెక్టు ఉద్దేశం వివరించి సంతృప్తికరంగా పరిహా�
‘గ్రేటర్ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తా.. కేబీఆర్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను ట్రాఫిక్ రహిత కూడళ్లుగా మారుస్తా’.. ఏడాది పాలన ఉత్సవాలను పురస్కరించుకుని హెచ్సిటీ ప్రాజెక్టు పనుల శంక�
భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నాయకులందరిలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఒకరు. దేశ తొలి ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలో ఆయన చేస
హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం �
యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోకుండా వీటికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పిలుపు �
Hyderabad | హైదరాబాద్లో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. దోమల నివారణకు ఫాగింగ్ చేసే వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటపడింది.
Hyderabad |లాక్కోవడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన కొనసాగుతున్నది. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ సర్వేలు చేయడం, మార్కింగ్లు పెట్టి నోటీసులు అందించమే పరమావధిగా పనిచేస్తున్నారు. పట
Hyderabad | మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల నుంచి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది. ఇండ్లను కూలుస్తూ, భూములను ఇష్టానుసారం లాక్కుంటూ నగర ప్రజలకు కంటిమ�
కన్నప్రేమ కర్కశంగా మారింది. తన రెండు నెలల చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. ఈ అత్యంత పాశవిక ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది.
Gandhi Sarovar | మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
నగర ప్రజల భద్రతను గాలికొదిలేసి, కేవలం ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హోర్డింగ్లు కూలి సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఉదంతాలను మర�