హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యిం�
నిర్దేశిత సమయం దాటిన తరువాత కూడా రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. బుధవారం ఆయన సర్కిల్ -19 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
Hyderabad | కేపీహెచ్బీ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాంపై పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి... ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళను అరెస్ట్ చేశారు.
Hyderabad | ‘కారు వెనకసీట్లో మీరు చేసిన రొమాన్స్ మొత్తాన్ని వీడియో తీసాను..’ ‘గంటసేపట్లో రూ.50 వేలు పంపించకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ..’ బ్లాక్మెయిల్కు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ మీద బంజారాహిల్స్
Global Education Fair | విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల కోసం యూని ఎక్స్పర్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం(ఆగస్టు 21) సోమాజిగూడలోని కార్యాలయంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేయ
Hyderabad | హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున అతివేగంతో వచ్చిన ఓ పల్సర్ బైక్ సైడ్వాల్ను బలంగా ఢీకొట్టింది.
ISRO | అంతరిక్ష రంగంలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్త్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నది.
అందరూ యువకులే.. అన్నీ పండుగ సంబురాల సందర్భాలే.. విద్యుత్శాఖ నిర్వహణ లోపాల కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ఎనిమిది మంది ఆది, సోమవారాల్లో జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదాల్లో చనిపోయారు.
కరెంట్ స్త్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలిగించడంపై కేబుల్ ఆపరేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగింపుతో ఇంటర్నెట్ కనెక్షన్స్ బంద్ కావడంతో నగరవాసుల
సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కేపీహెచ్బీ రోడ్ నంబర్ 1లో మంగళవార
కూకట్పల్లిలో జరిగిన పన్నేండేండ్ల బాలిక సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ వైద్యుల పరిశీలనలో బాలిక మెడపై 15, శరీరంపై 4 కత్తిపోట్లు గుర్తించారు.