KTR | బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండటంపై ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిం ద�
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్గారు’. అగ్ర హీరో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో విక్టరీ వెంకటేశ్ కీలక ప
KTR Road Show | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసుఫ్గూడ డివిజన్లో జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో వాయిదా పడింది. భారీ వర్షం నేపథ్యంలో ఈ రోడ్ షో వాయిదా పడినట్లు ట్విట్�
KTR | ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేద�
Harish Rao | హైదరాబాద్ కోకాపేటలో క్రిస్ విల్లాలోని వారి నివాసంలో హరీశ్ రావును ఆదివారం పరామర్శించడం జరిగిందని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ తెలిపారు.
Naveen Yadav | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ కేడర్ను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో నవీన్ యాదవ్పై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశా�
KTR | పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
KTR | రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
అధికారుల విధుల కోసం అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుతుపున్న డ్రైవర్లు, యజమానులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్లో వివిధ విభాగాలకు వాహ
భారత్ను గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజ్ కలవరపెడుతున్నదని, దేశంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో ఇదొకటని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో గేమింగ్, యానిమేషన్, డిజిటల్, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజయ్జూజు తెలిపారు.