GHMC | ‘నన్ను విధులు నిర్వహించకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండికొడుతున్నారు. అవినీతికి అడ్డుపడితే నీ పని కాదని సహోద్యోగులే బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచ
శ్రీశైలంలో ప్రాంతాల పేరుతో నిత్యం దౌర్జన్యం చేస్తూ, హత్యాయత్నానికి కూడా వెనకాడకుండా, ఒక మహిళా అధ్యక్షురాలు అని చూడకుండా సోషల్ మీడియాలో అసభ్య పదజాలలు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్య
నాకు హైదరాబాదులో ఇంటర్మీడియెట్ సీటు వచ్చిందన్నప్పటి నుండీ.. ఇంట్లో సందడి మొదలైంది. సందడి కన్నా.. దిగులు ఎక్కువ. ఓ రెండ్రోజులు సంతోషంగా ఉన్నా.. అమ్మా నాన్నల్ని, నానమ్మని, ఇల్లునూ, పరిసరాలనూ వదిలి వెళ్లాలనేట
GHMC | భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై పౌరులు తక్షణమే ఫిర్యాదు చేయగలిగే విధంగా వాట్సాప్ నంబరును ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు.
CM Revanth Reddy | ‘తిట్టేందుకు నోరు.. తిరిగేందుకు కాలు’ అన్నట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు. ఏడాదిన్నర కాలంలో పాలనాపరంగా, సంక్షేమం పరంగా పెద్దగా చేసిందేమీ లేకపోయినా, ఒక్క విషయంలో మాత్రం రికార్డు సృష్టిం�
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని 40 లక్షల మంది మాల సమాజానికి అన్యాయం చేసే రోస్టర్ విధానాన్ని సవరించకపోతే సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు.
జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బాత�
ఆ అధికారి ఆ ఆలయానికి వచ్చి నెలన్నర కూడా కాలేదు. అంతేకాదు.. ఆయన బాధ్యతలు ముగిసి ఇరవై రోజులు దాటింది. అయినా తన సామాజికవర్గానికి చెందిన మంత్రిగారి అండదండలతో ఇంకా సీటును వదలకుండా కూర్చున్న ఆ దేవాదాయ అధికారి అ�
బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వారందరికీ భవిష్యత్లో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ద�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం హయత్నగర్ డివిజన్లోని మహాగాయత్రినగర్ కాలనీలో శుక్రవా�
Gold | బంగారం కొనుగోలుదారులకు గుడ్న్యూస్. వరుస సెషన్లో ధరలు దిగి వస్తున్నాయి. స్టాకిస్టుల అమ్మకాల నేపథ్యంలో ధరలు పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.400 తగ్గి తులానికి రూ.97,620కి చే�
తనను కాకుండా మరో వ్యక్తిని పెండ్లి చేసుకుంటే అతడిని చంపేస్తానంటూ ఓ యువకుడు తన మాజీ ప్రేయసిని బెదిరించాడు. సనత్నగర్లోని ఫతేనగర్ ఎల్బీఎస్ నగర్కు చెందిన యువతికి రవికుమార్ అనే వ్యక్తితో కొంత కాలం క�