దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్య�
నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది.
తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది బంధన్ బ్యాంక్. వీటిలో హైదరాబాద్లో రెండు శాఖలను ఆరంభించిన సంస్థ..మరొకటి మిర్యాలగూడలో నెలకొల్పింది.
డ్రగ్ మాఫియా డాన్ షేక్ ఫైసల్ను ఎట్టకేలకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు నిందితులను సైతం అరెస్టు చేసి వారి నుంచి 4.62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నార
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులను ప్రధానంగా ఎంచుకుని భద్రతా చర్యలపై అవగాహన కల్పించడానికి ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Hyderabad Murder Case | హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ మర్డర్ కేసులో కీలక కాల్ రికార్డింగ్ బయటపడింది. యావన్ హత్యకు ముందు అతనికి ఫోన్ చేసిన యువతి.. తమ ఫ్యామిలీ చేస్తున్న కుట్ర గురించి తెలిపింది.
హైదరాబాద్ నగరంలో మహిళలకు రక్షణ లేదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి రెండు రోజుల కిందట జరిపిన స్టింగ్ ఆపరేషన్తో బయటపడింది. కాంగ్రెస్ పాలనలో మహిళలు రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లే పరిస్థితి లే�
BRS Malaysia | బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
Grain Purchase Centres | ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చయకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోతున్నారు. మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిసినా �
Manikonda Road | లక్ష్మీనగర్ కాలనీలో నడిరోడ్డు కింద డ్రైనేజ్ వేసుకోవడానికి టీం 4 స్పేస్ అనే ప్రైవేట్ బిల్డర్కు మణికొండ మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం 200 మీటర్లు మాత్రమే అనుమతులు ఇవ్వగా టీం4 స�
మెట్రో స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. మెట్రో ఆస్తులను లెక్కగట్టి వాటిని వేలం వేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నగరంలో మెట్రోకు సంబంధించిన భూముల చిట్టాను లెక్కించే పనిలో అధి�