Robbery ఓ కుటుంబాన్ని ప్లాన్ ప్రకారం లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
Kalpana | విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేపాలీ పనిమనిషి కల్పన అలియాజ్ ధర్మ(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస�
Hyderabad | హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జైన్ స్కూల్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.
Old City Metro | పాతబస్తీ ప్రజల దశాబ్దాల మెట్రో కల నిరీక్షణలో మగ్గిపోతున్నది. ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అడుగులు పడకముందే, అనుమతుల ప్రక్రియను గాలికొదిలేసి, కన్సల్టెన్సీల నియామకంపై హైదరాబాద్ ఎయిర్�
PM Modi | వికసిత్ భారత్ అంటూ దేశాభివృద్ధిపై నిన్నమొన్నటి దాకా ఊదరగొట్టిన ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ఉన్నపళంగా చేతులెత్తేశారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, పెను సంకటంలో కూరుకుపోతున్నదని సంకేతా�
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ మనుగడకే ప్రమాదం కలిగించేలా హెచ్ సిటీ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికుల ఆందోళన తీవ్రతరమైంది.
భూముల క్రమబద్ధీకరణ కోసం హెచ్ఎండీఏ ఎదురు చూపులు తప్పడం లేదు. జూలై 31 వరకు తాజాగా 25 శాతం రాయితీ అవకాశం కల్పించినా... క్షేత్రస్థాయిలో మాత్రం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
జీహెచ్ఎంసీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది.
ఎండల తీవ్రత పెరుగుతుండటంతో నగరంలో నీటి సమస్య తాండవిస్తున్నది. సరఫరా తగ్గడం, లోప్రెషర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీల్లో జలమండలి నీళ్లు సరిపోకపోవడంతో అధికార�
సౌతిండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(SIFPA) రెండో సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) అనే మహిళ గతంలో బెంగళూరులో భర్తతో కలిసి నివా సం ఉండేదని పోలీసుల
BRSV Protest | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఆదివారం డీజీపీ ఆఫీస్ ను ముట్టడించారు.