భూముల వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా భూముల వేలంలో పాల్గొనేందుకు తీసుకునే ధరావతు(బయానా లేదా ఈఎండీ)ని అమాంతం పెంచేసింది. దాదాపు 100శాతం ఈ�
కూకట్పల్లి సంగీత్నగర్లో సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని బాలిక తలిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేసి జీవో నెంబర్ 28ను రద్దు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని �
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క చెరువుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని, హైదరాబాద్లోని 80% చెరువులకు హద్దులే నిర్ధారించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
‘అమ్మా.. నన్ను క్షమించు& నేను కోరుకున్న జీవితం ఇది కాదు..’ అంటూ తల్లికి లేఖ రాసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగా
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న భాగ్యనగర్ టీఎన్జీవోల ఆందోళన శనివారంతో 39వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు, పెన్షనర్�
సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని వి
చాట్జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ భారత్లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు.
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సహస్ర హత్యకేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. బాలిక ఇంటి పక్కనే ఉండే 14 ఏండ్ల బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు.
Ganesh Idol: ఆపరేషన్ సింధూర్ థీమ్తో తయారైన గణేశుడు ఆకట్టుకోనున్నాడు. హైదరాబాద్లోని ఉప్పుగూడలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయకచవితి నుంచి భక్తులు ఆ మండపాన్ని సందర్శించవచ్చు.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేస�
రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ..హైదరాబాద్లో రూ.642 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన 1.2 గిగావాట్ల సోలార్ సెల్ లైన్లో ఉత్పత్తిని ప్రారంభించింది.