Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు వల్ల పరీవాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తమ ఇండ్లకు మార్కింగులు వేస్తారో.. ఎప్పుడు ఎవ�
సమాజ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ము�
ఢిల్లీ , గోవా ప్రాంతాల నుంచి ఎయిర్లైన్స్, రైలు ద్వారా అక్రమంగా తెలంగాణలోకి వస్తున్న 239 నాన్డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను రెండు కేసుల్లో ఎస్టీఎఫ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులను, అప్పులు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగే వారిని తుపాకీతో బెదిరిస్తూ, భయపెడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, మాసాబ్ట్యాంక్ పో�
ఆన్లైన్లో బుక్ చేసుకున్న వస్తువులకు బదులుగా వేరే వస్తువులను సరఫరా చేస్తూ అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు గడిస్తున్న నలుగురు ముఠా సభ్యులను రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరె�
జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని ఓబుల్రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాహీ(30), అప్సర దంపతులు 45రో�
Accident | హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పార్మా కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు.
Fire Accident | ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలోని ఒక ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంతో షాపులోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.