శామీర్పేట కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఓ కారు అకస్మాత్తుగా మంటల్లో చికుకుని దగ్ధమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. శామీర్పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది అకడికి చేరుకునేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది.
రాష్ట్రంలో నాటింగ్హామ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ ప్రతినిధి బృందానికి సూచించారు.
The One School | విద్యా నైపుణ్యంలో అగ్రగామిగా, ఆసియాలో అతిపెద్ద విద్యా సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన నారాయణ గ్రూప్.. మరో సాహసోపేతమైన చొరవ చూపింది. ‘ది వన్ స్కూల్’ పేరుతో స్కూల్ను ప్రారంభించింది. అభ్యాసాన్ని పు�
Telangana | రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్లో సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు లంగర్హౌస్, టోలిచౌకి ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రౌడీషీటర్ల ఇండ్లకు నేరుగా వెళ్లారు.
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేట (Shamirpet) వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు.
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలు నాచారం పోలిస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...న్యూభవానీనగర్కు చెందిన సునిల్కుమార్సింగ్
US Visa | అమెరికా వీసా రాలేదని గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని నివాసంలో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది.
Bomb threat | ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బహ్రెయిన్ (Bahrain) నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
Gas cylinder | హైదరాబాద్లోని అమీర్పేట పరిధిలోగల మధురానగర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో సోనూ బాయి అనే 40 ఏళ్�
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనుల్లో కమీషన్ల వార్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చినికి చినికి ఇది గాలివానలా మారే ప్రమాదముందంటూ ప్రభుత్వ పెద్దలు కొందరు రంగంలోకి దిగినట్లు �