NIMS | నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగు�
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్లోకి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిం
Talasani Srinivas yadav | కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. నాకు అధికారం ఉన్నది.. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికారం మాకు ఏమన్నా కొత్తనా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్ర
Devi Prasad | ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న హరీశ్ రావుపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ
Khaja Moinuddin | అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయినుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం నుంచి మా
ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని చేరింది. రాష్ట్రంలోనే తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని నిమ్స్లో ప్రారంభించారు. దీని ద్వారా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఆధా
డిజిటల్ సొల్యుషన్స్ సంస్థ డిజిలాజిక్ సిస్టమ్స్..హైదరాబాద్లో యూనిట్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. హార్డ్వేర్ పార్క్లో రూ.51.74 కోట్ల పెట్టుబడితో 65 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నెలకొల్పుతున్న ఈ
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్ట్ చేయడంపై రాజకీయ విశ్లేషకుల్లో భి�
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 36శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
బెంగళూరు నుంచి నాగపూర్ వెళ్తున్న ఇండిగో విమానం శనివారం ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. సాంకేతికలోపం తలెత్తడంతో గుర్తించిన పైలెట్.. వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం �