Yoga Training | భారతీయ యోగా సంస్థ 59వ వార్షిక వేడుకల్ని పురస్కరించుకుని ఒక రోజు ఉచిత యోగా శిక్షణను నిర్వహిస్తోంది. హైదరాబాద్లో ఆటోనగర్ సమీపంలోని హరిణి వనస్థలి పార్కు యోగా శిక్షణా కార్యక్రమానికి వేదిక కానున్�
Jubleehills | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు.
బ్రిటన్కు చెందిన టైడ్..భారత్లో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో 500 మిలియన్ పౌండ్లు(రూ.6 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్న సంస్థ..వచ్చే ఏడాదికాలంలో కొత్తగా 800 నూత�
హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం లాంటి రహదారికి ఏడేండ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో దీని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. 340
Gold-Silver Price | వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు రూ.8వేలు పెరిగి.. తొలిసారిగా వెండి కిలో ధర రూ.1.71లక్షలు దాటింది.
PJR Fans | దివంగత మాజీ ఎమ్మెల్యే పీ జనార్ధన్ రెడ్డి నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ పీజేఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ తక్షణ�
బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటిమి.. బీసీలను హామీలిస్తిమి.. కోర్టుల్లో నిలువని జీవో ఇచ్చి బోల్తాపడ్తిమి.. ఈ దశలో బీసీలకు ఏం సమాధానం చెప్దాం. ముఖమెట్ల చూపుదాం’ అని కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎ�
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సి
హైదరాబాద్లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును ఈగల్ బృందాలు రట్టు చేశాయి. గురువారం జీడిమెట్ల సుచిత్ర క్రాస్రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయిదత్తా రెసిడెన్సీపై దాడి చేసి సుమారు రూ.72 కోట్ల వ
బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ రాజధానికి మారిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Drugs | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి రోజు నగరం నలుమూలల ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్న�