Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూడూరు మండలం రాకంచర్ల దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్లోని వింటర్ నర్సరీ కేంద్రంలో ఆదివారం ‘మేజ్ జర్మ్ ప్లాజం ఫీల్డ్ డే’ నిర్వహించనున్నారు. ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేజ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనున్నది.
నగరం అత్యంత రద్దీ గల సిటీల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కుతోంది. ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నదని, దీనిద్వారా చిక్కులు కూడా పెరుగుతూ వాహనాల సరాసరి వేగం త
ప్రముఖ బీ2సీ, బీ2బీ సేవల సంస్థ ప్రోజో.. హైదరాబాద్లో మరో గిడ్డంగిని ప్రారంభించింది. హైదరాబాద్కు సమీపంలోని మేడ్చల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సెంటర్తో మొత్తం తొమ్మిదికి చేరుకున్నాయి.
KTR | మొన్న రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటాము అని చెప్పినట్లు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే మీకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి �
Attack | కొంత కాలం క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో నూకరత్నంకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో గత నెల ఫిబ్రవరి 20న వారు వివాహం చేసుకున్నారు. ఆలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి నూకరత్నం పని చేసే చోటే వంట వాడి
musi victim | అమ్మా రేపు మన ఇల్లు కూలగొడుతున్నారట కదా.. ఏంటీ మన పరిస్థితి అని అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఒకరికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. నేను ధైర్యం కోల్పోతున్నానని మూసీ బాధితురాలు ఆవేదన వ్యక�
Hyderabad | హైదరాబాద్లోని నాగోలు, ఎల్బీనగర్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 37 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుక�
KTR | రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే
Hyderabad | విశ్వనగరంగా వెలుగులీనుతున్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా కక్షగట్టింది. పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని ఇప్పుడు మూడు ముకలు చేసి అభివృ�
Ponguleti Srinivas Reddy | వట్టినాగులపల్లి భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనయుడి రాఘవ కన్స్ట్రక్షన్స్పై పోలీసు కేసు నమోదు కావడం, అనంతరం ఇన్స్పెక్టర్ బదిలీ కావడం తెలిసిం�
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్' పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతం