త్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండామార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్రోడ్డులోని ఇస్లామియా స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణం ను�
Organ Donation | తాను మరణించినా ఓ వృద్ధుడు మరింత మందికి ప్రాణం పోశాడు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. హైదరాబాద్లోని చందానగర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించ�
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)జ్ఞానేశ్కుమార్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రానున్నారు. 20న నగరంలోని పలు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రాంతాలను సందర్శించనున్నారు.
సరిహద్దుల ప్రతిపాదిక లేదు.. హద్దులూ తెలియదు.. ఏ కాలనీ ఎక్కడ ఉందో స్పష్టత లేదు.. అడ్డగోలుగా ప్రాంతాలను విడదీసి ముక్కలు చేశారు.. ప్రజలకు అర్థం కాని రీతిలో డివిజన్ల హద్దులు చేపట్టారు. సలహాలు..సూచనలకు అవకాశమే ఇవ�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువు ప్రాంత భూవివాదంపై లోతుగా విచారణ చేపట్టాలని దర్యాప్తునకు నియమితులైన ప్రత్యేకాధికారికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభ�
దుండిగల్ సర్కిల్ పరిధిలోని ఓ అధికార పార్టీ యువకిశోరం టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై నోరు పారేసుకున్నట్లు తెలిసింది. దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక గణపతిసచ్చిదానంద ఆశ్రమం సమీపంలో ఎటువంటి
హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు (Nampally Court) బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపుతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురయ్యారు.
ప్రాజెక్టులను ప్రతిపాదించాలి... భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలి... ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలి... కానీ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులకు భూములు లేకుండానే, టెండర్లు ఖరారు చేయడం ఆనవాయితీగా మారింది. రెండేండ�
హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు పోలీస్స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల హద్దులు అడ్డు కాకూడదని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయ
GHMC | జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.