హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు �
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus Accident) కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద ఆగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 19 మంది నుంచి క్షేమం�
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లో గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం (Travels Bus) జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD09 N9490) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు వద్ద ఒక బైక్ను �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం స్పష్టత వచ్చింది. కనీసం 150 మంది పోటీలో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉందని భావించగా.. ఆ సంఖ్య 81కి తగ్గింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పన్వర్హాల్లో గురువారం ట్రైనింగ్ అవగాహన కోసం ఉద్దేశించిన బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల అనుసంధాన �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరును పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించి బ�
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తక్కువ స్థలం ఉన్నవారు జీ+1 మోడల్లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ పట్టణ మురికివాడల్లో నివసించే వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతున్నది.
‘విప్లవాలు అనేక రకాలు. ఒక విప్లవం తరువాత మరో విప్లవం వస్తుంది. వాటి ఫలితాలు కొత్త పుంతలు తొకుతాయి. కానీ, అక్రమ నిర్మాణాలకు వసూళ్ల విప్లవం ఒకటి వచ్చింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.