Universities | ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1500 కోట్ల పెన్షన్ ఫండ్ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్.
Fire Accident | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని ఓ బట్టల షాపులో మంగళవారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్�
Nadargul Lands | అన్నదాతలను భూమితో విడదీయడం ఎవరితరమూ కాదని నాదర్గుల్ రైతులు రుజువు చేశారు. డబ్బు, అధికార బలంతో నిలువరించడమనేది తాత్కాలికమేనని చాటి చెప్పారు. దశాబ్దాలుగా తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇను�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారని నేషనల్ ప్లాట్ఫాం ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ (ఎన్పీఆర్డీ) జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పారదర్శకత పాతాళానికి చేరిందా? ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశాలు ‘రహస్య కుట్ర’లకు వేదికవుతున్నాయా? అంటే అవుననే స�
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో మోసానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్..తనకు జరిగిన మోసంపై సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసి... ఆ విషయాన్ని రెడిట్లో పోస్ట్ చేశాడు.. రెడిట్లో పోస్టు చూసిన సైబర్నేరగాళ్లు.. �
మొయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్కేసులో ప్రధాన నిందితుడు నమిత్శర్మ, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆయన సోదరుడు రితేష్రెడ్డిలను మరో 5రో జుల పోలీసు కస్టడీకి అప్పగించాల ని దాఖలు చేసిన పిటీషన్పై సో
మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, కొత్తపేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక�
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న ఆమె పేరు, ఫొటోతో వాట్సాప్ సందేశం పంపి అకౌంటెంట్ను నమ్మించి సైబర్ నేరగాళ్�
నిరుడు ముంబైలో విజయవంతంగా నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్బీఎల్) రెండో సీజన్ ఈసారి హైదరాబాద్లో జరుగనుంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండో సీజన్ను నిర్వహించనున్న�
RTC JAC | ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 10న నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మిక గర్జనను విజయవంతం చేయాలని టీజీఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
Hyderabad | ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి మోసంచేసి వివాహం చేసుకున్నాడు... ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి మొదటి రాత్రే సదరు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి తొలుత కూకట్పల్లి పోలీస్స్టేషన్ల