Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ చేసిన నేపథ�
ఈబీజీ గ్రూపు హైదరాబాద్లో తయారీ, అసెంబ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ హబ్ను నెలకొల్పింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్ను వజ్రం ఎలక్ట్రిక్ పేరుతో నిర్వహించనున్�
రాష్ట్రంలో కొత్తగా 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026-27లో ఈ స్కూళ్లను తక్షణమే ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు.
గాంధీభవన్లో మంత్రుల ఎదుటే ఇద్దరు కాంగ్రెస్ నేతలు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. గాంధీభవన్లో బుధవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు.
పేదల ఆకలి తీరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ క్యాంటీన్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 159 అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేర�
హైదరాబాద్లో నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్యకేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వక్ఫ్బోర్డు భూములకు సంబంధిం
Hyderabad : ఎవరెస్టు నుంచి దిగుతూ మరణించిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారి (53) కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. అతడి మృతదేహాన్ని ఎవరెస్ట్ పర్వతంపైనే ఉంచాలని నిర్ణయించింది.
Pattlolla karthik Reddy | కరీంగనర్లో ఓ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వడ్లు, మక్కలు కొనండయ్యా అంటే ఆయనను సస్పెండ్ చేస్తరు. హైదరాబాద్ శంషాబాద్లో మన ఎయిర్ పోర్టు నడిబొడ్డున పక్కనే ఉన్న ప్రాంతంలో ఎమ్మార్వో వందల ఎకరాల ప్రభు�
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు , ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కి�