సాఫ్ట్వేస్ సొల్యూషన్స్ సంస్థ బ్లాక్బౌడ్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. నాన్-ఫ్రాపిట్ రంగంలో ఉన్న సంస్థలకు చెక్పెట్టాలనే ఉద్దేశంతో ఈ సంస్థల సమన్వయంతో ఇక్కడ రెండో కార్యాలయాన్�
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పలుచోట్ల భారీ జాతీయజెండాలతో ర్యాలీలు నిర్వహించి భారత్మాతాకీ జై.. అంటూ నినాదాల
ఆగస్టు 15 వచ్చిందంటే ఊరూరా త్రివర్ణ పతాక రెపరెపలు కనిపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలపై కనిపించే నాలుగు సింహాల జాతీయ చిహ్నం కూడా మనకు అంతే పరిచయం. కానీ, ఈ రెండు జాతీయ ప్రతీకల రూపకల్పన వెనుక ఒక హైదరాబాద్ దంపత�
వందేమాతరం.. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన నినాదం. అఖండ భారతావని అద్భుత సౌందర్యానికీ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా నిలిచిన పదబంధం. గణతంత్ర భారతానికి పెట్టని కిరీటంలా వెలుగొందుతున్న జాతీయ గేయం. అందులో మన�
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్' చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం
Hyderabad | హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వన్వే ట్రాఫిక్ విధానం ఆగస్టు 8 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు కేబీఆర్ �
Land Scam | వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్పరం అవుతుంటే కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Revanth Reddy | పట్టాదారు, అన్నీ సవ్యంగా ఉన్న భూములనూ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్టు పరోక్షంగా అంగీకరించారు.
శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం మండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రారంభ సమావేశానికి హాజరై పలు
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) స్పోర్ట్స్ కోటాలో నియామకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు హైకోర్టు