హైదరాబాద్ : అంబర్పేటలో(Amberpet) విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో తెలియదు కాదు కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి( commit suicide) పాల్పడ్డారు. మృతులు రామరాజు(55), మాధవి(50) శశాంక్(25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..
Son Kills Father: కెరీర్ అంశంలో వాగ్వాదం.. తండ్రిని చంపి ముక్కలు చేశాడు..
Air Ambulance: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి.. ఛాత్రా ఆస్పత్రిలో పోస్టు మార్టమ్