RBI | రూ.2,000 నోట్లలో 97.26 శాతం బ్యాంకుల్లో జమైనట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. 2.7 శాతం బ్యాంకు నోట్లు ఇంకా సర్క్యులేషన్లో ఉన్నట్లు పేర్కొంది. కాగా, రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి
TS Elections | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కవగా నమోదయ్యాయని చెప్పారు. గురువా�
సాహిత్యంలో ఏ రచన అయినా పాఠకుడు మానసికంగా అనుభూతి పొందక పోతే అది వ్యర్థమే. అది కవిత్వమైతే మరింత క్లిష్టతరమవుతుంది. కవులు/రచయితలు కూడా నాలుగు కాలాల పాటు మనగలగాలనుకుంటే ఖచ్చితంగా పాఠకుడి మనసును చదివి అలరిం
కవుల్లో ఎంతో వైవిధ్యం-వారి కవితల్లాగే! కొందరు సామాజిక సమస్యలను ఎండగడితే, మరి కొందరు భావుకత్వంలో తెలియాడతారు. ఎవరు ఎలాంటి కవిత్వం రాసినా అది చదువరులలో స్పందన కలిగించేందుకే! అయితే కవులు ఏ కోవకు చెందినావార�
Harish Rao | పిల్లలకు మంచి చదువు, నాణ్యమైన వైద్యం అందించేందుకు తాము కృషి చేశామని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగ�
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీ మాజీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. ప్రగతి భవన్లో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నాగం జనార్ద�
Lakshmi Baraj | లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు, డిజైన్ లోపాలు లే�
దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు.
తెలంగాణలో ఓటమి తప్పదని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులకు తెరలేపింది. ఫేక్ సర్వేలతో ప్రజలను మోసగించేందుకు స్కెచ్ వేసింది. ఇందుకోసం ఊరూపేరూ లేని సంస్థల పేరుతో ప్రముఖ వెబ్సైట్లను, సోషల్మీడియ�
రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. శుక్రవారం రాత్రి నాటికి మొత్తం రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేస
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం. ఎదురుగా శత్రుమూకలున్నా వెన్ను చూపకుండా తెగువతో
BRS leader | ఎంపీ అరవింద్ కుమార్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రి కేటీఆర్ పైన, ఎమ్మెల్సీ కవితపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.