లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మునిపల్లి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్ (బాబాపటేల్ )అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగ పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలిగా జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ జి.షమితాను రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్రెడ్డి ఆమోదంతో ర�
జాతీయ సదస్సుకు సంబంధించిన పోస్టర్లు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంతో కలిసి ఆవిష్కరించారు.
కాకతీయ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ పదవిని మరొక సంవత్సర కాలానికి పొడిగిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ర్టంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1345 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులరైజ్ చేయాష్ట్ డాక్టర్ శ్రీధర్కుమార్ లోధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.