జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో అత్యాధునిక ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్ నిర్మాణానికి నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి శంకుస్థాపన చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 2కే రన్ కార్యక్రమాన్ని ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి... పత్తి రైతు గుండె
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాలపై వేసిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి, అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మొంత తుపాన్తో భారీగా నష్టపోయిన పంటలు, రోడ్లు తెగిపోయిన రోడ్లను త్వరలో మరమ్మతు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్ అన్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్పట్ల ఆసక్తిని కలిగించడానికి చెకుముకి సైన్స్సంబురాలు ఎంతగానో తోడ్పడతాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.వాసంతి అన్నారు.
డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశంతో గురువారం బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కళాశాల ప్రిన్సిపల్ గోలి శ్రీలత తెలిపారు.
మొంథా తుఫాన్ తో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టకపోయిందని, తుఫాన్ బాధిత రైతులకు కేంద్ర, రాష్ట్రాలు భరోసా కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.