హుగ్గేల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్దుల గుట్ట సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ �
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
‘రాష్ర్టానికి కావాల్సిన నిధులు, రావాల్సిన అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం సీఎంగా నా బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కసారి కాదు వెయ్యి సార్లయినా ఢిల్లీకి వెళ్తా.
మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ విచ్చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.
మున్నూరు కాపులు చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.