తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని.
అంబేద్కర్ సంఘం, బహుజ ఫ్రంట్, ఎమ్మార్పీ ఎస్ తదితర సంఘాల నాయకులపై నమోదయిన కేసులను వెంటనే ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏదులాపురం మున్సిపాలిటీనీ పరిశుభ్రత మున్సిపాలిటీగా తయారు చేసే విధంగా ప్రజాపాలన ప్రగతి-ప్రణాళిక సిద్ధం చేశామని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత అన్నారు.
రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్లో బుక్ చేసుకోవడం ఎలాగో తెలియక.. స్మార్ట్ ఫోన్ లేక? చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూసీ(Musi river) పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు
నాగర్కర్నూల్ ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో పాటు చదువుకున్న సహచర బాలుడిని ఇరికించబోయిన సదరు విద్యార్థిని కేసులో ఇరికించబోయి అడ్డంగా దొరికిపోయింది.