ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. 2026-27 విద్యాసంవత్సరానికి పలు కోర్సుల్లో అడ్మషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నది.
ధాన్యం కొనుగోలులో జాప్యం, లిఫ్టింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సింగారం గ్రామ రైతులు గోదాంకు తాళం వేసి నిరసన చేపట్టారు.
లోయర్ మానేరు జలాశయం పరిధిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనిద్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తూ అలగనూరు చౌరస్తాలో ఆయన బంధువులు, స్నేహితులు సోమవారం ఉదయం ధర్నా చేశారు.