రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు.
కష్టపడి పండించి పంటలను కొనాలని కోరడమే కాంగ్రెస్ పాలనలో నేరమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేసస్తున్నారు
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కూరగాయల మార్కెట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ విరివిగా వినియోగాన్ని అరికట్టాలంటూ మదర్ సేవ సమితి ట్రస్టు చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి సోమవారం
అర్హులందరికి ఇందిర్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూలను కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.