రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపి ణీ కార్యక్రమం నిజామాబాద్లో శనివా రం ప్రారంభమైంది. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు స�
ప్రభుత్వ ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
డాక్టర్ సంజనేష్ బదిలీని రద్దు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ పల్లె కనకయ్య ఆధ్వర్యంలో డీఎంహెచ్వో పవిత్రకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై వేలేరు మండల బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు.