బడులు ప్రారంభమై నెల దాటుతున్నా విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు ఇంకా అందలేదు. దసరా వరకు రెండు జతలు అందే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నది.
ఈ నెలాఖరు వరకు నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ఆదివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం గ్రామాలకు తాగునీటి సరఫరా కొనసాగుతున్నదని, మిగిలిన ప్రాంతాల్లోనూ సమస్యలు వెంటనే పరిషరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆదేశించ�
ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని, భూసేకరణపై జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూములకు చెందిన రైతులు డిమాండ్ చేశారు.
టీజీఎస్ఆర్టీసీ పరిధిలో సేవలందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
బెల్లంపల్లి గురుకులంలో ఇటీవల జరిగిన ఆహార కల్తీ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తక్షణం అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ఆదే
Delhi metro | నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద బీఆర్ఎస్ యూఎస్ఏ కోఆర్డినేటర్ మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.