మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ సైన్స్ ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2025లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.
పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు.
కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ నెట్ వర్కింగ్ వ్యవస్థను ఆధునికీకరించి, మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేయూ బీఎస్ఎన్ఎల్కు వర్క్ఆర్డర్ను జారీ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్ర
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించే ఎయిర్ పోర్ట్కు కుమ్రం భీం పేరు పెట్టాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందోర్ దాది రావ్ డిమాండ్ చేశారు.
ఈ నెల 20, 21 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ వైస్ చైర్మన్, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహ్మద్ తెలిపారు.