రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు జనసేనపార్టీ రాష్ర్ట నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇంచ�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పిప్పరి, అంకాపూర్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
ఆర్టీసీ డిపోలలో వివిధ హోదాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని వరంగల్ రీజియన్ విశ్రాంత ఉద్యోగులు పట్టాభి లక్ష్మయ్య, పాసికంటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, రైతులకు విద్యుత్ పరంగా ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివా
వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపవద్దని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణ అన్నారు.