దేశంలో అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై మతోన్మాది న్యాయవాది రాజేష్ కిషోర్ అనే మతోన్మాదిని కఠినంగా శిక్షించాలని హనుమకొండ జిల్లా రైతు సంఘం జిల్లాకార్యదర్శి ఏం చు�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం ఎంపీపీఎస్ భరత్ కాలనీ పాఠశాలను బుధవారం మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఎస్సీ మాదిగ, కుల వివక్షతతో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా
దేశంలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి (సీజేఐ)పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పులేరి రాము అన్నారు.
గత ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమాని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట శ్రీన�