రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు.
పన్ను చెల్లించకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలు యథేచ్ఛగా నగర రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉన్నా అవేం పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజనాకు కొంతమంది నష్టం చేకూర�
కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.