Excise department | ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ద్వారా 53 మంది అధికారులకు పదోన్నతులు వచ్చాయి. సోమవారం జరిగిన సమావేశంలో డీపీసీ ఛైర్మన్ వికాష్రాజ్, జెడీ కన్వీనర్ సెక�
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో భాగంగా సోషల్ సైన్సెస్, ఆర్ట్స్విభాగాల ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్ ప్రొఫెసర్ బి
బీఆర్ఎస్ పాలనలోనే సర్వ మతాలకు సమానం ప్రాతినిధ్యం లభించిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
ఆశాల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆరోగ్య కేంద్రం వద్ద ఆశాలు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.