అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాలలో హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి దక్కుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
దొంతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శ్రీ వెంకటరమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేయడానికి గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన ఆదివార�
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
చర్లపల్లిలో మూడు నెలల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, అమె పిల్లల కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్యా పిల్లల ఆత్మహత్యకు తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి, అతని
కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ములుగు జిల్లాలో చిన్నారులు బలవుతున్నారని రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి హక్కులను సింగరేణి కార్మికులకు అందజేయడం జరిగిందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరి�
శంకర్పల్లి మండల పరిధిలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబాలను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి శివతాండవం చేసినా డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.