రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వార్డుల రిజర్వేషన్ల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 14 నుంచి 16 వరకు వరంగల్ రీజియన్ పరిధిలోని శైవపుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను
గోవాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్సైన్స్అంతర్జాతీయ సెమినార్కు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు.
పరీక్షలలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని, నిరాశ నిస్పృహలకులోనై ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు గురి కావొద్దని సైకియాట్రీస్ట్ డాక్టర్ ప్రహాసిత్ సూచించారు.
తన ఫోన్ను బీఆర్ఎస్ నాయకులు ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డార�