ఈస్ట్ కోస్ట్ రైల్లో ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో ఎంజీఎం దావఖానకు తరలించిన సంఘటన బుధవారం జరిగింది.
గ్రామల్లో ప్రజల తీర్పుతో గెలిచిన వార్డు మెంబర్లు అంటే అంత చిన్నచూపు ఎందుకు అంటూ..సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల వార్డు మెంబర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తే ఉద్యమిస్తామని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్ కుమార్ అన్నార�
రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మొయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అవుట్ లుక్ డొమైన్ నుంచి శేఖర్ అనే వ్యక్తి మొయిల్ చేసినట్టు గుర్తించిన భద్రతాధికారులు..
మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు విడాకులు ఇవ్వడం లేదన్న కోపంతో భార్యపై కత్తితో దాడిచేసిన భర్తను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
బోగస్ సోషల్ మీడియా అకౌంట్ను ఏర్పాటు చేసుకుని సినీ ప్రముఖులను అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో విద్యార్థులు ఘర్షణకు దిగారు. నిట్ క్యాంపస్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలంరేపింది.
పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.