అసలే చాలీ చాలనీ వేతనాలు ఇస్తున్నారని, రెండు నెలలుగా అవి కూడా రావడం లేదని తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గాలి దుమారం తీవ్రతకు సిరికొండ గ్రామంలో భారీ వృక్షం ప్రభుత్వ పాఠశాల భవనం పై కూలడంతో పై కప్పు దెబ్బతింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. పగలూరాత్రి అనే తేడాలేకుండా నిత్యం గుట్టలను తోడేస్తూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నది. అధికారుల సహకారంతోనే దందా జోరుగా సాగుతున్నదన్న ఆరోపణలు ఉన్నా�
మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా
దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులు విదేశాలకు వెళ్లొచ్చాక గర్భగుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనర్హులని పేర్కొంటూ గతంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై డివిజన
రాష్ట్రంలో ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఉ ద్యాన వర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పం�