అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృథా అవుతున్నదని భక్తులు మండిపడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన రెండు క్యూ షెడ్లన�
రేవంత్రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు.
విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని పెద్దపల్లిరాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కే) డాక్టర్ అనిత అన్నారు.
ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.