కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. అక్రమంగా కోదాడ మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బడ్డీ కొట్టు తొలగించారని కోదాడ ప్రధాన రహదారిపై బాధితుల ధర్నా చేపట్టారు.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ ఇంటిపై వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి స
రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాల పథకం ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కోసం రూ.863 కోట్లతో రాష్ట్ర ఎస్సీ కా
2022-23 యాసంగి, 2025-26 వానకాలానికి సం బంధించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్ దుర్వినియోగం చేసిన రైస్మిల్లుల నిర్వాహకులపై కేసు న మోదు చేసినట్టు కొడిమ్యాల ఎస్సై అనుమండ్ల నరేశ్ తెలిపారు. ఎస�