సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కనీస ధరను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దాదాపు 3.90 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
దాశరథి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దాశరథి ఆలోచన విధానాన్ని కేసీఆర్ ఎల్లప్పుడు ముందుకు తీసుకెళ్లారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఉపముఖ్యమంత్రి భట్టి వెళ్లి కల్లు తాగి, కోడి కూర తిని విహారయాత్ర చేసి వచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Revanth Reddy | బీఎల్వోలు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. బీఎల్వోలు ప్రభుత్వ అధికారులు పనులు చేయరు, నిద్రపోతారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
పార్క్ చేసిన అంబులెన్స్పై భారీ వృక్షం విరిగిపడటంతో అంబులెన్స్ తీవ్రంగా దెబ్బంది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్ సమీపంలో చోటు చేసుకుంది.
ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షులు మాలోతు చిట్టిబాబు నాయక్, గోర్ సిక్వాడి మీడియా వింగ్ అధ్యక్షులు బాదావత్ బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు.