తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ఆశీష్ అంకెం ఎన్నికయ్యారు. ఆదివారం ఆన్లైన్ పద్ధతిలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించిన అనంతరం టీఎస్ఆర్డీఏ నూతన కార్యవర్గాన్ని ప్�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ప్రాజెక్ట్ దండగ అన్నవాళ్లకు నేటి ఎత్తిపోతలతో పంటలకు నీళ్లు అందించడమే నిదర్శనమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సైఫుల్ల ఖాన్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు (ఎన్ఎంఎంఎస్) ఎంపికయ్యారు.
విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలోనే తమ పాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని కొన్నె గ్రామ పాడి రైతులు పాల క్యాన్లతో ధర్నా నిర్వహించారు.
ఇటుకల బట్ట్టీతో గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఇటుకల బట్టీ వద్ద శనివారం ఉప సర్పంచ్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు.
రోజురోజుకు మార్కెట్లో టమాట ధరలు పడిపోవడంతో టమాట పంటలు సాగు చేసిన రైతులు కష్టాల్లో పడ్డారు. కొద్దిపాటి నీటి సదుపాయం ఉన్న రైతులు కూరగాయాల పంటలు సాగు చేసుకుంటే పంట చేతికి వచ్చే సారికి ధరలు లేకపోవడంతో రైతు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో గల షేక్సాబ్లొద్ది పక్కన ఐదెకరాల రిజర్వు ఫారెస్టు విస్తీర్ణంలో పొనికి మొక్కల పెంపకాన్ని చేపట్టారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఇన్స్పెక్టర్ల అవినీతి అక్రమాల బాగోతంపై ‘నమస్తే’లో శనివారం ప్రచురితమైన కేసుకో రేటు కథనం సంచలనం సృష్టించింది.
ఈనెల 6 నుంచి జూన్ 19 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమ �
రాష్ట్రంలో నేటి(ఆదివారం) నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి ప్రభుత్వం రోడ్ సేఫ్టీ పన్ను వసూలు చేయనున్నది. వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు తమ వాహన శ్రేణిని బట్టి.. రూ.2 వేల నుంచి రూ.10వేల వరకు రవాణాశ�
కాళేశ్వరం లింక్-2లో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్ నుంచి నంది పంప్హౌస్ మీదుగా ఎగువకు గోదావరి పరవళ్లు పెడుతున్నది. ధర్మారం మండలం నందిమేడారం నంది పంప్హౌస్లో ఫిబ్రవరి 27న 4, 5 మోటర్లను ఆన్ చేసి జలాల
డ్రైవర్లు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దృష్టి లోపాలు తలెత్తకుండా ఆహారపు అలవాట్లును మార్చుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.