Revanth Reddy | పని ఒత్తిడిని తగ్గించడానికి ఏర్పాటు చేసిన వర్క్షాప్ తమ మీద మరింత భారం పెట్టిందని పీఆర్వోలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండున్నరేండ్ల సెల్ఫ్ అప్రైజల్తోపాటు, ఆయా శాఖలకు సంబంధించిన ప్రతికూల వ�
రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మీదుగా బోధన్ వెళ్తూ జోగిపేటలో కొద్దిసేపు ఆగారు.
రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బు
రామగుండం నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లు తమ పేరును 2002 ఓటరు జాబితాలోని పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలని ఈఆర్ ఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు.