Andheri Subway | మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai) రాజధానిని వర్షాలు(Heavy rains) ముంచెత్తు తున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.
ఆధార్ తరహాలో విద్యార్థులకు జారీచేసే అపార్ ఐడీల జారీ రాష్ట్రంలో మందకొడిగా సాగుతున్నది. ఇంకా 30 శాతం విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ కాలేదు. జూన్ మొదటి వారం వరకు 69.16 శాతం విద్యార్థులకు మాత్రమే అపార్ ఐ�
ప్రకృతిని చీల్చి కోటానుకోట్లను మూటగట్టాలనే సింగరేణి ప్రతిపాదనతో రామప్ప గుడి, వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే రామప్ప చెరువు విలవిల్లాడుతున్నాయి. బొగ్గు భీతావహంతో శిల్పరామం గజగజా వణికిపోతున్నది.
జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టకుండా ప్రధాని మోదీ ద్రో హం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోలర్ ఆధ
రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) జూలై 15 నుంచి అమల్లోకి రానున్నది. అదే తేదీ నుంచి ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇంటి శ్లాబ్ ముందు వైపు మూడు అడుగులు, మిగతా వైపులు ఒక అడుగు మాత్రమే ఉండాలని కొత్త కొర్రీ తీసుకొచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ శనివారం ఉత
బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం అదనంగా రూ.100కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయాదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తె లంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని డాలస్లో ఐటీ కం�
ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించి, పనులు త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏస�