పరేడ్ గ్రౌండ్లో జనవరి 13 నుంచి 15 వరకు 7వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2025(kite festival) జరుగనున్నదని చీఫ్ సెక్రటీర రామకృష్ణారావు తెలిపారు.
రోడ్డుపై(Road) ఉన్న గుంతను పూడ్చాలని కోరుతూ ప్రజలు పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన ఆటో డ్రైవర్లు(Auto drivers) తామే నడుం బిగించారు.
ఖమ్మం(Khammam) జిల్లాలో రెండో రోజు ఏసీబీ అధికారుల సోదాలు(ACB raids) నిర్వహించారు. సుమారు 20 గంటల వాటు సోదాలు చేపట్టి 20 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
Sangareddy | శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో(Cotton mill) తెల్లవారు జామున ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
Musi River | మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం సర్కారు తొందరపడుతున్నది. మొదటి దశ విస్తరణ కోసం ఇతర సంస్థలకు చెందిన వందలాది ఎకరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు హడావుడిగా బదిలీ చేసింది.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని అప్పుడే విశ్వగురువుగా కీర్తించబడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు.
చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. డివిజన్లో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిపోతున్నారు.