కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న 10వ బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థి దేశబోయిన సంతోష్ జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన
Dubai | దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ నగరంలో మరో నేపాలి గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు.
ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం, పచ్చదనం అందించేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై అస్తవ్యస్తంగా మారింది.