ఆర్టీసీ దసరా ఆదాయం రూ.34.52 కోట్లు అర్జించింది. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు నడిపిన ప్రత్యేక బస్సులు నడిపించింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సల్పాలవాగు సమీపంలోని వెంకటాద్రి దేవాలయం వద్ద అక్టోబర్ 15,16వ తేదీల్లో రెండు రోజుల పాటు దండారీ ఉత్సవాలను నిర్వహించేందుకు తీర్మానం చేశారు.
వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10, 11, 12 తేదీలలో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని జాతీయ నాయకుడు పి.మహేష్, రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వి. శ్రీకాంత్, పొడపంగి నాగరాజు పిలుపునిచ్�
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట చందు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి బ
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరితమైన వాగ్ధానాలకు నిదర్శనమే బాకీ కార్డు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులు అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యంతోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని మాజీ జడ్పీటీసీ అరవింద్ కుమార్ అన్నారు.