గోదావరిఖని నగరంలోని ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ గదులను శుక్రవారం రామగుండం మున్సిపల్ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేయడం కలకలం రేపింది.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ-2గా అర్వింద్కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ-4గా కోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ-5గ�
‘రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దూపద్దూ ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగాల్సిందే’ అని బీఆర్ఎస్ఎల్పీ
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమైంది. ప్రస్తు తం తొలి విడత ప్యాకేజీ-3 బరాజ్ నిర్మాణం, ప్యాకేజీ-5 పనులకు సంబంధించి అంచనాలను, డీపీఆర�
మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నేలతకు 60% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. గత మండలాల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కార్యవ
రాష్ట్రంలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ‘సమగ్ర తెలంగాణ మోటర్ వాహన అగ్రిగేటర్' పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేప�
హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హెచ్ఐఎల్టీపీ) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మరోసారి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను �
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.