కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఈనెల 22 నుంచి జరగాల్సిన బీటెక్(3,5, 7 సెమిస్టర్లు) పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పరిశోధనలు పూర్తి చేసిన గొంగులూరి కృష్ణవేణి, దారిశెట్టి పుష్పిణిలకు వర్సిటీ పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలను ప్రకటించ�
కృష్ణా బేసిన్ నుంచి ఇతర ఔట్ బేసిన్లకు నీటిని మళ్లించవచ్చని, వాటిపై ఎలాంటి నిషేధం లేదని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. ఆ మళ్లింపునకు ట్రిబ్యునల్-1 చట్టబద్ధత కల్పించడమేగ�
డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహణ కోసం డబ్బులు తీసుకుని ఆఖరి నిమిషంలో ముఖం చాటేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వాహకుడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది.