ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహించే ఇంటింటి సర్వే (ఎస్ఐఆర్) కార్యక్రమం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పద్మారావు గౌడ్ అన్నారు.
ఉస్మానియా పీ.జీ విద్యార్థి డాక్టర్ కట్రావత్ సురేష్ నాయక్ ఆత్మహత్య ఘటనపై సమగ్రమైన విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ
క్షయ వ్యాధిపై అవగాహన, సత్వర వ్యాధి నిర్ధారణే రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు.
శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో బీ.ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న 80 మంది విద్యార్థులు పలు ప్రముఖ కంపెనీలకు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు.
ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని పోరాడుతున్నందునే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వీ నాయకులు అగ్గు క్రాంతి, మీరా, శ్రవణ్, షాహిద్ అన్నారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.