IAS officers | రాష్ట్రంలో(Telangana) మారోసారి పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన జిల్లాలు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నతాధికారుల మార్పులు జరిగాయి.
ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ(కుడా)లో అవినీతి కుంభకోణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసన సభ్యుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు.
CI Shiva Prasad | మియాపూర్ సీఐ శివప్రసాద్పై బదిలీ వేటు పడింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో శివప్రసాద్ను బదిలీ చేసి, సైబరాబాద్ సీపీ కార్యాలయానికి సీపీ రమేష్ రెడ్డి అటాచ్ చేశారు.
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాష�
సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని అని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ప్రాణ స్నేహితుడిని అని చెప్పుకొని లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన సూర్యాభాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఊట్కూర్ మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యే�
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు అప్పుడే వెల్లడించింది.
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొంది, అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిష
నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ను సకాలంలో చేపట్టాలని 2025లో పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ కోసం కొంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిజైన్ చేశార�
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్(SIR) ప్రక్రియకు సంబంధించి చర్చించేందుకు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కలిసింది.