నెల 21న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పిలుపునిచ్చారు.
పోలీస్ ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ నాయకులు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా బుధవారం మంచిర్యాల జ
రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు, వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా ‘22ఏ’ జాబితా ‘భూ’కంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆ�
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతోపాటు పీఆర్సీ తదితర 14 డిమాండ్ల సాధన కోసం విద్యుత్తు ఉద్యోగులు ధర్నాకు సిద్ధమయ్యారు. ‘చలో హైదరాబాద్' పేరుతో బుధవారం విద్యుత్తుసౌధలో మహాధర్నా నిర్వ�
యూరియా బస్తాల కోసం రైతులు తంటాలు పడుతున్నారు. నేరు గా దుకాణాల నుంచి ఇవ్వకుండా ప్రభుత్వం రూపొందించిన యాప్తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఉప్పులింగాపూర్
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలోని ఊరచెరువు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని గొంతు కోసి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించా�
వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళలు వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు.
చిట్యాల మండల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు పుల్ల రవీందర్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ, ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.