బీజేపీ, టీడీపీకి కోవార్టుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ చేసి మాలలను అణచివేసే కుట్రలు చేస్తున్నారని మాల సంఘాల జాక్ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar)
కర్ల రాజేష్( Karla Rajesh) మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు నేడు రీ-పోస్టుమార్టం(Re-postmortem ) చేపట్టనున్నారు.
అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పిం
‘నిరుపేద విద్యార్థులమైనా.. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నం. మేమున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా రోజూ ఖమ్మం కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నం. ఇప్పుడు పరీక్షల సమయం.
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు చట్టబద్ధమైనవేనని కలెక్టర్ అనుదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, ఇండ్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుపై సర్కార్ బదిలీ వేటువేసింది.