గత 15రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు.
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
K. Narayana | అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్ నేడు మౌనం పాటించడం సిగ్గు చేటనిసీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
తమకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దే వద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామస్థులు తేల్చిచెప్పారు. గ్రామస్థులంతా ఏకమ�
భూ ఆక్రమణలను వెలికి తీస్తూ ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని బీఅర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి అన్
గత మార్చి ఎసెస్సీ స్పాట్ మూల్యాంకనం, కులగణన విధులు నిర్వహించిన టీచర్లకు వెంటనే పారితోషికం చెల్లించాలని మంగళవారం హనుమకొండ ఫాతిమానగర్లోని ఎసెస్సీ మూల్యాంకన స్పాట్ కేంద్రం వద్ద భోజన విరామ సమయంలో టీటీ�
స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా పదోన్నతి పొందిన హనుమకొండ జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ను కోచ్లు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
MP Kadiyam Kavya | చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధిస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అ