ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం సైన్స్, శ్రమ, అంకితభావంతోనే సాధ్యమైందని జియోటెక్నికల్ ఇంజినీరింగ్ నిపుణురాలు, ఐఐఎస్సీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ జీ మాధవీలత అన�
వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగానికి డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి అయేషా మస్రత్ ఖానంను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర పోలీసు శాఖను ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారిని ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ కొనసాగిస్తుండటంతో కొత్త వారికి అవకాశాలు దక్కకుండ�
యూనివర్సిటీలో ఉన్నతాధికారులంటే విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. విద్యాబోధన, పాలన, ఇతర అంశాల్లో తనదైన ముద్ర వేసేందుకు తపిస్తుంటారు. కానీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్�