ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని న్యాల్కల్ మండలం రాజుల గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద గల పేకాట స్థావరంపై హద్నూర్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
కార్తీక మాసం పురస్కరించుకొని కొత్తగూడెం డిపో నుండి అన్నవరం పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారని విలేజ్ బస్ ఆఫీసర్ (విబీవో) ఇస్నాపల్లి శామ్యూల�
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తీవ్ర దిగ్భ్�
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.