మెదక్ జిల్లాలోని రామాయంపేట, కుల్చారం, చిన్న శంకరంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవడం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వారం రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 19 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు గ
ధాన్యం రవాణాకు లారీలు పంపాలని రైతుల ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించిన కేసు పురోగతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతులు రోడ్లపైనే ధాన్యం పోసి కాలబెడుతూ నిరనస వ్యక్తం చేస్తున్నారు.
ఓ భవనంపై నుంచి పడి చిన్నారి మృతి చెందగా.. మృతదేహాన్ని సంచిలో కుక్కి తరలించే యత్నం చేసిన అమానుష ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమ్రాబాద్ మండలం ఈగలపె�
స్త్రీనిధిలో ఒకరినీ కూడా తీసివేయలేదని, ఉద్యోగాల తొలగింపు అనేది అబద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని, సంస్థను బదనాం చేసేందుకు కొందరు చేస్తున్న అస