తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డి
ఎన్ఎమ్ఎమ్ఎస్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
తెలంగాణ రాష్ట్ర విభజన తీరును వక్రీకరిస్తూ మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ పాటిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆకాశవాణి(Akashavani )90 సంవత్సరాల ప్రజా సేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో ‘గగన విజయం విశేష అష్టావధానం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి.హరిసింగ�