Electric shock | జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో లైన్మెన్ కరుణాకర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చీటకోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.
లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ వద్ద ప్రమాదం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
ప్రజలు పడుతున్న కష్టాలు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా..వారికి నిజంగానే ఇక్కడి అభివృద్ధి కనపడకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించుకొని �
డా.ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ చానెల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
పెద్ద జట్రం నుండి మక్తల్ మండలం జక్లేరు జాతీయ ప్రధాన రహదారి వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.