పరిశోధనల్లో విద్యార్థులు రాణించాలని, పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు.