అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ భూముల పరిరక్షణకు విద్యార్థులచే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
యూనివర్సిటీ ఆర్ట్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 27న టాటా ఏఐఏ ఇన్సూరెన్స్, గాయత్రి కమ్యూనికేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రిక్రూట్మెంట్ డ్రైవ్లో అన్ని గ్రూపుల డిగ్రీ ఫ�
నయాబాదులో గల నల్ల పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈనెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.
పేద కుటుంబానికి చెందిన కోడూరి కొమురమ్మ - శంకర్ గౌడ్ కూతురు సమత వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గురువారం ఆర్థిక సాయం అందించారు.
నిరుపేదల ఇండ్లను నిర్దయగా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నది.