చెత్త సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్న కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటూ మియాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు మంగళవారం ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు ఆందోళన చేపట్టారు.
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లో ఓ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామంలోచోటు చేసుకుంది.
Gas cylinder | గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో చోటు చేసుకుంది.