ఈనెల 26న హనుమకొండలోని కాళోజీ కళాక్షేతం వేదికగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలకు ఓరుగల్లు గాన కళావైభవం నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ వి.తిరుపతయ్య, ప్రజావాగ్గేయకుడు మైస ఎరన్న తెలిపారు.
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ వరంగల్ నిట్లో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, సమగ్ర విద్యను ప్రోత్సహించేందుకు ‘మానసిక ఆరోగ్య-వెల్నెస్ కేంద్రం’ ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మాజీ పోలీస్ కానిస్టేబుల్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దేవి లక్ష్మీనర్సయ్య మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు పరిశీలించారు.