రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సర్పంచుల ఫోరం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి ఆరోపించారు.
రోడ్డెకే పరిస్థితి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రామంచ రైతులు మండిపడ్డారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచలోని సిద్ది�
దుండిగల్ అమరవీరుల స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న ఆశయాలను, లక్ష్యాలను యువత మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మాడుగుల అజిత్ కుమార్ పేర్కొన్నారు.