భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2,000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుందని అడ్వొకేట్ సుగుణ రావు ఆరోపించారు.
అంబర్పేటలో(Amberpet) విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో తెలియదు కాదు కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి( commit suicide) పాల్పడ్డారు.