ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామన్న జీవనభృతిపై కదలిక లేదు.. వారి కోసమే ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాప్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ధ్యాసే లేదు.
డీఏ(డియర్నెస్ అలవెన్స్) తెలుగులో కరువుభత్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డిలే అలవెన్స్ అయ్యింది. ఇది ఆరు నెలలో, సంవత్సరమో కాదు.. ఏకంగా రెండున్నరేండ్లు అయ్యి రికార్డు సృష్టించింది.
భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతకు వడగాలులు తోడుకావడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మాన
మత్స్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ఆ శాఖలో వివిధ పథకాల కింద పనులు చేసిన లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నా రు. ఏ బిల్లు మంజూరు చేయాలన్నా, చేతులు తడపనిదే ఫైల్ కదిలించడ�
ప్రభుత్వపాలన శాస్త్రంలో ఇచ్చిన తాత్కాలిక అధ్యాపకుల నియామకాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వపాలన శాస్త్రం పీహెచ్డీ హోల్డర్స్ కేయూ వీసీ ప్రతాప్రెడ్డికి, రిజిస్ట్రార్ రామచంద్రంలకు శుక్రవారం వినతి�
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏక మొత్తంలో చెల్లించి కేబినెట్ నిర్ణయాన్ని అమలు పరచాలని రిటైర్మెంట్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నర్సంపేటకు వెళుతున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ఖు తరలించారు.