అక్రమంగా రాత్రి వేళలో ఇసుక డంపులు చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
Karimnagar | కేంద్ర హోం శాఖ సహాయ మత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్( Bandi Bhagirath) కనబడటంలేదని కరీంనగర్ వ్యాప్తంగా పోస్టర్లు వెలసిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో మరో ఉద్యాన కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెలంగాణ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఏ�
యాప్ల పేరిట ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని సర్పంచుల సంఘం ఆసిఫాబాద్ జిల్లా గౌరవాధ్యక్షుడు జాబరి రవీందర్ హెచ్చరించారు. విద్యా వారోత్సవాలు, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణిక
వసంతనగర్ కాలనీలో సోసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల కోసం షెటర్లు, షెడ్డులు ఏర్పాటు చేశారని, వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎంసీ, కూకట్పల్లి సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని కాలనీక
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చెట్ల తొలగింపును అడ్డుకున్న సోషల్ యాక్టివిస్ట్ విజయ్, 'సేవ్ కేబీఆర్' టీమ్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి అని సీపీఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.