రిటైర్మెంట్ ప్రయోజనాల వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ల ధర్మేంద్ర, కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు.
నారాయణగిరి గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్ కంపెనీ లను మూసివేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను కాపాడాలని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను(Labour Codes) రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్షావలి డిమాండ్ చేశారు.
శివనగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న బీసీ హాస్టల్ భవనం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ తెలిపారు.
ప్రపంచ స్థాయి చేపల ఎగుమతుల మార్కెట్ ఏర్పాటుకు కోహెడలోని స్థలం సేకరించిన ప్రభుత్వం, కోహెడను డివిజన్గా గుర్తించకపోవడం దారుణం అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కోహెడ మాజీ ఉప సర్పంచ్ బిందు రంగారె�
బైక్(Bike accident) డివైడర్ను ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్న సంఘటన కాజీపేట పట్టణంలో(Kazipet) సోమవారం చోటు చేసుసుకుంది.
మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసి పోతున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు నిర్దయగా చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో వదిలేసి వెళ్తున్నారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5నుండి 9వ తరగతి వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సింగరేణి మండల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో అడ్డాకుల గ్రామ ఉపసర్పంచ్ సాయి సాగర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.