రాష్ట్రంలో నేడు, రేపు(సోమ,మంగళవారం) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains) కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సిద్దిపేట జిల్లా అకన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. పనుల పురోగతికి అడ్డుగా ఉన్న చట్టపరమైన అవాంతరాలన్�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఆ ప్రక్రియ నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా తొలి విడత జనగణనను మే 11న ప్రారంభించి జూన్ 9న పూర
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా రెండు ఉత్తర్వులను జారీచేసింది. 50 మంది ఎంపీడీవోలకు, జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవోలు) జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎ
పంచాయతీ పనుల్లో సర్పంచ్ భర్త జోక్యం చేసుకుంటున్నారంటూ కార్యదర్శి చెప్పడంతో ఓ మహిళా సర్పంచ్ మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండల�
రాష్ర్టవ్యాప్తంగా 2026 విద్యాసంవత్సరానికి బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్నట్లు టీజీ ఎడ్సెట్-2026 పూర్తి షెడ్యూల్ను కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విడుదల చేశారు.
మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ (సీఐటియు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లా కలెక�
రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా, అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులను హత్యానేరం కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో రిమాండ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సం
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 25 నుంచి జరిగే పీజీ పరీక్షలు తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టిరు.
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన సీఎం కప్ రాష్ర్టస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్స్గా పురుషుల్లో ఖమ్మం జిల్లా మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నిలిచా�