cyber criminals | అపరిచిత వ్యక్తులు ఆర్థిక పరమైన లావాదేవీల వివరాలు ఫోన్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సూచించారు.
నాకు తెలిసి సొంత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విట్టలేశ్వరాలయంలో ఈనెల 7వ తేదీన నిర్వహించే హిందూ మహాసమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డిని బుధవారం దేగాంలోని ఆయన నివాసంలో కుభీర�
Talasani Srinivas Yadav | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మే 13న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 12 వరకు డిజిటల్ పాఠాలు అందించనున్నట్టు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్రెడ్డి ప్రకటనలో తెలిపారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన అనుమతులు, ప్రాజెక్టుల వంటివి సాధించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషిస్తుంటారు. అవసరాన్ని బట్టి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడమో, పార్లమెంట్లో ప్రశ్నించడమో, కేంద్రంపై ప