సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాకతీయ యూనివర్సిటీ భౌతికశాస్త్ర అధ్యాపకుడు జితేందర్ ఆ కళాశాలకు ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారిగా నియమించినట్లుగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్
రాత్రి నుండి కురుస్తున్న వర్షానికీ మూల వాగు ప్రవాహం ఊపందుకుంది. ఇప్పటికే మండలంలో లోటు వర్షపాతం ఉండడంతో వరి సాగు చేసే రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
Uppal | విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పాలనలో మసకబారిపోతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం తో చిన్న వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపర్లుతుండగా, మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రకటించడంతో వృద్ధులు, మహిళలు ఎంతో సంతోషించారు. కానీ ఇప్పటివరకూ పింఛన్ల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. జూన్ పోయి జూలై వచ్చినా పింఛన్లపై పూర్త�
నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గట్టి హెచ్చరికలు జారీచేసింది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నద ని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.