ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సిద్దిపేట జిల్లా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు అన్నారు.
మెదక్ పట్టణంలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో పాటు పలు పార్టీల చెందిన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
చౌదరి పాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రుతీయ వార్షికోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
Hanumakonda | కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని టీపీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్లు డిమాండ్ చేశారు.
Janagama | జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు డిపో లోపల నిరసన తెలిపే విధంగా అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులను కోరారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ కొనసాగింది. నిర్బంధాల నడుమ ఆర్టీసీ కార్మికులు �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.