రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పడగాల యాదయ్య పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)గూగులోత్ లక్ష్మణ్ నాయక్ బీఆర్ఎస్లో చేరారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటుకారేపల్లి గ్రామ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లే దారికి గేటు కారేపల్లి గ్రామ వాస్తవ్యులు మంద అప్పారావు దంపతులు విద్యుత్ స్తంభాలను వితరణగా ఇచ్చారు.