ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యంకనం-1 (ఎస్.ఏ) పరీక్షలు 24 నుంచి 31 వరకు జరుగుతాయని డీఈవో వాసంతి తెలిపారు.
ఈనెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్లో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు.
ధాన్యం కొనరు.. బయట అమ్ముకోనియ్యరంటూ ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా ధాన్యం ఎగుమతి చేయకప�
Hyderabad | విద్యా వ్యవస్థను, విద్యా విలువలను నాశనం చేస్తున్నదని అంటూ ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు రాగా.. ఆ సంస్థ అనుమతులు లేని భవనాల్లో కాలేజీలు నడుపుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈనెల 24 నుంచి 31 వరకు పంజాబ్లోని భటిండా గురుకాశీ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ(పురుషులు, మహిళలు) పోటీలకు విశ్వవిద్యాలయ జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు �
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన శ్రీరాం కేత (32) అనే మహిళ మంగళవారం ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందినట్లు ఎస్సై కిరణకుమార్ పేర్కొన్నారు.