ఉత్తరాఖండ్ ఎన్ఐటీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఆనంద్ మోహన్ అనే యువకుడు స్నేహితులతో సరదాగా గడిపేందుకు అలకనంద నదీ తీరానికి వెళ్లాడు.
Harish Rao | అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
మద్దికుంట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి మునీందర్ గౌడ్ (51) తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.