స్త్రీనిధిలో ఒకరినీ కూడా తీసివేయలేదని, ఉద్యోగాల తొలగింపు అనేది అబద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని, సంస్థను బదనాం చేసేందుకు కొందరు చేస్తున్న అస
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మోటకొండూర్ విద్యుత్ సబ్స్టేషన్ అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం) పప్పుల రమేశ్ శనివారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయని సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు.
కేంద్ర ప్రభు త్వ అసమర్థత విధానాలతోనే దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ విమర్శించారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యం�
హౌసింగ్ బోర్డు భూములను ఇకపై లీజు ఇవ్వబోమని, వాటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని, లేకపోతే వేలం ద్వారా అమ్మేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Bandi Bhageerath | పొక్సో కేసులో నిందితునిగా ఉండి, తొమ్మిది రోజులపాటు పరారీలో ఉన్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి చేరుకున్నాడు. అయితే భగీరథ్ స్వయంగా లొంగిపోయాడా లేక పోలీసులు అరెస్టు చేశారా అనేది ఇప్పుడ�
కాంగ్రెస్ సర్కార్ కుట్రలో మక్క రైతులు సమిధలుగా మారుతున్నారా? రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో కేవలం 34% పంటనే కొనాలని నిర్ణయించిందా? అందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొనుగోలులో ఇబ్బందులు సృష్టిస్తున్నదా
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన
వరంగల్ నగరంలోని దేశాయిపేట సమీపంలోని చిన్నవడ్డేపల్లి చెరువులో శుక్రవారం పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. చేపలపై విష ప్రయోగం జరిగిందా.. లేదా డ్రైనేజీల ద్వారా వచ్చే మురుగు నీరు విషతుల్యంగా మారిందనా?, లేక జ�
వారిద్దరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టింది. కానీ, నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి కర్కశంగా వదిలేసి మరో వివాహం చేసుకుంది.