ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో ఈనెల 9 వరకు జరిగే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్(South Zone Inter University Badminton) ఉమెన్స్ పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్ బోర్డు సెక్�
గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి పరచడానికి సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడం ఎంతో కీలకమని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.
వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు.
ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీ సమీపంలోని రైతు వేదికలో కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi ), సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు.
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
త్వరలో జరగబోయే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీల బలం చాటాల్సిన అవసరం ఉందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్ప రాజేశం, ఆడెపు శంకర్ పిలుపునిచ్చారు.