జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక, మట్టి( మొరం), వండ్రు మట్టి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని చేరింది. రాష్ట్రంలోనే తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని నిమ్స్లో ప్రారంభించారు. దీని ద్వారా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఆధా
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఎడ్సెట్లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే దక్కించుకున్నా
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం చేకూర్చి.. కాంట్రాక్టులన్నీ తన అనుయాయులకే సీఎం రేవంత్ ఇచ్చుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన�
రాష్ట్రంలో వరకట్న రాక్షసత్వం ఆగ డం లేదు. కట్నం కోసం పిశాచాల్లా ఆడబిడ్డలను పీక్కుతింటున్నారు. వరకట్న మరణాలపై అవగాహన కల్పించాల్సిన ప్రభు త్వం మిన్నకుండిపోవడంతో ఆడబిడ్డల ఆర్తనాదాలు నాలుగుగోడలు దాటి బయటి�
అన్నింటికన్నా గీతకార్మికుల వృత్తి ప్రమాదకరమైనదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గీతకార్మికులను ఆదుకోవాలని, అగ్నిప్రమాదాలకు గురైన తాటి, ఈత వనా�
సుభాష్నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.