ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ రెజ్లింగ్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ రెజ్లింగ్(మెన్స్) జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ర్టంలో రేవంత్రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని పీడీఎస్యూ రాష్ర్ట అధ్యక్షుడు కాంపాటీ పృథ్వీ అన్నారు.