కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేఖిస్తూ వామపక్ష పార్టీలు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తేవడంతో కోట్లాదిమంది అట్టడుగు కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని సిఐటియు మండల కన్వీనర్ కారు ఉపేందర్ అన్నారు.
విద్యార్థులలోని విజ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాద్యాయులు భూక్యా హేమంత్ అన్నారు.
2026-27 వార్షిక బడ్జెట్ సామాన్యుడి ఆశలను నీరుగార్చిందని అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
అంతర్ జిల్లాల మహిళా టీ-20 క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు మెదక్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసిందని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూడీసీఏ) కార్యదర్శి చాగంటి శ్ర
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ ఎల్పీవిప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
చాకలి లాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ధారూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సినీయర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.