ఖాయిలా పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో గ్రామపంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ఇప్పటికే ప్రచురించామని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడు.. పేదలు, కార్మికులు, రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమై ఉంటుందని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నార�