త్వరలోనే ‘డిజిటల్ అసెంబ్లీ, కౌన్సిల్'ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
గోదావరిఖని నగరంలోని ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ గదులను శుక్రవారం రామగుండం మున్సిపల్ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేయడం కలకలం రేపింది.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ-2గా అర్వింద్కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ-4గా కోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ-5గ�
‘రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దూపద్దూ ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగాల్సిందే’ అని బీఆర్ఎస్ఎల్పీ
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమైంది. ప్రస్తు తం తొలి విడత ప్యాకేజీ-3 బరాజ్ నిర్మాణం, ప్యాకేజీ-5 పనులకు సంబంధించి అంచనాలను, డీపీఆర�