వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకు కేసీఆర్పై సిబిఐ కేసులు పెడుతున్నారా? అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ప్రశ్నించారు.
కొత్తగూడెం ప్రభుత్వ ఖాజీ రషీద్ ఖాన్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి తొలగించినట్టు అహలే సున్నత్వల్ జమాత్ జిల్లా చైర్మన్ ఎం ఏ.రజాక్ తెలిపారు.
కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన లక్
తెలంగాణ రైతులోకం కాంగ్రెస్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. పల్లెపల్లెన యూరియా కోసం ఆందోళనబాట పట్టింది. కాంగ్రెస్ పాలనలో నెల పదిహేను రోజులుగా రైతులకు కంటిమీద కునుకులేదు.
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ ఎగ్జిబిషన్ కౌంటర్ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించి విశ్వవిద్యాలయ అభివృద్ధిని అభినం
సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యోగి డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ను కాకతీయ కీర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు శ్రీశాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు