యూనివర్సిటీలో ఉన్నతాధికారులంటే విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. విద్యాబోధన, పాలన, ఇతర అంశాల్లో తనదైన ముద్ర వేసేందుకు తపిస్తుంటారు. కానీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్�
చెత్త సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్న కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటూ మియాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు మంగళవారం ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు ఆందోళన చేపట్టారు.
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లో ఓ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామంలోచోటు చేసుకుంది.