రాష్ట్రంలో ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఉ ద్యాన వర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పం�
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మారుస్తున్నాయని సీపీఐ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా భిక్కనూరులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు 2025 -26 విద్యా సంవత్సరంలో జాతీయ ఉపకార వేతనం
( ఎన్ఎంఎంఎస్) కోసం ఎంపికయ్యారు.
నేరాల నిర్మూలన, ప్రజల రక్షణ, భద్రతాభావం కల్పించడంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు.