సింగరేణిలో మరో గోల్మాల్ జరిగిందా? బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లలోకి జారిపోతున్నదా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించా�
సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈనెల 17న హైదరాబాద్లో జరిగిన రాష్ర్టస్థాయి సీడబ్ల్యూఎస్ఎన్ క్రీడా పోటీలలో హనుమకొండ జిల్లా దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జయకేతనం ఎగురవేశారు.
సీఎం మెప్పు పొందడానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో చేతిలో ఉందని ఎలా పడితే అలా ప్రవర్తించవద్దు అని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ సూచించారు.
చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చిన్నతండాలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దెలబండకు చెందిన రైతు బోయగంతుల నర్సింహులు భూమి చిన్నతండా సమ�
బీఎంఆర్ కరాటే-డూ-మార్షల్ ఆర్ట్ అకాడమీ క్యాలెండర్లు సీనియర్
సినీ నటుడు భానుచందర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్యామల గణేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.