తాతముత్తాల కాలం నుంచి అసైన్డ్భూములను నమ్ముకుని బతుకుదెరువు సాగిస్తున్న పేద రైతుల భూములపై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర�
సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. కొన్నిచోట్ల టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచగా మరికొన్ని శుభ్రంచేసేవారు లేక అధ్వానంగా తయారయ్యాయి.
ప్రధాని నరేం ద్రమోదీ హైదరాబాద్ సందర్శన, పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగసభను పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీల కదలికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక �
లేగదూడ కాపాడే ప్రయత్నంలో బావిలోకి దిగిన తండ్రీకొడుకులు కానరాని లోకాలకు వెళ్లిన హృదయ విదాకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపల్లికి చెందిన రస�
అమెరికాలోని ఫ్లోరిడా స్విమ్మింగ్పూల్లో మునిగి హైదరాబాద్కు చెందిన ఓ మహిళ మృతిచెందింది. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని న్యూ శివపురి కాలనీకి చెందిన దేవేందర్రెడ్డి,
ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక ‘న్యూస్ వీక్ అండ్ స్టా టిస్టా’ ఆధ్వర్యంలో ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్-2026 జాబితాలో తమ దవాఖానలకు ప్రముఖ స్థానం లభించిందని యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మ�
దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్మవాణి కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఆదేశాలను కూడా సెక్షన్లలో ముందుకు కదలనీయడం లేదంటూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం ఆ శాఖలో క�
సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యవన్(23) అనే యువకుడిని ఎనిమిది మంది బైక్లపై వచ్చి నడిరోడ్డుపై నరికి చంపారు.
నీటి వినియోగానికి సంబంధించి త్రీమెంబర్ కమిటీ సమావేశ నిర్వహణకు అనుకూలమైన తేదీని చెప్పాలని ఇరు రాష్ర్టాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కోరింది.
ఫీజు రీయింబర్స్మెంట్.. బాలికల గురుకులాలు.. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ తదితర పథకాలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. విద్యారంగంలో కొత్త అద్యాయానికి నాంది పలికాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.