ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం హనుమకొండ ఏనుగులగడ్డలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆర్గనైజర్, బీఆర్ఎస్ 8వ డివిజన్ అధ్యక్షుడు పులి విక్రమ్ జెండా ఆవిష్కరించారు.
మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, (Hidma)అతని సహచరి రాజే, మరికొందరిని ఈనెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
సమాజ పురోభివృద్ధికి ఆటంకంగా మారిన మూఢవిశ్వాసాలను పారద్రోలడంలో జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని బచ్చన్నపేట్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి అన్నారు.
ధాన్యం కొనుగోలుల విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గానికి ఒక బంజారా భవన్ల నిర్మాణానికి ఒక ఎకరం చొప్పున స్థలం కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్నాయక్ డిమాండ్ చేశారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో గ్రంథాలయాల్లోని పుస్తకాలు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.